Headlines

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సామ్‌సంగ్‌ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్‌

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సామ్‌సంగ్‌ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. ఇందులో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఏ55, గెలాక్సీ ఏ35 స్మార్ట్​ఫోన్స్​ పేరుతో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌లను కంపెనీ మిడ్​ రేంజ్​ కేటగిరీల్లో తీసుకొచ్చింది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ55లో.. 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.6 ఇంచ్​…

Read More

యాపిల్ మ్యాక్‌బుక్‌ ధర రూ. 1 లక్షకాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 31,910 డిస్కౌంట్‌

యాపిల్ మ్యాక్‌బుక్‌ ధర రూ. 1 లక్షకాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 31,910 డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో ఇప్పుడు మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ఎమ్‌1ను రూ. 67,990కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 3500 డిస్కౌంట్‌ లభిస్తుంది. Apple 2nd gen AirPod: ఈ ఎయిర్‌పాడ్‌ల ధర రూ. 12,900కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 4,401 డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో వీటిని రూ. 8,499కే…

Read More

పెనమలూరులో పోటెత్తిన జనం.. తెల్లవారుజామున వరకు సాగిన లోకేష్ పాదయాత్ర

ఉమ్మడి కృష్ణాజిల్లా నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. నిన్న విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ప్రారంభమైన పాదయాత్ర పెనమలూరు నియోజకవర్గంలోకి చేరుకుంది. పెనమలూరు నియోజకవర్గంలో నారా లోకేష్‌కు ఇంఛార్జ్ బోడే ప్రసాద్ ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా లోకేష్‌కి మహిళలు అపూర్వస్వాగతం పలికారు. అర్థరాత్రి దాటిన ప్రజలు లోకేష్ ను కలిసేందుకు రోడ్లపైనే వేచి ఉన్నారు. మహిళలు చిన్నారులు లోకేష్‌ని కలిసేందుకు పోటీపడ్డారు. పెద్దసంఖ్యలో మహిళలు నారా లోకేష్‌ని కలిసి సంఘీభావం తెలిపారు….

Read More

అట్టుడికిపోతున్న ఫ్రాన్స్.. మేయర్ ఇంటికి నిప్పు

ఫ్రాన్స్ అట్టుడికిపోతుంది. 17 యేళ్ల యువకుడిని ఓ పోలీసు కాల్చి చంపిన ఘటనతో ఫ్రాన్స్‌లో అల్లర్లు మొదల్యయాయి. ఇవి గత ఐదు రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఆందోళనకారులు తాజాగా మరింతగా రెచ్చిపోయారు. ఫలితంగా పారీస్ శివారు ప్రాంతంలో ఉన్న మేయర్ ఇంటికి నిప్పు పెట్టారు. ఆయన ఇంటిలోకి ఓ కారు దూసుకెళ్లింద. ఈ ఘటనలో మేయర్‌తోపాటు ఆయన భార్య, కుమారుడు గాయాలపాలయ్యారు. దీనిపై స్పందించిన మేయర్‌.. ఆందోళనకారులది చెప్పలేనంత పిరికిపంద…

Read More

బిజెపి జాతీయ అధ్యక్షుడు శ్రీ జె.పి నడ్డా గారితో వై.సత్యకుమార్ .

ఆంధ్రప్రదేశ్ బిజెపి నూతన రథ సారధిగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ పేరును కేంద్ర నాయకత్వం ఖరారు చేసినట్లుగా సమాచారం.గత రాత్రి డిల్లీలో సమావేశమైన కేంద్ర పెద్దలు 3అంశాలపై ప్రధానంగా చర్చించారు.పార్టీ బలహీనంగా ఉన్నచోట రాష్ట్ర అధ్యక్షులను మార్చాలని నర్ణయించారు.అలాగే ఏ.పి.కి సంభందించి సోము వీర్రాజు ను తొలగించి ఆ స్థానంలో సత్యకుమార్ కుఅవకాశం ఇవ్వడం ద్వారా రాబోవు ఎన్నికలకు బిజెపి ని బలోపేతం చేయగలరని అధిష్టానం భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా అందుతున్న…

Read More

వైఎస్ భాస్కర్ రెడ్డికి దక్కని ఊరట

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు దర్యాప్తులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన వైఎస్ భాస్కర్ రెడ్డికి ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటీషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేసింది. వివేకా హత్యకేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న వైఎస్ భాస్కర్ రెడ్డి ఏప్రిల్ 14వ తేదీన అరెస్టయిన విషయం తెలిసిందే. సీబీఐ అధికారులతో…

Read More

ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ ట్వీట్ రాహుల్ గాంధీ

రెజ్లర్ల ప్రదర్శనపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం కేంద్ర ప్రభుత్వంపై విరుచుు పడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ లైంగిక వేధింపుల ఆరోపణలతో ప్రధాని నరేంద్ర మోడీ స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఆడబిడ్డలకు ఏం జరిగినా కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. 25 అంతర్జాతీయ పతకాలు తెచ్చిపెట్టిన…

Read More

వారాహి యాత్రపై వైసీసీ నేతలు తమదైన శైలిలో కామెంట్లు

పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్నినేని సెటైర్ల వర్షం కురిపించారు. ఈనెల 14 నుంచి వారాహి యాత్రను ప్రారంభించనున్నట్లు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటికే వారాహి యాత్రపై వైసీసీ నేతలు తమదైన శైలిలో కామెంట్లు కురిపిస్తున్నారు. తాజాగా స్పందించిన పేర్ని నాని.. వారాహి మీద పవన్ కళ్యాణ్ ది టూర్ ప్యాకేజీనా అంటూ ప్రశ్నించారు. పవన్ తన యాత్రకు అన్నవరం భీమవరం అని కాకుండా చంద్రవరం అని…

Read More

తెలంగాణ సచివాలయానికి 1600 కోట్లు.. భారత పార్లమెంటుకు 862 కోట్లు.. ఇదెట్లా?

తెలంగాణలో ఏప్రిల్‌ 30న నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. రూ.600 కోట్ల అంచనాతో 2019లో ప్రారంభించిన ఈ భవన నిర్మాణం పూర్తయ్యేనాటికి ఖర్చు మరో రూ.వెయ్యి కోట్లు పెరిగింది. దాదాపు రూ.1,600 కోట్ల కొత్త సెక్రటేరియేట్‌కు ఖర్చ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. Telangana New Secretariat Cost: దేశ రాజధాని ఢిల్లీలో సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెలాఖరులో దీనిని ప్రారంభించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది….

Read More

తొలి విడతగా కర్నాటకలో రెండు రోజుల పాటు ప్రధాని మోదీ ప్రచారం

తొలి విడతగా కర్నాటకలో రెండు రోజుల పాటు ప్రధాని మోదీ ప్రచారం నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఆరు బహిరంగ సభల్లో, రెండు రోడ్ షో ల్లో పాల్గొంటారు. మొదట బీదర్ జిల్లాలోని హుమ్నాబాద్ సభలో పాల్గొన్నారు. ఎన్నికలు జరగనున్న కర్నాటకకు ప్రధాని మోదీ ఈ ఫిబ్రవరి నెల నుంచి 9 సార్లు వచ్చారు. PM Modi in Karnataka: 91 సార్లు తిట్టారు.. కర్నాటక ఎన్నికల (Karnataka polls) ప్రచారంలో ప్రధాని మోదీ కాంగ్రెస్ నేతలపై విమర్శలు…

Read More