Headlines

Editor

శాసనసభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారి గెలుపుకు మద్దతుగా మాజీ కార్పొరేటర్ శ్రీ నీరుగొండ జగదీష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ నగర్ దుర్గా నగర్ కృష్ణానగర్ సాయి కాలనీ లక్ష్మీ సరస్వతి నగర్ పలు కాలనీలో ఇంటింటికీ ఎన్నికల ప్రచారం పాదయాత్ర నిర్వహించడం జరిగింది.

శాసనసభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారి గెలుపుకు మద్దతుగా మాజీ కార్పొరేటర్ శ్రీ నీరుగొండ జగదీష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ నగర్ దుర్గా నగర్ కృష్ణానగర్ సాయి కాలనీ లక్ష్మీ సరస్వతి నగర్ పలు కాలనీలో ఇంటింటికీ ఎన్నికల ప్రచారం పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు డివిజన్ అధ్యక్షుడు జీ నర్సింగ్…

Read More

పేదల సంక్షేమమే జగనన్న లక్ష్యం..

న్యూస్ నైన్ టీవీ YGR 24.04.2024 తేదీన సాయంత్రం 13 వ వార్డ్ ఎస్ ఎన్ ఎస్ స్కూల్ నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు,ఆంధ్రప్రదేశ్ స్టేట్ వీరశైవ లింగాయత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వై రుద్ర గౌడ్ గారు,వార్డ్ కౌన్సిలర్ జమీల ( అపోలో షబ్బీర్ అహ్మద్. వై సి యస్ చైర్మన్) పార్టీ శ్రేణులతో కలిసిఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ…

Read More

ఒకే ఇంట్లో ఇద్దరూ ఆణిముత్యాలు ముత్యాలు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక లో ఓకే ఇంట్లో మెరిసిన రెండు ఆణిముత్యాలు స్థానిక సారపాకలో బ్రిలియంట్ జూనియర్ కాలేజ్ నందు ఇంటర్ ఫస్టియర్ మరియు సెకండియర్ నందు చదువుతున్న అక్క చెల్లెలు ఎంపీసీ విభాగంలో ch దుర్గ భవాని 464 సెకండ్ ఇయర్ లో సిహెచ్ మానస 983 సాధించి అందరిని అబ్బుర పరిచారు కుటుంబ సభ్యులంతా సంతోషం వ్యక్తం చేశారు.

Read More

ప్రజా సేవలో ఆనందం వెల కట్టలేనిది—- రవికుమార్ రెడ్డి..

న్యూస్.9) యాడికి మండలంలోని రాయల్ చెరువు గ్రామంలో లయన్స్ మరియు లియో క్లబ్ వారి ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి బెంగళూరు వారి సహకారంతో రాయలచెరువులోని లయన్స్ క్లబ్ ఆఫీస్ నందు ఉచిత కంటి ఆపరేషన్ల మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది.. ఈ శిబిరమునందు 100 మందికిపైగా కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 35 మంది ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగినది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షుడు రవికుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎంపికైన సభ్యులను ఉచిత…

Read More

యెమ్మిగనూరు మండలంలోని కడిమెట్ల గ్రామంలో శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి రథోత్సవంలో పాల్గొన్న నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” గారు..

న్యూస్ నైన్ టీవీ YGR     23-04-2024 తేదీన యెమ్మిగనూరు మండలంలోని కడిమెట్ల గ్రామంలో శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి రథోత్సవంలో పాల్గొన్న నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” గారు,వారి సతీమణి “ఎర్రకోట నిరుపమా రెడ్డి”గారు,నియోజకవర్గ అభ్యర్థి”బుట్ట రేణుక”గారు కోడలు”బుట్ట సాహితి”గారు,ఈకార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు,కడిమెట్ల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Read More

పేదల సంక్షేమమే జగనన్న లక్ష్యం..

న్యూస్ నైన్ టీవీ YGR   23.04.2024 తేదీన 32 వ వార్డ్ లో లక్ష్మీపేట మాల కొండయ్య హాస్పిటల్ నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు, కోడలు బుట్టా సాహితి గారు వార్డ్ కౌన్సిలర్ యు.పద్మ (కోటకొండ నరసింహులు)పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ మేలు చేసిన ప్రభుత్వాన్ని మరోసారి ఆశ్వీరదించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక…

Read More

మహబూబాబాద్ బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి మాలోత్ కవిత గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న… బూర్గంపాడు మండల జడ్పిటిసి శ్రీమతి కామిరెడ్డి శ్రీలత గారు..

మహబూబాబాద్ బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి మాలోత్ కవిత గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న… బూర్గంపాడు మండల జడ్పిటిసి శ్రీమతి కామిరెడ్డి శ్రీలత గారు ఈరోజు మహబూబాద్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ  పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి మాలోత్ కవిత గారి నామినేషన్ కార్యక్రమంలో బూర్గంపాడు మండలం జడ్పిటిసి శ్రీమతి కామిరెడ్డి శ్రీలత గారు మంగళవారం నాడు బూర్గంపాడు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్నారు, తొలిత బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీమతి మాలోత్…

Read More

సారపాక బస్టాండ్ లో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఐటీడీఏ పీవో .

  బూర్గంపాడు 23 ,న్యూస్9. బూర్గంపాడు మండలం సారపాక బస్టాండ్ ఆవరణంలో ప్రజల సౌకర్యార్థం..సుమారు 80 లీటర్ల వాటర్ కూలింగ్ ఫ్రిజ్ ను గ్రామపంచాయతీ మరియు ఐటిసి వారిచే ఏర్పాటు చేయడం జరిగింది.దీనికి ముఖ్య అతిథిగా ఐ టి డి ఏ పి ఓ (భద్రాచలం) పాల్గొని వారి చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐ టి సి అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ చెంగల రావు, ఎంపీడీవో జమలారెడ్డి, సారపాక గ్రామపంచాయతీ ఈవో మరియు రోటరీ…

Read More

బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం చెరువుకు అభివృద్ధి పనులకు శ్రీకారం..

బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు( రెడ్డిపాలెం) గ్రామంలో ఉన్న చెరువు అభివృద్ధి పనులకు 30 లక్షల రూపాయల నిధులుతో రోటరీ గవర్నర్ భూషి రెడ్డి శంకర్ రెడ్డి అభివృద్ధి పనులకు శ్రీకారం…   ఖమ్మం లకారం చెరువు మాదిరిగా గ్రామంలో ఆహ్లాదకరంగా రెడ్డిపాలెం లో ఉన్న చెరువును తీర్చిదిద్దాలని అభివృద్ధి పనులకు నేడు శ్రీకారం చుట్టిన రోటరీ గవర్నర్…

Read More

సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో శ్రీసజ్జగంట రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న గౌరవనీయులు పెనుకొండ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషశ్రీ చరణ్ గారు..

సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో శ్రీసజ్జగంట రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న గౌరవనీయులు పెనుకొండ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషశ్రీ చరణ్ గారు..   ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More