Headlines

హోం ఓటింగ్ ను సద్వినియోగం చేసుకోవాలి..ఉండి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ సి.వి.ప్రవీణ్ ఆదిత్య..

పశ్చిమగోదావరి జిల్లా, ఉండి, ఏప్రిల్ 22:   హోమ్ ఓటింగ్ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ప్రవీణ్ ఆదిత్య అన్నారు.సోమవారం ఎమ్ పీ డి ఓ కార్యలయం సమావేశ మందిరంలో హోమ్ ఓటింగ్ విధానంపై నాలుగు మండలల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఎమ్.పీ.డి.ఓ.లు, ఉప తహసీల్దార్లతో శిక్షణ కార్యక్రమన్ని ఉండి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి,జిల్లా జాయింట్ కలెక్టర్ సి.వి.ప్రవీణ్ ఆదిత్య నిర్వహించారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రతి ఓటరు తమ…

Read More

పెదతాడేవల్లి గురుకుల పాఠశాల విద్యార్థుల ప్రభంజనం..

పశ్చిమగోదావరి జిల్లా, తాడేవల్లిగూడెం, ఏప్రిల్ 22:   వదవతరగతి పరీక్షా ఫలితాల్లో పెదతాడేపల్లిలోని డాక్టర్ బి.ఆర్.అంబేధ్కర్ గురుకుల పాఠశాల విద్యార్ధులు నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ బి.రాజారావు సోమవారం తెలిపారు. గురుకుల పాఠశాల నుంచి 82 మంది విద్యార్థులు హాజరుకాగా పరీక్షా ఫలితాల్లో మొత్తం 82 మంది విద్యార్థులు విజయం సాధించారని హర్షం వ్యక్తంచేశారు. 28 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించారని తెలిపారు. వారిలో బర్రే ప్రకాష్ 578 మార్కులతో ప్రధమస్థానంలో నిలిచారన్నారు….

Read More

గూడెం టౌన్ లో కూటమికి కోలుకోలేని దెబ్బ వైసీపీ లోకి నాగబాబు..

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 22:   పట్టణంలో కూటమికి కోలుకోలేని రీతిలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ వ్యవస్థాపకులు ఎగ్గిన నాగబాబు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. డిప్యూటీ సీఎం తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ సమక్షంలో నాగబాబు వైఎస్సార్సీపీలో చేరారు. ఆయనకు మంత్రి కొట్టు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి…

Read More

వైసీపీలో చేరిన పాత బోదేపాడు గ్రామం టిడిపి నాయకులు..

న్యూస్ నైన్ టీవీ YGR   వైసీపీలో చేరిన పాత బోదేపాడు గ్రామం టిడిపి నాయకులు.   22.04.2024 తేదీన ఎమ్మిగనూరు పార్టి కార్యాలయంలో ఎమ్మిగనూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారి సమక్షంలో గోనెగండ్ల మండలం పాత బోదేపాడు గ్రామం టీడీపీ నాయకులు హనుమప్ప, శేఖర్,గోవిందు రాజశేఖర్,రవి,వెంకటేష్, వెంకన్న, పాండు, గోపాల్, జయన్న,సుధాకర్, రమేష్, ఆనంద్, శ్రీరాములు, మరియు సుమారు 50 మంది పార్టీలో చేరడం జరిగింది. వీరిని…

Read More

సంక్షేమ పథకాలు పాలన సాగాలంటే మరోసారి జగన్ సీఎం కావాలి.

న్యూస్ నైన్ టీవీ. YGR     సంక్షేమ పథకాలు పాలన సాగాలంటే మరోసారి జగన్ సీఎం కావాలి   మన గుర్తు ఫ్యాన్…   22.04.2024 తేదీన సాయంత్రం ఎమ్మిగనూరు పట్టణంలో 31 వ వార్డు కోసిగి రోడ్డు సుబ్రహ్మణ్యం స్వామి గుడి దగ్గర నుండి ఎమ్మిగనూరు నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వీరశైవ లింగాయత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వై.రుద్ర…

Read More

మండల కన్వీనర్ రుద్రమ నాయుడు ఆధ్వర్యంలోవెంగమనాయుడు కాలనీలో తెదేపా ఇంటింటి ప్రచారం..

న్యూస్.9)   మండల కేంద్రమైన యాడికిలో వెంగమా నాయుడు కాలనీలో మండల కన్వీనర్ రుద్రమ నాయుడు ఆధ్వర్యంలో ఇంటింటికి కరపత్రాలు పంచుతూ, తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ఓటర్లకు వివరిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ పథకాల వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని స్థానిక మహిళలు మండల కన్వీనర్ కు చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల కన్వీనర్ సునీల్ ,బీసీ సెల్ అధ్యక్షుడు నీలకంఠ, టౌన్ ప్రెసిడెంట్ ఆదినారాయణ, ఉపాధ్యక్షుడు…

Read More

భద్రాచలంరాములవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర డిజిపి రవి గుప్తా మరియు పలువురు పోలీస్ అధికారులు…

భద్రాచలంరాములవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర డిజిపి రవి గుప్తా మరియు పలువురు పోలీస్ అధికారులు…

Read More

యాడికి మండలంలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయలచెరువు గ్రామం నందు సమన్వయకర్త తలారి నాగేష్ ఆధ్వర్యంలో తాడపత్రి శాసనసభ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి , అనంతపురం పార్లమెంటు వైకాపా అభ్యర్థి మాల గుండ్ల శంకర్ నారాయణ గారి అమూల్యమైన ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరుతూ ఇంట ప్రచారం నిర్వహిస్తున్న వైకాపా నాయకులు, కార్యకర్తలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

న్యూస్.9) యాడికి మండలంలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయలచెరువు గ్రామం నందు సమన్వయకర్త తలారి నాగేష్ ఆధ్వర్యంలో తాడపత్రి శాసనసభ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి , అనంతపురం పార్లమెంటు వైకాపా అభ్యర్థి మాల గుండ్ల శంకర్ నారాయణ గారి అమూల్యమైన ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరుతూ ఇంట ప్రచారం నిర్వహిస్తున్న వైకాపా నాయకులు, కార్యకర్తలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More

యాడికిలో అగాపే ఆశ్రమంలో అన్నదానం…

న్యూస్.9. యాడికి మండలంలో, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో ఈరోజు కీ”శే.ఎన్. అజ్మతుల్లా, భార్య ఎన్.మహబూబి మనవరాలు మహమ్మదీ సుమైరా మొదటి సంవత్సరం పుట్టినరోజు పురస్కరించుకొని పాప తల్లిదండ్రులు జాఫర్ ,హమీద ఆశ్రమంలోని వారికి భోజనాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎ వన్ కాంట్రాక్టర్ చవ్వా గోపాల్ రెడ్డి , గండికోట లక్ష్మణ్ వచ్చారు.అంతేకాకుండా జాఫర్ అన్నయ్య ఇంతియాజ్ ,బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు.ఆశ్రమం ఫౌండర్ బత్తుల ప్రసాద్ ఆశ్రమంలోని వారంతా…

Read More

యాడికి మండల కేంద్రంలోనిటిడిపితోనే సంక్షేమం అభివృద్ధి..

న్యూస్.9) మండల కేంద్రమైనయాడికిలొ తెలుగుదేశం సీనియర్ నాయకులు చవ్వా గోపాల్ రెడ్డి, మండల కన్వీనర్ రుద్రమ నాయుడు మాజీ ఎంపీపీ వేలూరి రంగయ్య .ఆధ్వర్యంలో స్థానిక ఒకటవ వార్డు, రెండవ వార్డు, అంకాలమ్మ వీధి, మసీదు వీధి, కోట వీధి, వెంగమా నాయుడు కాలనీ, వీధులలోముమ్మర ప్రచారం చేశారు. తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ వైసీపీకి ఓటు వేస్తే అభివృద్ధి శూన్యమని, టిడిపి అధికారంలో ఉన్నప్పుడు సిసి రోడ్లు, పారిశుద్ధ్యం, రక్షిత మంచినీరు గండికోట నుండి యాడికి కీ…

Read More