Headlines

సంక్షేమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందాం: మంత్రి కొట్టు..

పశ్చిమగోదావరి జిల్లా, పెంటపాడు, మార్చి26: సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి మేలు చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టుకుందామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ పిలుపునిచ్చారు. పెంటపాడు మండలం బి.కొండేపాడు గ్రామంలో మంగళవారం పార్టీ శ్రేణులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ గ్రామంలో పార్టీలకతీతంగా అందరికీ సంక్షేమ…

Read More

గూడెంలో ఆర్గానిక్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఫెస్టివల్..

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, మార్చి 26:   తాడేపల్లిగూడెంలో మంగళవారం జ్యోతి స్కూల్లో నర్సింగ్ నందు జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కరెస్పాండెంట్ దత్తు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉదయం నుండి ఆర్గానిక్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఫెస్టివల్ (ఎగ్జిబిషన్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థినులు తయారుచేసిన మిల్లెట్స్, బ్లాక్ రైస్, రెడ్ రైస్, దోశలు, చపాతీలు, వివిధ రకాల వంటలను75 రకాల వంటలు తయారు చేసి ఎగ్జిబిషన్ లో పెట్టారు…

Read More

ఇసుక ట్రాక్టర్ పట్టివేత..కోర్టు మెట్లు ఎక్కిస్తున్న పోలీసులు..

బూర్గంపాడు 26 ,న్యూస్ 9. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని నాగినేని ప్రోలు రెడ్డిపాలెం (గొమ్మురు) ఇసుక ర్యాంప్ నుండి అక్రమంగా సోమవారం రాత్రి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ఒక ట్రాక్టర్ని స్థానిక బూర్గంపహడ్ ఎస్సై సుమన్ వారి సిబ్బంది పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. కాగా ప్రస్తుతం పట్టుబడుతున్న ట్రాక్టర్ల పై పోలీసులు కేసులు నమోదు చేసి కోర్టు మెట్లు ఎక్కించడంతో అక్రమ ఇసుక రవాణాకి మాత్రం పెద్ద మొత్తంలో…

Read More

కొండంత అండ అంటున్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుకా

న్యూస్ నైన్ టీవీ పులికొండ     26-03-2024 ఎమ్మిగనూరు పట్టణం లోని నీలకంఠ గారి 26 వార్డ్ సీత రామ ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర నుండి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు ప్రచారం మొదలు పెట్టారు ప్రచారం లో బాగంగా బుట్టా రేణుక గారు ప్రతి గడప దగ్గర జగనన్న చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తున్నారని,అమ్మఒడి ద్వారా పేద పిల్లలకు అండగా ఉంటున్నారు అని, ఆరోగ్య…

Read More

మండల కేంద్రంలో ఐదుగురి పై పిచ్చికుక్క దాడి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో ఐదుగురు వ్యక్తులపై పిచ్చికుక్క లు దాడి చేశాయి. ఇందులో ఇద్దరు చిన్న పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి, వారిని సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించిన స్థానికులు. ఇటు కుక్కల బెడద తొలగించే విధంగా సంబంధిత గ్రామపంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే ఊర్లో ప్రజల ప్రాణాలకు సైతం ప్రమాదం.

Read More

నూతన ఆవిష్కరణలకు బహుమతులు అందుకున్న ఏపీ నిట్ విద్యార్థులు.అభినందించిన ఇంచార్జ్ డైరెక్టర్, రిజిస్ట్రార్ ..

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, మార్చి 25: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (ఏపీ నిట్)కి చెందిన నలుగురు విద్యార్థులు వేర్వేరు కేటగిరి విభాగాల్లో రెండు బహుమతులను అందుకున్నారు. సంస్థలోని మెటలర్జికల్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి రాఘవరపు పార్థసారథికి జాతీయస్థాయిలో ఉత్తమ పేపర్ అవార్డు దక్కింది పౌడర్ మెటలర్జికల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (పీఎంఏఐ) ఏటా జాతీయస్థాయిలో కాన్ఫరెన్స్ నిర్వహించి ఐఐటి ఎన్ఐటి వంటి విద్యాసంస్థల్లో పరిశోధనలు చేస్తున్న ఆచార్యులు పరిశోధక విద్యార్థులను…

Read More

వాలంటీర్లు జోలికి వస్తే ఖబడ్దార్: -డిప్యూటీ సీఎం కొట్టు హెచ్చరిక..

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, మార్చి25: వాలంటీర్లపై నోటికి వచ్చినట్లు అవాకులు చావాకులతో అనవసర ప్రేలాపనలు పేలితే సహించేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. టిడిపి నాయకుడు బొజ్జల సుధీర్ వాలంటీర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై సోమవారం రాత్రి ఆయన స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రజలకు దగ్గర అయిందన్నారు. నిరుద్యోగులైన 2,50,000…

Read More

ఉపాధి పనిలో ఆగిన కూలి గుండె చప్పుడు..

పశ్చిమగోదావరి జిల్లా, మార్చి 25, తాడేవల్లిగూడెం రూరల్ : మండలంలోని మెట్ట ఉప్పరగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనిచేస్తుండగా గుండెపోటుకు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ఉపాధి హమీపధకం’ ఇన్ఛార్జి ఎపిఓ ఎం. థామన్, మృతుని కోడలు మర్లపూడి మమత తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో ఉపాధి హామీపనిలో పాల్గొనడానికి సహచర కూలీలతో కలిసి మెట్టఉప్పరగూడెం గ్రామానికి చెందిన మర్లపూడి సొలోమన్ (60) వెళ్ళాడు. పని జరుగుతుండగా సొలోమన్ గుండెపోటుకు…

Read More

యాడికి మండల కేంద్రంలోనిశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి తిరుణాల సందర్భంగా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ..

న్యూస్.9)   మండలంలోని శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రథోత్సవం రోజున పాత పోలీస్ స్టేషన్ సర్కిల్లో యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ యాడికి ప్రెసిడెంట్ బండారు బాలకృష్ణ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా మండల కేంద్రంలో తమ సేవలు కొనసాగిస్తున్నామని రథోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం విచ్చేసిన భక్తులందరికీ దాతల సహకారంతో చల్లని మజ్జిగ పంపిణీ చేస్తున్నామని అదే…

Read More

యాడికి మండల కేంద్రంలోనివైసీపీ నుంచి టిడిపిలోకి చేరిన మైనార్టీ సోదరులు…

న్యూస్.9) యాడికి మండల కేంద్రంలోనివైసీపీ నుంచి టిడిపిలోకి చేరిన మైనార్టీ సోదరులు. ‌ మండల కేంద్రమైన యాడికిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి పార్టీలోకి చేరినారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో మైనార్టీలకు దుల్హన్ స్కీం కింద పేద మైనార్టీలకు 50 వేల రూపాయలు ఇచ్చేది ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్కీము అమలు కావడం లేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు దుల్హన్ స్కీం కింద లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి ఒక్కరికి కూడా…

Read More