సంక్షేమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందాం: మంత్రి కొట్టు..
పశ్చిమగోదావరి జిల్లా, పెంటపాడు, మార్చి26: సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి మేలు చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టుకుందామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ పిలుపునిచ్చారు. పెంటపాడు మండలం బి.కొండేపాడు గ్రామంలో మంగళవారం పార్టీ శ్రేణులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ గ్రామంలో పార్టీలకతీతంగా అందరికీ సంక్షేమ…