Headlines

కిండర్‌గార్డెన్‌లో బీభత్సం.. ఆరుగురుని కత్తితో పొడిచిన యువకుడు

చైనా దేశంలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఓ దారుణ ఘటన జరిగింది. ఓ కిండర్‌గార్డెన్‌లోకి ప్రవేశించిన 25 యేళ్ల యువకుడు ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురిని కత్తితో పొడిచి చంపేశాడు. దీనిని ఉద్దేశ్వపూర్వక దాడిగా పేర్కొన్న చైనా పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశఆరు. బాధితుల్లో ఒకరు టీచర్ కాగా, ఇద్దరు పేరెంట్స్, ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. మరొకరు గాయపడగా సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.40…

Read More

ఎలెన్ మస్క్ చిన్ననాటి ఫోటో.. ఎలన్ బేబీ అనే క్యాప్షన్‌తో వైరల్

టెస్లా, స్పేస్‌ఎక్స్, ట్విట్టర్‌ల యజమాని ఎలోన్ మస్క్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఈ సందర్భంలో, ఎలోన్ మస్క్ చిన్ననాటి ఫోటోను K10 అనే వినియోగదారు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ చిత్రం నెట్టింట వైరల్ అవుతోంది. ఎలన్ బేబీ అనే క్యాప్షన్‌తో షేర్ చేయబడిన ఫోటో క్షణాల్లో వైరల్ అయ్యింది. “ఇది చూసి మస్క్ నేను పిచ్చివాడిలా ఉన్నాను” అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశాడు. సినిమా చూసిన యూజర్లు ఆయన డెడికేటేడ్, ఇంటెలిజెంట్…

Read More

అట్లాంటింక్ మహాసముద్రంలో విషాదం

అట్లాంటింక్ మహాసముద్రంలో విషాదం చోటుచేసుకుంది. మూడు పడవల్లో వెళుతున్న 300 మంది వలసదారులు సముద్రంలో గల్లంతయ్యారు. వీరంతా 15 రోజుల క్రితం సెనెగల్ నుంచి స్పెయిన్‌లోని కానరీ ఐలాండ్స్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఒక బోటులో 200 మంది, మిగిలిన రెండు బోట్లలో 65, 60 మంది చొప్పున ఉన్నట్టు వలసదారులకు సాయం చేసే వాకింగ్ బోర్డర్స్ సంస్థ తెలిపింది. ఇపుడు ఈ అదృశ్యమైనవారు ఏమయ్యారో అంతుచిక్కడం లేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర…

Read More

బ్రిటన్ వెళ్ళాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్…

భారతీయ సంతతికి చెందిన బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ భారతీయ యువతకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఇకపై యూకే వెళ్ళాలని భావించే వారి నుంచి వీసా ఖర్చులు భారీగా వసూలు చేయనున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించడం గమనార్హం. వైద్య ఖర్చుల కోసం వీసాదారులు చెల్లించే హెల్త్ సర్ చార్జ్ ఇతర ఫీజులు పెరుగుతాయని ఆయన గురువారం స్పష్టం చేశారు. దేశంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది జీతాలు పెంచనున్న నేపథ్యంలో వీసాకు సంబంధించిన వైద్య…

Read More

సీమా హైదర్‌ను పాకిస్థాన్‌కు పంపకుంటే 26/11 తరహా ఉగ్రదాడి పునరావృతం

ఆన్‌లైన్‌లో పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన వ్యక్తిని ప్రేమించి.. అతన్ని పెళ్లి చేసుకునేందుకు తన భర్తను వదిలిపెట్టి రెండు దేశాల సరిహద్దులు దాటి భారత్‌లో అడుగుపెట్టిన పాకిస్థాన్ మహిళ సీమా గులాం హైదర్‌ను తిరికి స్వదేశానికి పంపించాలని లేనిపక్షంలో 26/11 తరహా ఉగ్రదాడులు తప్పవని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు హెచ్చరించారు. ఈ మేరకు ముంబై పోలీసులకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. గురువారం ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూంకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్…

Read More

ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా 74 ఏళ్ల పాటు డ్యూటీ!

  అని చూస్తుంటారు. అందుకు ఉన్న కారణాలన్నింటిని వెతుకుతుంటారు. దగ్గు, జలుబు అంటూ.. చిన్న సమస్యకు కూడా సెలవులు పెట్టేస్తుంటారు. అయితే ఓ బామ్మ మాత్రం ఏకంగా 74 ఏళ్ల పాటు లీవ్ పెట్టకుండా జాబ్ చేశారు. 7 దశాబ్దాల పాటు పని చేసిన ఆమె ఇటీవలే 90 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ తీసుకున్నారు. మీరు చూస్తుంది నిజమే.. అమెరికాలో 90 ఏళ్ల వృద్ధురాలు నిర్విరామంగా పని చేశారు. వివరాలు చూద్దాం. టెక్సాస్‌కు చెందిన మెల్బా మెబానే…

Read More

డబుల్ డెక్కర్ బస్సును ఢీకొన్న మరో బస్సు.. 80 మందికి గాయాలు.

రోడ్డు ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇండియన్‌ కాలమానం ప్రకారం శుక్రవారం న్యూయార్క్ సిటీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 80 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో చాలా మందికి ఎముకలు విరిగగా.. మరికొందరికి తలకు గాయాలు అయ్యాయి. న్యూయార్క్ లోని మాన్ హట్టన్ లో డబుల్ డెక్కర్ టూర్ బస్సు సిటీ కమ్యూటర్ బస్సును ఢీకొట్టింది. రెప్పపాటులో జరిగిన…

Read More

కోట్లాది మంది ‘గ్రీన్ కార్డ్’ నిరీక్షణకు తెర..!

గ్రీన్ కార్డ్ పొందని వారికి శుభవార్త.. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం కోట్లాది ప్రజల నిరీక్షణకు తెరపడనుంది.. కుటుంబ సభ్యులు, ఉద్యోగాల కేటగిరిలో 1992 నుంచి నిరుపయోగంగా ఉన్న గ్రీన్‌కార్డులను స్వాధీనం చేసుకోవాలని.. జో బైడెన్‌కు సలహాదారుడు అజయ్‌ భుటోరియా సూచించారు. దీని ఫలితంగా 1992-2022 వరకు జారీ చేసిన 2.30 లక్షల ఉపాధి ఆధారిత గ్రీన్‌ కార్డులను స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది.. అయితే, ఇలా చేస్తే గ్రీన్‌కార్డు దరఖాస్తుల్లో ప్రాసెసింగ్‌ జాప్యాన్ని పరిష్కరించనున్నారు.. దీంతోపాటు ఎన్నో…

Read More

పాకిస్తాన్‌లో కురుస్తున్న రుతుపవనాల వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటం

గత నెల నుంచి పాకిస్తాన్‌లో కురుస్తున్న రుతుపవనాల వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది చిన్నారులతో సహా కనీసం 50 మంది మరణించారని అధికారులు శుక్రవారం తెలిపారు. జూన్ 25న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి పాకిస్తాన్ అంతటా వివిధ వర్షాలకు సంబంధించిన సంఘటనలలో యాభై మరణాలు నమోదయ్యాయి. ఈ కాలంలో 87 మంది గాయపడ్డారని జాతీయ విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. మరణాలలో ఎక్కువ భాగం తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లో సంభవించాయి. ప్రధానంగా విద్యుదాఘాతం,…

Read More

వాతావరణంపై ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం

వాతావరణ నిపుణులు అంచనా వేసినట్లుగానే పసిఫిక్ మహాసముద్రంలో ‘ఎల్ నినో’ ఏర్పడింది. ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో ఏర్పడినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. దీని ప్రభావం వల్ల అనేక దేశాల్లో ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. వాతావరణంపై ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూలై నెలలో ఎల్ నినో ఏర్పడుతుందని అమెరికాతో పాటు ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిస్తూ వస్తోంది….

Read More