కిండర్గార్డెన్లో బీభత్సం.. ఆరుగురుని కత్తితో పొడిచిన యువకుడు
చైనా దేశంలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో ఓ దారుణ ఘటన జరిగింది. ఓ కిండర్గార్డెన్లోకి ప్రవేశించిన 25 యేళ్ల యువకుడు ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురిని కత్తితో పొడిచి చంపేశాడు. దీనిని ఉద్దేశ్వపూర్వక దాడిగా పేర్కొన్న చైనా పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశఆరు. బాధితుల్లో ఒకరు టీచర్ కాగా, ఇద్దరు పేరెంట్స్, ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. మరొకరు గాయపడగా సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.40…