Headlines

కాణిపాకం శ్రీ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎమ్మెల్యే అప్పలనాయుడు

చిత్తూరు జిల్లా

కాణిపాకం శ్రీ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎమ్మెల్యే అప్పలనాయుడు

స్వయంభు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న విజయనగరం జిల్లా, నెల్లిమల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అప్పలనాయుడు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి వారి దర్శన భాగ్యం కల్పించి, స్వామి వారు తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించిన దేవస్థానం ఈవో వెంకటేశు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు.