Headlines

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నారా లోకేష్ ని కలిసి పాదయాత్రకు సంఘీభావం

చిత్తూరు జిల్లా

9వ రోజు యువగళం పాదయాత్రలో బంగారుపాళ్యం మండలం, తుంబ కుప్పం క్రాస్ వద్ద కాకినాడ జిల్లా, రంపచోడవరం మేయర్ పావని, మాజీ ఎమ్మెల్యే టిడిపి రాజేశ్వరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నారా లోకేష్ ని కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు.