Headlines

రాత్రి దొంగలించిన 2,10,000 రూపాయలు విలువచేసే నాలుగు ఆవులను స్వాధీనం

నిందితుల వివరాలు
ముద్దాయి ఫైరోజ్ అనే వ్యక్తి బైలాన్స్పుర గ్రామానికి చెందినవాడు మరియు సుహేల్ అనే వ్యక్తి అడిగర కల్లహళ్లి, సర్జాపూర్ గ్రామానికి చెందినవాడు. కాగా
పరారీలో ఉన్న ముగ్గురు అడిగరకలహళ్లి గ్రామానికి చెందినవారు వీరు గతంలో సెప్టెంబర్ నెలలో ఓడిసి మండలం దాదిరెడ్డిపల్లి గ్రామం వద్ద రెండు ఆవులు , రెండు కుర్రలు మరియు మిట్టపల్లి వద్ద ఒక ఆవును దొంగలించారు.
ఈ రోజు వారి వద్ద నుండి 1,25,000 నగదు రెండు సెల్ ఫోన్లు మరియు నిన్నటి రాత్రి దొంగలించిన 2,10,000 రూపాయలు విలువచేసే నాలుగు ఆవులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు విలేకర్ల సమావేశంలో వివరించారు ఈ విశయం తెలుసుకున్న DSP ODC SI నీ వారి సిబ్బందిని అభినందించారు అని CI నిరంజన్ మీడియాతో తెలియజేశారు