Headlines

అంతర రాష్ట్ర ఆవుల దొంగల ముఠా అరెస్ట్ :CI నిరంజన్,SI GOPI వివరణ

సత్యసాయి జిల్లా ODC మండల సమీపంలో రోడ్డు కు దగ్గరలో ఉన్న గ్రామాలలో ఇటీవలే పశువులను అపహరిస్తున్న ముఠా ను ODC SI GOPI ఎంతో చకకెక్యంగ ప్రతేక బృందాలను ఏర్పాటు చేసి ఎట్టకేలకు దొంగలను బంధించడం తో గ్రామస్థులు ఊపిరి పీల్చుకుని SI GOPI నీ వారీ సిబ్బందిని DSP అభినందిన్చినట్లు నిన్నా జరిగిన మీడియా సమావేశంలో SI GOPI,CI నిరంజన్ వివరించారు మీడియా తో మతడుతూ
ఓబుల దేవర చెరువు మండలం గాజుకుంటపల్లి వద్ద ఒక ఆవు, వేమారెడ్డి పల్లి వద్ద ఒక ఆవు, మరియు ముత్యాల చెరువు వద్ద రెండు ఆవులను, దొంగలించిన ఇద్దరు వ్యక్తులను ఈ రోజు సున్నంపల్లి క్రాస్ ODC పోలీస్ సిబ్బంది తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డ అంతరాష్ట్ర దొంగల ముఠా ను అరెస్టు చేసినట్లు వివరించారు, అంతేకాకుండా. ముగ్గురు ముద్దాయిలు పరారీలో వున్నట్టు ODC SI,CI లు విలేకర్ల సమావేశంలో తెలిపారు