Headlines

ధర్మపురి క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగిం

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కప్పారావు పేట గ్రామ మాదిగ సంఘం అధ్యక్షులు ఎన్నికైన గాజుల బానేష్ గారు మరియు వారి పాలక వర్గ సభ్యులు ఆదివారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది,
ఈ సందర్భంగా మంత్రి గారు ఎన్నికైన పాలక వర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు
సంఘం సభ్యులు సంఘ భవనం మంజూరు కోరగా మంత్రి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది

ఈ కార్యక్రమంలో సర్పంచ్ దావుల లక్ష్మణ్, సంఘం ఉపాధ్యక్షులు ఆరెపల్లి రవి గ్రామ శాఖ అధ్యక్షులు గాజుల రాకేష్ సీనియర్ నాయకులు గాజుల లచ్చయ్య పలువురు పాల్గొన్నారు