పెద్దన్న మరియు అతని కొడుకు సురేష్ గొడవ పెట్టుకుని, మధుసూధన్ రెడ్డి ని కట్టే తీసుకొని కొట్టగా, రక్త గాయం అయ్యిందని ఫిర్యాదు పై కేసు నమోదు చేయడం..

న్యూస్.9యాడికి మండలంలోని కమలపాడు గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి బుధవారం రాత్రి 9 గంటల సమయంలో పొలం నుండి తిరిగి వస్తుండగా కమల పాడు గ్రామ శివారులో అదే గ్రామానికి చెందిన పెద్దన్న యొక్క తల్లి అయిన తలారి పెద్దక్క కొడుకు సరిగా చూసుకోవడం లేదని యాడికి కి వెళ్తున్నానని చెప్పడం తో మధుసూదన్ రెడ్డి ఆమెను వారి ఇంటి వద్ద వదిలిపెట్టి తల్లిని బాగా చూసుకోవాలని పెద్దక్క కొడుకు పెద్దన్న కు చెప్పడంతో పెద్దన్న మరియు అతని కొడుకు సురేష్ గొడవ పెట్టుకుని, మధుసూధన్ రెడ్డి ని కట్టే తీసుకొని కొట్టగా, రక్త గాయం అయ్యిందని ఫిర్యాదు పై కేసు నమోదు చేయడం జరిగింది.
ఎస్సై యాడికి పియస్.