న్యూస్.9 గురువారం యాడికి మండలంలోని
సిబ్బందితో కలిసి వెంగన్న పల్లి గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామంలో ఎవరు కూడా ఫ్యాక్షన్ జోలికి వెళ్లకూడదని, ఏదైనా సమస్యలు ఉంటే అధికారులు సంప్రదించి పరిష్కరించుకోవాలని, సైబర్ క్రైమ్, మహిళ చట్టాల గురించి వివరించడం జరిగింది. ఎస్సై యాడికి పియస్