Headlines

యాడికి మండల కేంద్రంలోని బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ..

న్యూస్.9) యాడికి మండల కేంద్రంలోని బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ టిడిపి వస్తే చేనేత పింఛన్ ఎత్తేస్తారా కార్మికుల గోడు అలాంటిది ఉండదు గతంలో చంద్రబాబు నాయుడు నెలనెలా ఇచ్చే ₹2,000 ప్రస్తుతం మీకు ఒకటేసారి ఇస్తున్నారు ఎందుకేస్తాం కార్మికులకి మరో భరోసా ఉంటుంది జెసి అస్మిత్ రెడ్డి

యాడికి మండల కేంద్రంలోని శుక్రవారం తాడపత్రి టిడిపి ఇన్చార్జ్ జేసీ అస్మిత్ రెడ్డి పలు కాలనీలో ప్రజల సమస్యపై తిరిగారు ప్రతి ఇంటికి వెళ్లి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు రాఘవేంద్ర కాలనీలో పది రోజులకు ఒకమారు నీరు వస్తున్నాయని అస్మిత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు అనంతరం ఈసారి చంద్రబాబునాయుడు గెలిపిస్తే పలు అభివృద్ధి పనులే కాకుండా రోడ్లు త్రాగునీటి సమస్య లేకుండా చూస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు ఇదంతా ఇలా ఉండగా రాఘవేంద్ర కాలనీలో ఒక చేనేత కార్మికుడు టిడిపి ప్రభుత్వం వస్తే ప్రస్తుతం జగన్ ఇస్తున్న 24 వేల రూపాయలు మీరు ఎత్తేస్తారా అని అందరూ అంటున్నారు మరి ఎలా ఓటు వేయాలి అని అస్మిత్ రెడ్డికి ప్రశ్నించారు ఇందుకు కార్మికుడికి సమాధానం ఇస్తూ ఎందుకు అలా మీరు ఆలోచన చేస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు చేనేత కార్మికులకు ప్రతి నెల 2000 ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సిపి ఒకటేసారి ఇస్తున్నారు ఇందులో మార్పు ఎక్కడుంది అంటూ వారికి సమాధానం ఇచ్చారు మీరు అలాంటి అపోహాలకు పోకుండా టిడిపిని గెలిపించాలని చేనేత కార్మికులు కోరారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో నంబర్ వన్ కాంట్రాక్టర్ చవ్వా గోపాల్ రెడ్డి ఎస్ మండల కన్వీనర్ రుద్రం నాయుడు ఈసీ సెల్ కన్వీనర్ గండికోట లక్ష్మణ్ ఏపీ ఫైబర్ నెట్వర్క్ ఇంచార్జ్ అలవకుండా చందు వడ్డెర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల నాగ శేఖర్ మధురాజు శేఖర్ నాయుడు విజన్ స్కూల్ కరస్పాండెడు విశ్వనాథ్ చిట్టిబాబు సునీల్ మరియు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు