Headlines

శబరిమల అయ్యప్ప స్వామి దివ్య క్షేత్రం కు బయలుదేరిన మల్కాజ్గిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు మైనంపల్లి హనుమంతరావు గారు..

మల్కాజ్గిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు మైనంపల్లి హనుమంతరావు గారు శబరిమల అయ్యప్ప స్వామి దివ్య క్షేత్రం కు బయల్దేరేముందు అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ నాయకులు, కొండల్ రెడ్డి, నాగేశ్వరరావు, ఆనంద్, వరుణ్, సురేష్, తదితర కాంగ్రెస్ ముఖ్య నాయకులు అన్న గారికి అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు ను తెలియ చేస్తూ, యోగ క్షేమాలు కలిగి ప్రశాంతంగా మంత్రి పదవులను పొందాలని కోరుకుంటూ శబరిమల యాత్ర విజయవంతంగా చేసుకోవాలని, కోరుతూ హ్యాపీ జర్నీ అని తెలియ చేసిరి.