Headlines

కార్యకర్తలే మన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి బలం..పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు సముచిత న్యాయం కల్పిస్తం..

  • కార్యకర్తలే మన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి బలం
  • పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు సముచిత న్యాయం కల్పిస్తం

 

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు & పెనుకొండ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారి అధ్యక్షతన విస్తృతస్ధాయి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంను నిర్వహించడం జరిగింది.

ఈ‌ సందర్భంగా ముందుగా గోరంట్ల పట్టణంలోని దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూలమాలలువేసి ఘన నివాళులర్పించిన అనంతరం సమావేశంను ఉద్దేశించి కార్యకర్తలకు దిశ నిర్దేశం చేసిన మంత్రి ఉషాశ్రీచరణ్

ఈ‌ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.