Headlines

వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు..

 

 

తలుపుల మండలం పులిగొండ్లపల్లి పంచాయితీ పులిగొండ్లపల్లి గ్రామం నుంచి మరియు ఉడుమల కుర్తి పంచాయితీ ,సోములవాండ్ల పల్లి గ్రామాలకు చెందిన వైస్సార్సీపీ పార్టీ కి చెందిన సుమారు 25 కుటుంబాలు వైసిపి పార్టీ ని వీడి కదిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి నివాసంలో లో పార్టీలో చేరడం జరిగింది పార్టీ లో చేరిన వారు సోమలవాండ్ల పల్లికి చెందిన మార్కండేయ,వీర కొండయ్య,పాపయ్య,పూజ, పులిగొండ్లపల్లి కి చెందిన వెంకటేశు, కృష్ణ ,జీవన్, వెంకటరమణ, రామచంద్ర, రాజగోపాల్, గంగిశెట్టి, సుబ్బయ్య, రమణ, రామసుబ్బమ్మ, పద్మావతి, నారాయణమ్మ, తదితరులు కందికుంట వెంకట ప్రసాద్ గారు పార్టీ కండువాలు కప్పి సాధారంగా వారందరిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో తలుపుల మండలం నాయకులు మండల కన్వీనర్ ముబారక్, మెడా శంకర, విశ్వనాథ్ రెడ్డి, , కో కన్వీనర్ రాజారెడ్డి, రమణ,బాబజాన్, షేక్ బాషా,వెంకటేశు, k.జయచంద్ర, నారాయణరెడ్డి గంగరాజు,L. జయచంద్ర, కే అంజి, ఎం బాబు, మల్లికార్జున, రామ్మోహన్ ,రాధాకృష్ణ, తదితరులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది