Headlines

యాడికి మండలంలోకేశవరాయునిపేట గ్రామంలో ఐకమత్యం తో పార్టీలకు అతీతంగా శ్రీరాముని నామస్వరం తో భజనలు చేసి కీర్తనలు పాడి గ్రామంలో ఊరేగించి అనంతరం అందరికి గ్రామస్తులు అన్నదానం నిర్వహించారు..

న్యూస్.9) యాడికి మండలంలోకేశవరాయునిపేట గ్రామంలో ఐకమత్యం తో పార్టీలకు అతీతంగా శ్రీరాముని నామస్వరం తో భజనలు చేసి కీర్తనలు పాడి గ్రామంలో ఊరేగించి అనంతరం అందరికి గ్రామస్తులు అన్నదానం నిర్వహించారు, ఈ కార్యక్రమం లో మల్లికార్జున రెడ్డి, వెంకటరామిరెడ్డి,సాంబశివరెడ్డి, కులశేఖర్ రెడ్డి,సుబ్బారెడ్డి, లక్ష్మి రెడ్డి, శివయ్య, వెనుతుర్ల పద్మనాభరెడ్డి, వెంకట నారాయణ, నాగేంద్ర రెడ్డి, నాగమునిరెడ్డి, రామ్మోహన్ రెడ్డి,మహిళలు, పిల్లలు, గ్రామస్తులు అందరూ పాల్గొన్నారు