పత్రికా ప్రకటన
నాడు ది 14-01-2024
ఈ రోజూ ధి 22-01-2024
చెప్పిన మాట ప్రకారం ఈ రోజు మానుగురు వెళ్లే దారిలో ఉన్న గుంతలు పుడుస్థున్న దృశ్యాలు
రహదారులకు మరమ్మతు పనులు చేయించండి
పీఆర్,ఆర్&బి శాఖల ఈఈలను ఆదేశించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా భద్రాచలం-మణుగూరు, మణుగూరు-ఏటూరునాగారం ప్రధాన రహదారులతో పాటు, నియోజకవర్గంలోని ఇతర ప్రధాన రహదారులు, గ్రామాలలో రహదారులపై ఉన్న గుంతలు పూడ్చి రహదారులకు మరమ్మతు పనులు వెంటనే చేయించాలని పీఆర్,ఆర్&బి శాఖల ఈఈలను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశించారు.
చెప్పిన మాట ప్రకారం ఈ రోజూ మణుగూరు వెళ్ళై రోడ్ లో ఉన్న గుంతలు పుడుస్తున్న దృశ్యాలు..