టీమ్ఇండియాలో కపిల్ దేవ్ ఎంతటి గొప్ప ఆటగాడో అందరికీ తెలిసిందే. 1983లో భారత్కు తొలి ప్రపంచకప్ను అందించిన దిగ్గజం అతడు. ఆ టోర్నీలో జింబాబ్వేపై కపిల్ సాధించిన 175 పరుగుల ఇన్నింగ్స్ ఎప్పటికీ ప్రత్యేకమే. మరి అలాంటి బ్యాట్స్మన్ వెస్టిండీస్పై అదే ఏడాది 22 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. దాంతో భారత్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా అర్ధశతకం నమోదు చేసిన తొలి క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు. అయితే, భారత జట్టులో ఆ తర్వాత పలువురు […]Read More
కొత్తగా తెచ్చిన 3 వ్యవసాయ రైతు వ్యతిరేక బిల్లును కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని నెల్లుట్ల గ్రామంలో సిపిఐ మండల కార్యదర్శి రావుల సదానందం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా తెచ్చిన వ్యవసాయక చట్టాల ద్వారా రైతు అపర భద్రత కోల్పోతాడు కార్పొరేట్ శక్తులకు లాభాలను చేకూర్చే విధంగా ఆర్డినెన్స్ ఉన్నాయని గత కొన్ని రోజులుగా ఢిల్లీలో రైతులు ఎముకలు కొరికే చలిని […]Read More
వీ కోట మండలం పెద్దబర్ణిపల్లి పంచాయతీ కామేపల్లి గ్రామం కామేపల్ల నందు గత ఆరు నెలలుగా డ్రైనేజీ కాలవలు క్లీన్ చేయలేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామ వాలంటరీ లకు చెప్పిన ఫలితం లేదని ఆవేదన చెందుతున్నారు దాదాపు 80 కుటుంబాలు నివాసం ఉంటున్న కామేపల్లి గ్రామం నందు వీధి కాలువలలో డ్రైనేజ్ వాటర్ పొంగిపొర్లుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని పలుమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వీధిలో చిన్న పిల్లలకు వృద్ధులకు డ్రైనేజ్ వాటర్ […]Read More
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ప్రతి ఒక్కరు నిత్యం ఎదుర్కొనే ప్రధాన సమస్య బ్యాటరీ బ్యాక్అప్. ఫేస్బుక్, వాట్సప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాం వంటి సోషల్ మీడియా వాడటం బాగా పెరిగినప్పటి నుండి ఫోన్ యొక్క బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతూ ఉంటాయి. అలాగే మనం ఏదైనా పని మీద వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, విహార యాత్రలకు వెళ్ళినప్పుడు పవర్ బ్యాంక్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ మధ్య పవర్ బ్యాంక్ వాడకం కూడా బాగా పెరిగింది. […]Read More
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. పీఎస్ఎల్వీ – సీ50 ని అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఈనెల 17 ను మహూర్తంగా నిర్ణయించింది. అత్యాధునిక సాంకేతిక సమాచారాన్ని సత్వరం అందుబాటులోకి తెచ్చేందకు ఇస్రో సాగించే నిరంతర ప్రక్రియ మరింత వేగవంతమైంది. షార్లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 17న సాయంత్రం 3:41 గంటలకు పీఎస్ఎల్వీ – సీ50 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు ఇస్రో రెఢీ అవుతోంది. 1,410 కేజీల […]Read More
మొన్నటివరకూ జాతీయ జట్టు కోసం క్రికెట్ ఆడి శభాష్ అనిపించుకున్నాడు. సిరీస్లో భారత క్రికెట్ జట్టు పరువు నిలిపాడు హార్దిక్ పాండ్యా. టీ20ల్లోనూ రాణించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్నాడు. అయినా తన మంచి మనసు చాటుకుంటూ జట్టులో అరంగేట్రం చేసిన బౌలర్, యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్ చేతికి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డ్ అందించి పెద్ద మనసు చాటుకున్నాడు పాండ్యా. అదేంటీ.. గతంలో మనం చూసిన పాండ్యా వేరు, ఇప్పుడు కనిపిస్తున్న […]Read More
చైనాతో సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 15 రోజుల పాటు తీవ్ర స్థాయిలో జరిగే యుద్ధానికి సరిపడా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవడానికి భద్రతా బలగాలకు అధికారం ఇచ్చింది. దీంతో సుమారు రూ.50 వేల కోట్లతో ఈ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సమకూర్చుకోవడానికి భద్రతా బలగాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఆయుధాలు, మిస్సైళ్లను భారీగా కొనుగోలు చేస్తున్నారు. చైనా, పాకిస్థాన్తో ఒకేసారి యుద్ధం వచ్చినా మన […]Read More
ఇది ఓ సోలార్ కారు.. గంటకు 110 మైళ్ల వేగంతో దూసుకెళ్తుంది. అలాగని చార్జింగ్ పెడుతూనే ఉండాల్సిన అవసరమే లేదు.. కారుకు అమర్చిన సోలార్ పానెళ్లతోనే చార్జవుతూ ముందుకు వెళుతుంది. ఈ అద్భుతమైన కారు మోడల్ను అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన అప్టెరా ఎలక్ట్రిక్ కంపెనీ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో తీసుకొస్తోంది. రాత్రి వేళల్లో వెయ్యి మైళ్ల వరకు సునాయాసంగా తీసుకెళ్లే బ్యాటరీతో ఇది ముస్తాబయింది. దీనికీ ప్రత్యేకంగా చార్జింగ్ చేయాల్సిన అవసరమే లేదు. సోలార్ ప్యానెళ్ల సహకారంతో […]Read More
ఈ ఏడాది చివరి సంపూర్ణగ్రహణం సోమవారం (రేపు) రాబోతోంది. ఈ సూర్యగ్రహణాన్ని ప్రపంచ దేశాలు చూడనున్నాయి. ఆ రోజున సూర్యుడు, భూమి మధ్యకు చంద్రుడు రాబోతున్నాడు. దీంతో సూర్య కిరణాలు భూమిపై పడటం మానేస్తాయి. చంద్రుడి వల్ల మనకు సూర్యుడు కనిపించడు. అయితే భారత్లో ఇది అంత కనిపించదు. దక్షిణ అమెరికా, చిలీ, అర్జెంటినా ప్రజలకు సూర్యగ్రహణం సమయంలో చీకటిగా అవుతుంది. అలాగే పసిఫిక్, అట్లాంటిక్ సముద్రాల్లో ఉన్న నౌకల నుంచి కూడా ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది. […]Read More
హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రసాయన శాస్త్రంలో పీహెచ్డీ చేసిన ఓ వ్యక్తి తన విజ్ఞానాన్నిపక్కదారి పట్టించాడు. డ్రగ్స్ తయారుచేసి యువతను మత్తుకు బానిసను చేసేందుకు ప్రయత్నిస్తూ డీఆర్ఐ అధికారులకు చిక్కాడు. యువతను మత్తులో ముంచడంతో పాటు మానసిక వైకల్యానికి గురి చేసే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ ‘మెఫెడ్రోన్’ను హైదరాబాద్ శివారులో తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. నిన్న దాదాపు దాదాపు నాలుగుచోట్ల దాడులు చేసి మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు. […]Read More