మైనర్ బాలిక కిడ్నాప్ కేసును ఛేదిందిన పెద్దతిప్పసముద్రం పోలీసులు 48 గంటల్లో కేసును ఛేదించి ఇద్దరు నిందితులను పట్టుకున్న పోలీసులు కిడ్నాప్ కి ఉపయోగించిన కారు స్వాధీనం కిడ్నాప్ కు గురైన మైనర్ బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు నిందితులు మధుకర్, రఘునాథ్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు సకాలంలో కేసును ఛేదించిన సిఐ సురేష్ కుమార్, ఎస్సై సుబ్బారెడ్డి మరియు సిబ్బంది అభినందించిన జిల్లా ఎస్పి సెంథిల్ కుమార్Read More
మానవ సేవ చెయ్యడానికి మంచి మనసు ఉండాలి అంటారు అందుకు అదర్ష్యం గా ముందుకు వచ్చిన డాక్టర్ ఆకుల గజేంద్ర ప్రసాద్ ….చిత్తూరు జిల్లా పుంగనూరు పరిధిలో ఉన్న మెలుపట్ల గ్రామంలో ఉన్న శోభారాణి అనే మహిళకు పెరాలసిస్ మరియు మూర్ఛ వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్ లో ఆరోగ్యం బాగుచేసుకునే స్థితిలో లేనపుడు ఈ విషయం తెలుసుకున్న రిపోర్టర్ సుధాకర్ స్టేట్ కోఆర్డినెటర్ శివకుమార్ వీరి శక్తి మేరకు సహాయం అందిచారు […]Read More
ఓబులదేవరచెరువు మండలం పరిధిలో నడి రోడ్డుపై బైఠాయించిన సిపిఐ ,సిపిఎం CITU కార్యకర్తలు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా CITU మండల కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ… CM జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలందరికీ న్యాయం చేస్తానని మాట ఇచ్చి దళిత విలువైన భూముల్ని అధికారులే కబ్జా చేస్తున్నారని అధికారులు పెత్తందారుల కొమ్ము కాస్తు ఉన్నారని అటువంటి వారిని గుర్తించి సస్పెండ్ చేయాలని తెలియజేశారు ఓబులదేవరచెరువు మండలం లో గల ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాలు […]Read More
చిత్తూరు జిల్లా, పలమనేరులోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు MDH ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత MD.పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో “”మాస్క్ ఒక కవచం , కరోనా పై MDH వారి దండయాత్ర “”కార్యక్రమంను నిర్వహించారు. కళాశాల విద్యార్థిని విద్యార్థులకు అవసరమైన మాస్కులు శానిటైజర్ మరియు కళాశాలకు శానిటైజర్ స్టాండ్లు ఉచితంగా అందజేశారు. ట్రస్ట్ చైర్మన్ అండ్ ఫౌండర్ MD.పవన్ కళ్యాణ్ పిల్లలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రస్తుత మహమ్మారి […]Read More
ఇటీవల కాశ్మీర్ బార్డర్ లోని మాచిల్ సెక్టార్ ఉగ్రదాడిలో వీరోచితంగా పోరాడి మాతృభూమి సేవకై ప్రాణాలర్పించిన చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన ప్రవీణ్ కుమార్,తెలంగాణ కు చెందిన మహేశ్వర్,అశుతోశ్ కుమార్,సుదీప్ సర్కార్ లకు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద వి.కోట జాతీయవాదులు,దేశభక్తులు,అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని వారికి ఘనమైన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.Read More
పుట్టపర్తి నియోజకవర్గం శాసన సభ్యులు అయినటువంటి దుద్ధుకుంట శ్రీధర్ రెడ్డి ,ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు అనే నినాదంతో చేపట్టిన జననేత పాదయాత్రకు మూడేళ్లు అనే కార్యక్రమంలో భాగంగా ఓబులదేవరచెరువు మండలం కేంద్రం లో ఎమ్మెల్యే దుద్ధుకుంట శ్రీధర్ రెడ్డి , హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ లు ఆదివారం పాదయాత్రలో పాల్గొన్నారు తుమ్మలకుంట్ల పల్లి నుంచి బసప్పగారిపల్లి ,బోగాన పల్లి , వెంకటాపురం, నారప్ప గారి పల్లి ,మీదుగా ఓబులదేవరచెరువు వరకు ఎమ్మెల్యే దుద్ధుకుంట […]Read More
యాసంగి లో ఏ రకమైన వడ్లయినా వేసుకోవచ్చని షరతులు ఏమి పెట్టలేదని, ఇంకా వరి సాగుకు బదులు కూరగాయలు, నూనె గింజలు, పప్పు ధాన్యాలు వేసుకోవచ్చని అగ్రికల్చర్ ఆఫీసర్ సుసాన్ ప్రియదర్శిని గారు సూచించారు. మార్కెట్ చైర్మన్ మాట్లాడుతూ రైతులు మార్కెటింగ్ కి ఒక్కటే సెంటర్ ఉండడం వల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయని రైతులుకు 2 సెంటర్స్ కి అనుమతి కొరకు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రాష్ట్రము లోనే మొట్టమొదటి సారిగా రైతువేదిక లో […]Read More
ఓబులదేవరచెరువు మండలం మామిళ్లకుంట్లపల్లి సచివాలయం గ్రేడ్-5 నందు పంచాయితీ కార్యదర్శి గా పనిచేస్తూ ఉన్న సుగుణమ్మ వయసు 26 ఈ నెల 02 నా అనారోగ్యం కారణంగా కర్నూలు హాస్పిటల్ కి చికిత్స నిమిత్తం తరలించారు కర్నూలు నందు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు వీరి మృతిపట్ల మండల రెవెన్యూ అధికారి గుర్నాథ్ గుప్తా మరియు EORD రాజశేఖర్ వారి సిబ్బంది మరియు పంచాయతీ కార్యదర్శిలు ,డి హనుమంత్ రెడ్డి సచివాలయం సిబ్బంది ,వారి నివాసం […]Read More
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర మొదలుపెట్టి నేటితో మూడు సంవత్సరాలు నిండిన సందర్భంగా గౌరవనీయులైన శాసనసభ్యులు డాక్టర్ వెంకయ్య గౌడ్ స్థానిక మండలం నందు పాదయాత్ర నిర్వహించి గడపగడపకు వైయస్సార్ అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు ఇందులో భాగంగా పార్టీ కార్యకర్తలు రాష్ట్ర కన్వీనర్ మొగసాల కృష్ణమూర్తి మండల కన్వీనర్ దయానంద్ గౌడు డిసిసిబి చైర్మన్ రెడ్డెమ్మ ఎస్ హెచ్ జి మహిళలు అడుగడుగున హారతులతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో సచివాలయ […]Read More











