Headlines

గేట్ పరీక్షలో మెరిసిన ఏపీ నిట్ విద్యార్థులు..విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు…

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, మార్చి 28: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్ 2024) పరీక్ష ఫలితాల్లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (ఏపీ నిట్)కి చెందిన పలువురు విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచి జాతీయస్థాయి ర్యాంకులను కైవసం చేసుకున్నారు. సంస్థలో బీటెక్ చదువుతున్న జయంత్ హరిదాస్ పిశాల్ (బయోటెక్నాలజీ) 20 వ ర్యాంకును, పూజారి కేశవ సుబ్రహ్మణ్యం (ఎలక్ట్రికల్) 32, పెద్ది సిద్ధార్థ (కెమికల్) 45, రామిరెడ్డి వెంకట సాయి రెడ్డి (బయోటెక్నాలజీ…

Read More

పల్లె ప్రజల ఆరోగ్య ప్రదాతలు పీఎంపీలు ..

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం,మార్చి28 తాడేపల్లిగూడెం జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశి అధ్యక్షతన పిఎంపీల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బిజెపి జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందక ఇబ్బంది పడే పేదలకు ఆరోగ్య ప్రదాతలు పీఎంపీలు అన్నారు. తాడేపల్లిగూడెం ముదునూరుపాడు పీఎంపీలు అసోసియేషన్ భవనంలో గురువారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పీఎంపీల సేవలను కొనియాడారు. ఖరీదైన వైద్యం…

Read More

యాడికి మండలంలోని రాయలచెరువులోని ఎరువుల దుకానాలలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో తనిఖీలను నిర్వహించడం జరిగింది…

న్యూస్. 9) యాడికి మండలంలోని రాయలచెరువులోని ఎరువుల దుకానాలలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో తనిఖీలను నిర్వహించడం జరిగింది. శ్రీ శ్రీనివాస ట్రేడర్స్ ఎరువుల దుకాణంలో ఎరువులు మరియు పురుగు మందుల నిల్వలు మరియు రికార్డులు పరిశీలించి రూ.1,50,000/- ఎరువుల రికార్డులు సరిగా లేని కారణంగా నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వడం అయినది.అలాగే మన గ్రోమోర్ ఎరువుల దుకాణంలో తనిఖీలు చేయడం జరిగింది. పత్తి విత్తనాలు కొనుగోలు చేసే ప్రతి రైతుకూ బిల్లు…

Read More

యాడికి మండల కేంద్రంలోని అగాపే ఆశ్రమంలోప్లేట్లు పంపిణీ…

న్యూస్.9) యాడికి మండలంలో, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో ఈరోజున జమ్మలమడుగులో నివాసముంటున్న దూళ్ళడేవిడ్ పాస్టర్ గారు ఆశ్రమంలో ఉన్న వారందరికీ ప్లేట్లు పంపిణీ చేశారు.ఈ విధంగా ఆశ్రమంలో ఉన్న వారికి ప్లేట్లు ఇవ్వడం మాకు మా కుటుంబానికి ఆశీర్వాదకరం ఇలాంటి అవకాశాన్ని కల్పించిన పాస్టర్ గారికి నా ధన్యవాదాలు.ఈ కార్యక్రమంలో తోటి స్నేహితులు పాల్గొన్నారు.ఆశ్రమం ఫౌండర్ బత్తుల ప్రసాద్ ఆశ్రమంలో ఉన్న వాళ్లంతా వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Read More

గోనెగండ్ల మండల పరిధిలోని అల్వాల గ్రామంలో కురువ పెద్ద కాశీం గారి కుమారుడు వివాహానికి హజరైన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు..

న్యూస్ నైన్ టీవీ పులికొండ     28-03-2024 తేదీన గోనెగండ్ల మండల పరిధిలోని అల్వాల గ్రామంలో కురువ పెద్ద కాశీం గారి కుమారుడు వివాహానికి హజరైన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు, ఆమె నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో నాయకులు మండల యూత్ ప్రెసిడెంట్ బందె నవాజ్, వైస్ ఎంపీపీ వెంకటారామి రెడ్డి, గోవిందు, పద్మనాభం, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More

ఓటర్లు తమ ఓటు హక్కు ను సక్రమంగా వినియోగించు కోవాలని అవగాహన కార్యక్రమం ..

ఓటర్లు తమ ఓటు హక్కు ను సక్రమంగా వినియోగించు కోవాలని అవగాహన కార్యక్రమం సూళ్లూరుపేట రెవిన్యూ డివిజనల్ అధికారి చంద్రుని ఆధ్వర్యం.లో ర్యాలీ సూళ్లూరుపేట రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యలయం నుండి బస్టాండ్ వరకు ర్యాలీ ఎలక్షన్ కమీషన్ ఆదేశాలమేరకు ఓటర్ల కు అవగాహన కార్యక్రమం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం న్యూస్ 9 గురువారం ఉదయం.8.00 గంటలకు రెవిన్యూ డివిజనల్ అధికారి, సూళ్లూరుపేట వారు స్వీప్. ఓటర్లు తమ ఓటు హక్కు ను సక్రమంగా వినియోగించు…

Read More

మినీ అంగన్వాడీ టీచర్లకు సత్కారం..

బూర్గంపాడు ప్రాజెక్టులో మినీ అంగన్వాడి టీచర్లు అందరికీ మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ వచ్చిన సందర్భంగా సారపాక సర్కిల్ సూపర్వైజర్ సక్కుబాయి మేడం మినీ అంగన్వాడీ టీచర్లు అందరికీ సర్కిల్ మీటింగ్ లో టీచర్స్ అందరికి చిన్న సత్కారం చేయడం జరిగినది ఇందులో భాగంగా మినీ టీచర్లు అందరిని ఉద్యోగం బాధ్యతాయుతంగా చేయాలని టీచర్లందరికీ చెప్పడం జరిగింది ఇందులో భాగంగా అంగన్వాడీ టీచర్లందరూ కూడా పాల్గొన్నారు

Read More

వచ్చేది వైయస్ జగన్ ప్రభుత్వమే : డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ..

పశ్చిమగోదావరి జిల్లా, పెంటపాడు, మార్చి27: వచ్చేది వైయస్ జగన్ ప్రభుత్వమేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ అన్నారు. పెంటపాడు మండలంలోని పలు గ్రామాలలో బుధవారం ఆయన పర్యటించారు. బోడపాడు, ముదునూరు, రాచర్ల గ్రామాలలో పార్టీ శ్రేణులు, గ్రామస్తులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి మేలు చేస్తూ సంక్షేమ పాలన అందించిన వైయస్సార్ కాంగ్రెస్…

Read More

కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి “BJP,TDP, జనసేన” కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా వాల్మీకి ముద్దుబిడ్డ “”డా,, పార్థసారథి వాల్మీకి””.

న్యూస్ నైన్ టీవీ పులికొండ     కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి “BJP,TDP, జనసేన” కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా వాల్మీకి ముద్దుబిడ్డ “”డా,, పార్థసారథి వాల్మీకి”” గారిని ప్రకటించినందుకుగాను భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు JP నడ్డా గారికి, AP రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురందేశ్వరి గారికి, కర్నూలు జిల్లా అధ్యక్షులు కనిగిరి నీలకంఠ గారికి, ఇందుకు సహకరించిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్…

Read More

ప్రజల సమస్యలు పట్టించుకోని జగన్ సర్కార్ పాలన..

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, మార్చ్27: ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఇష్టారీతిగా జగన్ సర్కార్ పాలన చేస్తుందని టీడిపి అధినేత చంద్రబాబు నాయుడు సతిమణి భువనేశ్వరి ఆరోపించారు. నిజం గెలవాలి పేరుతో చంద్రబాబు నాయుడు జైలుకెళ్లిన సమయంలో బాధతో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు బుధవారం అమె నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమెకు పెదతాడేపల్లిలో టీడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబి, నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం కుంచనపల్లి తాడేపల్లి శేఖర్ కుటుంబాన్ని పరామర్శించి రూ.3 లక్షల…

Read More