ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ యాపిల్ గత నెల రెండు కొత్త స్మార్ట్ వాచ్లను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. యాపిల్ వాచ్ సిరీస్ 6తోపాటు వాచ్ సిరీస్ఎస్ఈను ప్రకటించింది. అమెరికాలో వీటి అమ్మకాలు సెప్టెంబర్ 18నే ప్రారంభం కాగా తాజాగా భారత్లో ఈ వాచ్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రముఖ బ్యాంకులు భారీగా ఆఫర్లను అందిస్తున్నాయి.Read More
అమెరికాలో తమ వ్యాపార విభాగాలను టిక్ టాక్ ప్రముఖ ఐటీ కంపెనీ ఒరాకిల్ విక్రయించింది. దీనికి సంబంధించి ఒరాకిల్-వాల్మార్ట్, టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ మధ్య ఒప్పందం జరిగింది. ఈ డీల్ తన బ్లెస్సింగ్స్ ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. దీంతో టిక్ టాక్ లో అమెరికా ప్రజలు సంబంధించిన సమాచారానికి ఒరాకిల్ బాధ్యత వహిస్తుంది. టిక్ టాక్ కు సెక్యూరిటీ టెక్నాలజీని ఆ సంస్థ అందిస్తుంది.Read More
వన్ప్లస్ ఫ్యాన్స్కో గుడ్ న్యూస్. వన్ప్లస్ 8టీ స్మార్ట్ఫోన్ ఇండియాకు వచ్చేస్తోంది. ఓవైపు వన్ప్లస్ నార్డ్ మరిన్ని మోడల్స్ వస్తాయన్న ప్రచారం జరుగుతుండగానే ఇండియాలో వన్ప్లస్ 8టీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 14న ఈ స్మార్ట్ఫోన్ లాంఛ్ కానుందన్న వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్లో ఇండియాలో వన్ప్లస్ 8, వన్ప్లస్ 8 ప్రో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో మూడో ఫోన్ వన్ప్లస్ 8టీ రిలీజ్ కానుంది. వాస్తవానికి సెప్టెంబర్లోనే […]Read More
సంవత్సరానికి 1500 రూపాయల వరకు చెల్లించవలసిన Disney+ Hotstar Premium సబ్స్క్రిప్షన్ కేవలం 99 రూపాయలకే అంటూ Flipkartలో గత రెండు రోజులుగా ఒక లిస్టింగ్ చాలా మందిని ఆకర్షించింది. రెండో ఆలోచన లేకుండా చాలామంది దీనికి చెల్లింపు చేశారు కూడా! దానికి సంబంధించిన ఆర్డర్ కన్ఫర్మేషన్ కూడా అందరికీ మెయిల్ వచ్చింది. సెప్టెంబర్ 17 రాత్రి లోపు (అంటే నిన్న) ఆ సబ్స్క్రిప్షన్ యాక్టివేట్ చేసుకునే కోడ్ పంపిస్తామని అందులో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు […]Read More
బ్యాటరీ అంటే ఎక్కడైనా ఏడాది లేదా, రెండేళ్లు ఎంతో ఖరీదు పెట్టి కొంటే మరో ఆరు నెలలో వస్తుంది. అయితే కాలిఫోర్నియాకు చెందిన కాలిఫోర్నియా (కాలిఫోర్నియా) కు చెందిన ‘ఎన్డిబి’ అనే సంస్థ తయారు చేసిన బ్యాటరీ మాత్రం ఏడాది కాదు రెండేళ్లు కాదు ఏకంగా 28 వేల సంవత్సరాల పాటు పనిచేస్తుంది. అణువ్యర్థాలతో తయారు చేసిన ఈ బ్యాటరీతో జీవిత కాలం చార్జింగ్ ఇస్తుంది. ఎందుకంటే ఒకసారి ఛార్జ్ చేయబడితే, ఇక జీవితంలో ఛార్జ్ చేయవలసిన […]Read More
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రకటించింది. సెప్టెంబర్ 18న ప్రారంభమై సెప్టెంబర్ 20 వరకు కొనసాగుతుంది. మొబైళ్లు, టాబ్లెట్లు, టీవీ, యాక్సెసరీలు, ఇతర ఎలక్ట్రానిక్స్తో సహా గ్యాడ్జెట్లపై అదిరిపోయే డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. స్పెషల్ సేల్ సమయంలో కస్టమర్లు కొనుగోలు చేయదలచిన వస్తువులను కేవలం ఒక్క రూపాయితోనే ముందస్తు బుకింగ్ చేసుకునే గొప్ప అవకాశాన్ని అందిస్తున్నది. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో మాత్రమే ప్రీ-బుక్ ఆఫర్ వర్తిస్తుంది. కార్డులు లేదా […]Read More
ఇండియన్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రియల్మీ దూకుడుగా మొబైల్స్ రిలీజ్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితమే రియల్మీ సీ15, రియల్మీ సీ12 స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రియల్మీ 7 సిరీస్ స్మార్ట్ఫోన్లను తీసుకురానుంది. సెప్టెంబర్ 3న రియల్మీ 7, రియల్మీ 7 ప్రో స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేయనుంది. ఇండియాలో ఇప్పటికే రియల్మీ 1, 2, 3, 5, 6 సిరీస్ స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది కంపెనీ. మధ్యలో 4 సిరీస్ను రిలీజ్ […]Read More
సాలిడ్-స్టేట్ బ్యాటరీలు ద్రవానికి బదులుగా ఘన ఎలక్ట్రోలైట్ను కలిగి ఉంటాయి, ఇది అధిక సామర్థ్యాన్ని అనుమతిస్తుంది, ఎలక్ట్రిక్ కార్లు రెట్టింపు వరకు ప్రయాణిస్తాయి మరియు త్వరగా రీఛార్జ్ అవుతాయి. ఈ సమయానికి, చలనశీలత పరిష్కారాలకు సంబంధించి ఎలక్ట్రిక్ వాస్తవానికి భవిష్యత్తు అని మనమందరం గ్రహించాము మరియు ఎలక్ట్రిక్ వాహనాలను (EV) మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఆటోమొబైల్ తయారీదారులు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే దిశగా పయనించారు. అయితే, ఈ విభాగంలో ఇంకా చాలా సవాళ్లు ఉన్నాయి. […]Read More
కరోనా వైరస్ కారణంగా లక్షలాదిమంది ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్ సేవలు వినియోగించుకుంటున్నారు. ఏపీలో వున్న వినియోగదారులు, సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ కోసం బ్రాడ్ బ్యాండ్ సేవలు మరింతగా విస్తరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. బ్రాడ్ బ్యాండ్ సేవలు మరింత సులభతరం చేస్తామని ప్రకటించింది.కోవిడ్ -19 నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో మంచి నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి ఏపీకి వచ్చిన సాఫ్ట్ వేర్ ‘టెక్కీ’లు, ఉద్యోగులు విధులు ఇంటినుంచే […]Read More
వాట్సాప్.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందికి చేరువైంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తోంది. తాజాగా యూజర్ల కోసం మరిన్ని మెరుగైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. వీటిలో కొన్ని ఇప్పటికే యూజర్లకు అందుబాటులోకి రాగా, మరికొన్ని బీటా దశలో ఉన్నాయి. వాట్సాప్ తన వినియోగదారుల కోసం ప్రతి ఏడాది సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. మున్ముందుకు మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. చాలా మందికి వాట్సాప్ యూజర్లు ఇప్పటికే వాట్సాప్లోని బోల్డ్, ఇటాలిక్స్, […]Read More











