న్యూఢిల్లీ : ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు నిర్వహించనున్న మహిళా కిసాన్ దివాస్కు భారీ స్పందన వస్తోంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతు సంఘాల నేతలు ఈ దివాస్కు పిలుపునిచ్చారు. పంజాబ్లోని వివిధ ప్రాంతాల నుండి మహిళలు ఢిల్లీ సరిహద్దులకు వెళ్లేందుకు ఆదివారం సిద్ధమయ్యారు. సుమారు 40 వేల మందికి పైగా మహిళలు సరిహద్దులకు చేరుకుంటారని అంచనా. వీరంతా ఇప్పటికే ట్రాక్టర్లలో బయలు దేరారని సమాచారం. పిల్లలకు పరీక్షల నేపథ్యంలో కొంత మంది మహిళలు ఈ దివాస్లో పాల్గని…మార్చి 9 […]Read More
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ఢిల్లీ కేంద్రంగా సాగిస్తున్న ఉద్యమానికి నేటితో 100రోజులు పూర్తయ్యాయి. ఈ ఉద్యమం మొదలైన నాటి నుంచి అనేక నాటకీయ రాజకీయ పరిణామాలు జరిగాయి. ఒక దశలో దేశం అట్టుడికిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళన వ్యక్తమైంది. ఢిల్లీ జనం భయం గుప్పిట బతికారు. అయితే అన్ని వర్గాల నుంచి రైతుల ఉద్యమానికి సానుభూతి లభించింది. పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేయాలని చూసినా.. సమాజంలోని […]Read More
న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో అమలైన పరిమితుల నుంచి నెమ్మదిగా బయటపడేందుకు సుప్రీంకోర్టు ప్రయత్నిస్తోంది. ఈ నెల 15 నుంచి ప్రయోగాత్మకంగా హైబ్రిడ్ విచారణలను ప్రారంభించాలని నిర్ణయించింది. మంగళ, బుధ, గురు వారాల్లో జరిగే విచారణలను ప్రత్యక్షంగానూ, వర్చువల్ విధానంలోనూ (హైబ్రిడ్ విధానంలో) నిర్వహించాలని నిర్ణయించింది. తుది విచారణలు/రెగ్యులర్ మ్యాటర్స్ విచారణలను ఈ విధానంలో విచారిస్తుంది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో విచారణలు నిర్వహించేందుకు పాటించవలసిన మార్గదర్శకాలను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే జారీ […]Read More
కేంద్రం తీసుకొచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళన 100వ రోజుకు చేరుకుంది. పలు దఫాలుగా కేంద్రంతో రైతులు చర్యలు జరిపినప్పటికీ అవి సఫలం కాలేదు. మరోవైపు ఆందోళనను ఉదృతం చేయాలని నిర్ణయించాయి రైతు సంఘాలు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైవేల దిగ్బందనం కొనసాగనుండగా రాజస్థాన్ సరిహద్దుల్లో “కుండ్లి-మనేసర్-పల్వాల్ ఎక్స్ ప్రెస్ వే” దిగ్బంధం చేశారు రైతులు. అలాగే ప్రజలు ఇంటివద్ద నలజెండాలు ఎగురవేయాలని […]Read More
న్యూఢిల్లీ: నానాటికీ పెరుగుతున్న పెట్రోల్ ధరలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పెట్రోల్ ధరలపై రాష్ట్రాలు కూడా ఆలోచించాలని, అవసరమైతే కేంద్రంతో చర్చలు చేయాలని ఆమె సూచించారు. పెట్రోల్పై కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా పన్నులు వేస్తున్నాయని అన్న ఆమె కేంద్ర రాష్ట్రాల మధ్య చర్చలు మంచి ఫలితాలు ఇవ్వవచ్చని ఆశించారు. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఐడబ్ల్యూపీసీ ప్రెసర్లో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ”పెట్రోల్ ధరల పెరుగుదల అనేది కేంద్ర […]Read More
ఈజ్ ఆఫ్ లివింగ్(జీవన సౌలభ్యం) సూచీలో బెంగళూరు తొలిస్థానంలో నిలిచింది. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్(EoLI)మరియు మున్సిపల్ ఫర్ఫార్మెన్స్ ఇండెక్స్(MPI)2020 ర్యాంకులను గురువారం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి విడుదల చేశారు. దేశంలోని వేర్వేరు నగరాల్లో జీవనం సాగించేందుకు ఉన్న పరిస్థితులు ఆధారంగా కేంద్రం ఈ ర్యాంకులు ప్రకటించింది. ఈజ్ ఆఫ్ లివింగ్ 2020లో భాగంగా దేశవ్యాప్తంగా 111సిటీలను పరిశీలించగా..ఇందులో బెంగళూరు టాప్ లో నిలిచింది. పుణె, అహ్మదాబాద్ వరుసగా 2, 3 […]Read More
లక్నో : అయోధ్య రామాలయం సముదాయం మరింత విశాలంగా ఉండాలన్న లక్ష్యంతో అదనపు భూమిని కొన్నారు. శ్రీరామ జన్మ భూమికి ఆనుకుని ఉన్న 676.85 చదరపు మీటర్ల భూమిని రూ.1 కోటి చెల్లించి, రిజిస్ట్రేషన్ చేయించారు. శ్రీరామ జన్మ భూమికి ఆనుకుని ఉన్న ఇళ్లు, ఇతర స్థలాలను కొనేందుకు వాటి యజమానులతో చర్చలు జరుగుతున్నాయి. స్వామి దీప్నారాయణ్కు చెందిన ఈ భూమిని రూ.1 కోటి చెల్లించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కొనుగోలు చేసింది. […]Read More
న్యూఢిల్లీ: దేశంలోని పోర్టు ప్రాజెక్టుల కోసం 2035 నాటికి ఆరు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. మారిటైమ్ ఇండియా సమ్మిట్ సదస్సులో ఇవాళ మోదీ మాట్లాడారు. సముద్ర సంబంధిత రంగాల్లో శుద్ధ ఇంధన వనరులపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. నీటి మార్గాలను డెవలప్ చేయనున్నామని, పోర్ట్ ఆధారిత ప్రాజెక్టుల్లో లైట్హౌజ్ల చుట్టూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రధాని తెలిపారు. ఇండియా పోర్టులు, షిప్యార్డులు, సముద్రమార్గాలపై పెట్టుబడులు పెట్టాలని ఆయన అంతర్జాతీయ ఇన్వెస్టర్లను […]Read More
దేశంలో ఈరోజు కరోనా వ్యాక్సిన్ రెండో దశ పంపిణీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని ఎయిమ్స్లో కరోనా టీకా వేయించుకున్నారు. భారత్ బయోటెక్కు చెందిన కొవాగ్జిన్ టీకాను ప్రధానికి వేశారు. ఎయిమ్స్ సిస్టర్ పి.నివేదా సిరంజి ద్వారా మోదీకి టీకా ఇచ్చారు. తాను కరోనా టీకా తీసుకున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన మోదీ.. కరోనాకు వ్యతిరేకంగా వైద్యులు, శాస్త్రవేత్తలు చేసిన కృషిని కొనియాడారు. అర్హులైనవారందరూ టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరం కలిసి […]Read More
దేశంలో రెండో దశ కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఇవాళ్టి(సోమవారం) నుంచి ప్రారంభమైంది. రేపు(మంగళవారం) సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు టీకా ఇవ్వనున్నారు. ఇందుకోసం కోర్టు ఏరియాలో ప్రత్యేక వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు కోర్టు రిజిస్ట్రీ వర్గాలు తెలిపాయి. జడ్జీలతో పాటు వారి కుటుంబసభ్యులకు కూడా వ్యాక్సిన్లు వేయనున్నట్లు తెలిపింది. రెండోదశలో భాగంగా 60ఏళ్లు పైబడిన వారికి, 45-59 ఏళ్ల మధ్య వయస్కుల్లో దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారికి సోమవారం నుంచి వ్యాక్సిన్లు ఇస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో […]Read More











