భారత్లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. దేశంలో సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూపోతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 96,982 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అలాగే వైరస్ కారణంగా 446 మంది మృటి చెందారు. దీనితో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,26,86,049 కరోనా కేసులు నమోదు కాగా.. 1,65,547 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు. కాగా గడిచిన 24గంటల్లో ఈ మహమ్మారి నుంచి 50,143 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో […]Read More
సుదీర్ఘ కాలం తర్వాత అంబుష్ అటాక్తో ఏకంగా 24 మంది భద్రతా దళాల సిబ్బందిని పొట్టనపెట్టుకున్న చత్తీస్గఢ్ మావోయిస్టు హింసోన్మాదం ఇపుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. మావోయిస్టులు దాదాపు అంతమయ్యరని అందరూ భావిస్తున్న తరుణంలో తమ ఉనికిని చాటుకోవడమే కాకుండా భద్రతా బలగాలు ఉలిక్కి పడేలా చేసిన తెర్రం దాడిపై కేంద్రం ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హోం మంత్రి అమిత్ షా.. ఈ దాడికి తెగబడిన మావోయిస్టులకు బుద్ది చెబుతామని ప్రకటించడమే కాకుండా తాను […]Read More
సెకండ్ వేవ్ రూపంలో కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కరోనా కేసులు అధికంగా నమోదు అవగా.. అంతటి స్థాయిలో తాజాగా నమోదు అవుతున్నాయి. తాజాగా ఏకంగా లక్ష కేసులు నమోదు అవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడికి సంబంధించి రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు, […]Read More
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రపంచంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో భారత్ ఇప్పటికే మొదటి స్థానానికి చేరింది. దీన్ని బట్టి చూస్తే కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తోందని అర్థం చేసుకోవచ్చు. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 93,249 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,24,85,509కి చేరింది. ఇక […]Read More
ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. శనివారం మధ్యాహ్నం బీజాపూర్ జిల్లాలో భీకర ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు కూడా హతమయ్యారు. మరో 12 మంది జవాన్లకు గాయాలయినట్లు డీజీపీ అవస్థి తెలిపారు. బీజాపూర్ జిల్లాలోని తార్రెమ్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు డీజీపీ అవస్థి వెల్లడించారు. చనిపోయిన వారిలో ఇద్దరు ఛత్తీస్గఢ్ […]Read More
జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో శుక్రవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అటు ఇద్దరు పౌరులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని కాకాపోరా ప్రాంతంలో భద్రతా దళాలు.. ఉగ్రవాదుల ఉనికిని తెలుసుకుని కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించగా.. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీటుగా తిప్పికొట్టిన భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. అయితే ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు పౌరులకు కూడా తీవ్ర గాయలైనట్లు తెలుస్తోంది. కాగా, పుల్వామా ఎన్కౌంటర్లో గాయపడిన […]Read More
మార్చి నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు సరికొత్త రికార్డును నమోదు చేశాయి. గత నెలలో 1,23,902 కోట్లు వసూలైనట్టు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. జీఎస్టీ అమలులోకి వచ్చాక ఇంత భారీ మొత్తంలో పన్ను వసూలు కావడం ఇదే తొలిసారని తెలిపింది. గత ఆరు నెలలుగా రూ.లక్ష కోట్లు మార్కు దాటిన జీఎస్టీ వసూళ్లు.. తాజాగా సరికొత్త రికార్డును నమోదు చేశాయి. గత ఆర్థిక సంవత్సరం మార్చిలో వచ్చిన ఆదాయం కంటే ఇది 27శాతం అధికమని […]Read More
మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు బుధవారం ఫ్రాన్స్ నుంచి భారత్కు బయలేదేరాయి. మూడు రాఫెల్ యుద్ధ విమానాలు తీసుకువచ్చేందుకు భారత్ వైమానిక బృందం ఇటీవల ఫ్రాన్స్ చేరుకుంది. అయితే ఫైటర్ జెట్లు ఈ రోజు రాత్రి 7 గంటల వరకు ఫ్రాన్స్ నుంచి నేరుగా గుజరాత్కు చేరుకోనున్నాయి. మధ్యలో యూఏఈలో ఇంధనం నింపుకోనున్నాయి. భారత్ 2016 సెప్టెంబర్లో ఫ్రెంచ్ ప్రభుత్వంతో రూ.59వేల కోట్లతో 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఒప్పందం చేసుకున్న విషయం […]Read More
మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడి ఇదే హాట్ టాపిక్…గత వారం అహ్మదాబాద్లో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో నేషనల్ కాంగ్రెస్ పార్టీ(NCP) అధినేత శరద్ పవార్ రహస్యంగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ(NCP) అధినేత శరద్ పవార్ రహస్యం భేటి అయ్యారా? లేదా? అన్న అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వారిద్దరి మధ్య రహస్య భేటీ నిజమే అయితే ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందోనన్న అంశంపై పెద్ద చర్చే నడుస్తోంది. ఓ మీడియా […]Read More
జనతా కర్ఫ్యూలో భారతీయులు ప్రదర్శించిన క్రమశిక్షణ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచిందని ప్రధాని మోదీ
గతేడాది మార్చిలో కరోనా కట్టడికై నిర్వహించిన జనతా కర్ఫ్యూలో భారతీయులు ప్రదర్శించిన క్రమశిక్షణ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచిందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టామని మన్ కీ బాత్ లో జాతినుద్దేశించి ప్రసగించారు. ఈ కార్యక్రమం 75 ఎడిషన్లు పూర్తిచేసుకున్న సందర్భంగా శ్రోతలకు ధన్యవాదాలు తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కానున్న నేపథ్యంలో కేంద్రం నిర్వహిస్తున్న అజాదీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో యువత పాలుపంచుకోవాలని కోరారు. అలాగే […]Read More









