Panel Portal Opinions – What to anticipate in a Table Portal
భారత్లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. దేశంలో సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూపోతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 96,982 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అలాగే వైరస్ కారణంగా 446 మంది మృటి చెందారు. దీనితో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,26,86,049 కరోనా కేసులు నమోదు కాగా.. 1,65,547 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు. కాగా గడిచిన 24గంటల్లో ఈ మహమ్మారి నుంచి 50,143 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో […]Read More