కర్నాటకలోని మైసూరులో దారుణం చోటుచేసుకుంది. ప్రి-వెడ్డింగ్ ఫోటో షూట్ కోసం పడవ ఎక్కిన వధూవరులు అది బోల్తా పడటంతో దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. మైసూరుకు చెందిన చంద్ర- శశికళ ఇటీవలే నిశ్చితార్థం జరుపుకున్నారు. కార్తీక మాసంలో పెళ్లి జరిపేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ క్రమంలో కాబోయే దంపతులు ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్కు సిద్ధం అయ్యారు. బోట్ పైన క్లిక్ కోసం ఇద్దరు స్టిల్ ఇచ్చారు. ఫోటోగ్రాఫర్ స్టిల్స్ తీస్తున్నాడగానే పడవ నీటిలో బోల్తా […]Read More
చందుర్తి లో దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా రాస్తారోకో.. ప్రధాని, యూపీ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మల దగ్ధం.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దళిత మహిళ మనీషా పై అతి దారుణంగా అత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ చందుర్తి మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం భారీ ధర్నా రాస్తారోకో నిర్వహించారు, ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిష్టిబొమ్మలను దగ్ధం […]Read More
దేశంలో పండగల సీజన్ ప్రారంభం కానుండటంతో ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమైందని భారతీయ రైల్వే. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు 200 ప్రత్యేక రైళ్లు నడపున్నట్లు రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. కరోనా కారణంగా మార్చి 22 నుంచి సాధారణ ప్రయాణికుల రైళ్లు నడపడం లేదు. తాజాగా, పండగ సెలవుల దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో కరోనా సమస్య తక్కువగా ఉంటే […]Read More
లక్నో : ప్రకంపనలు పుట్టిస్తోన్న యుపి హత్రాస్ రేప్, బాధితురాలి మరణం ఘటనపై యుపి అదనపు చీఫ్ సెక్రెటరీ (హోం) అవనీష్ అవస్థీ శనివారం స్పందించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు అయింది. తమ దర్యాప్తు క్రమంలో సిట్ ఈ దళిత మహిళ మృతికి దారితీసిన పరిస్థితులతో ముడివడి ఉన్న అనేక అంశాలపై ఆరాతీస్తుందని అవస్థీ వెల్లడించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలను సిట్ ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటుంది. […]Read More
వినియోగించని కార్డుల ఆన్లైన్ లావాదేవీలు బంద్ డెబిట్, క్రెడిట్ కార్డుదారులు స్వయంగా కోరితేనే తిరిగి ఆన్లైన్ సేవలు ఏటీఎం, పీవోఎస్ లావాదేవీలు యథాతథం రేపటి నుంచే అమల్లోకి మార్గదర్శకాలు డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఉండి.. ఇప్పటిదాకా వాటితో ఆన్లైన్ లావాదేవీలు జరపకపోతే.. ఇకపై ఆ కార్డులపై ఈ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఆ కార్డులతో తిరిగి ఆన్లైన్ లావాదేవీలు జరపాలనుకుంటే కార్డుదారులు స్వయంగా ఆయా బ్యాంకులను కోరాల్సి ఉంటుంది. దేశంలో జరిపే లావాదేవీలతోపాటు అంతర్జాతీయంగా జరిపే […]Read More
గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాని జయించినా.. ఇతర సమస్యల కారణంగా ఆయన మృతి చెందారని ఎంజీఎం హాస్పిటల్ సిబ్బంది వెల్లడించారు. అయితే బాలు కోలుకుంటున్నాడని, మ్యూజిక్ వింటున్నారని, ఐపీఎల్ మ్యాచ్లు చూస్తున్నారని ఆయన తనయుడు చరణ్ చెబుతుంటే.. సంగీత ప్రపంచమే కాదు.. బాలు అభిమానులందరూ ఆయన క్షేమంగా తిరిగి వస్తారని ఎంతో సంతోషించారు. కానీ సడెన్గా ఆయనకు సీరియస్గా ఉందనే వార్తలు వచ్చిన 24 గంటల్లో ఆయన మరణవార్త వినాల్సి రావడంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. దీంతో […]Read More
సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం సంగీత ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ నివాళులర్పించారు. అంతర్జాతీయ మీడియాకు ఆయనకు ఘన నివాళులర్పించింది. ఈ క్రమంలో బాలుకు తగిన ప్రాధాన్యం, కవరేజీ ఇవ్వకపోవడంపై జాతీయ మీడియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు దర్శకుడు హరీశ్ శంకర్. ‘ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో.. మన నేషనల్ మీడియాని చూస్తే జాలేస్తుంది.. అంతేలే.. కొందరి స్థాయి విశ్వవ్యాప్తం..ఇరుకు సందుల్లో కాదు..’ అంటూ […]Read More
17 ఏళ్ల వయసులోనే ప్రపంచ గుర్తింపు సాధించింది. పర్యావరణాన్ని కాపాడాలనే తపనతో అనుక్షణం పనిచేసింది. ఆమె ఆలోచనలు, విజన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కు సైతం ఆశ్చర్యం కలిగించాయి. వెంటనే ఆమెను తమ తరపున భారత్లో ఎన్విరాన్మెంటల్ రీజనల్ అంబాసిడర్గా నియమిస్తున్నట్లు యూఎన్ ప్రకటించింది. గుజరాత్కు చెందిన ఖుషి చిందాలియా వయసు 17 సంవత్సారాలు. ఈ వయసులో ఎవరైనా ఏం చేస్తారు..? కాలేజ్లో చదువుకుంటూ ఫ్రెండ్స్తో సరదాగా తిరుగుతూ ఉల్లాసంగా.. ఉత్సాహంగా కాలం వెళ్లదీస్తుంటారు. కానీ ఖుషీ మాత్రం […]Read More
కేంద్ర బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త నిరసనకు మద్దతుగా ఎమ్మిగనూరు పట్టణంలో సి ఐ టి యు, ఏ ఐ టి యు సి, ఐ ఎఫ్ టి యు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లోని బిజెపి ప్రభుత్వం కార్మిక ప్రజావ్యతిరేక విధానాలపై నిరంకుశంగా వ్యవహరిస్తూ, కార్మికుల చట్టాలను కాలరాస్తూ, ఇష్టానుసారంగా ప్రైవేటు రంగం బిల్లు తెచ్చి కార్మికులకు తీవ్ర […]Read More
రాయ్పూర్లో రోజురోజుకూ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆ జిల్లా యంత్రాంగం సెప్టెంబర్ 21(సోమవారం) రాత్రి 9గంటల నుంచి సెప్టెంబర్ 28 అర్ధరాత్రి వరకు వారంపాటు లాక్డౌన్ విధించనున్నట్లు ప్రకటించింది. కలెక్టర్ ఎస్ భారతీదాసన్ 2020 సెప్టెంబర్ 19 నాటి నోటీసులో జిల్లాను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. ‘రాయ్పూర్లో ఇప్పటివరకు 26,000 కొవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.ప్రతిరోజూ 900-1000 పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. అందువల్ల రాయ్పూర్ జిల్లాను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించాం.’ అని నోటీసులో పేర్కొన్నారు. లాక్డౌన్ […]Read More











