Headlines

సెమీ కండక్టర్ల తయారి హబ్ గా భారత్..

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, మార్చి 13: సెమీ కండక్టర్ల తయారీ విభాగంలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తుందని బిట్ సిలికా (హైదరాబాద్) మేనేజర్ డాక్టర్ ఎం.నాగ సీతారాం తెలిపారు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్ర ప్రదేశ్ (ఏపీ నిట్)లో వికసిత భారత్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సెమీ కండక్టర్ పరిశ్రమల్లో ఉన్న అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై విద్యార్థులకు బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిధి సీతారామ్ మాట్లాడుతూ దేశ…

Read More

ఉచిత ఆధార్ అప్‌డేట్ కోసం గడువు జూన్ 14 వరకు పొడిగించబడింది..

బూర్గంపాడు 13 న్యూస్9 ఆధార్ అప్డేట్ ఆన్‌లైన్‌లో ఎలా చేయాలి ఇక్కడ వివరాలు… ఉన్నాయి   ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి ఇచ్చిన సమయం మార్చి 14 నుండి జూన్14వరకు.పొడిగించబడింది.   చిరునామా మారితే, పేరు మారితే, పుట్టిన తేదీ మారితే ఆధార్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు.   10 సంవత్సరాల కంటే పాత ఆధార్‌ను అప్‌డేట్ చేయాలి.ఆధార్‌ను ఎందుకు అప్‌డేట్ చేయాలి?   పదేళ్లకు పైగా ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోని…

Read More

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సామ్‌సంగ్‌ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్‌

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సామ్‌సంగ్‌ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. ఇందులో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఏ55, గెలాక్సీ ఏ35 స్మార్ట్​ఫోన్స్​ పేరుతో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌లను కంపెనీ మిడ్​ రేంజ్​ కేటగిరీల్లో తీసుకొచ్చింది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ55లో.. 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.6 ఇంచ్​…

Read More

యాపిల్ మ్యాక్‌బుక్‌ ధర రూ. 1 లక్షకాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 31,910 డిస్కౌంట్‌

యాపిల్ మ్యాక్‌బుక్‌ ధర రూ. 1 లక్షకాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 31,910 డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో ఇప్పుడు మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ఎమ్‌1ను రూ. 67,990కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 3500 డిస్కౌంట్‌ లభిస్తుంది. Apple 2nd gen AirPod: ఈ ఎయిర్‌పాడ్‌ల ధర రూ. 12,900కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 4,401 డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో వీటిని రూ. 8,499కే…

Read More

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం..

  పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, ఫిబ్రవరి 9: ఆరోగ్య సంరక్షణలో భాగంగా నులి పురుగుల నిర్మూలనకు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను ఇప్పించాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి తెలిపారు శుక్రవారం జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం సందర్భంగా స్థానిక పురపాలక సంఘం శ్రీ పొట్టి శ్రీరాములు బాలికోన్నత పాఠశాలలో విద్యార్థినులకు జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి స్వయంగా ఆల్బెండజోల్ మాత్రలను వేశారు. అనంతరం బాలికలతో జిల్లా కలెక్టరు కొద్దిసేపు ముచ్చటించారు. ఆల్బెండజోల్ మాత్రలు వలన మనకు కలిగే ప్రయోజనాలు…

Read More

అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ… వారం రోజుల్లో ఏ రోజు ఏమి జరుగనుంది..?

  రమ జన్మభూమి అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 16వ తేదీతో ప్రారంభమై వారం రోజుల పాటు జరిపేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంతో ఈ ఉత్సవ సంబరం పతాక స్థాయికి చేరుతుంది.   *వారం రోజుల పాటు జరిగే ఉత్సవ కార్యక్రమాల్లోకి వెళ్తే…*   *జనవరి 16:* *టెంపుల్ ట్రస్ట్ శ్రీరామ్ జన్మభూమి క్షేత్ర ఆధ్వర్యంలో ప్రాయశ్చిత్త వేడుక (Atonement ceremony) జరుగుతుంది. సరయూ నది ఒడ్డున విష్ణుదేవుని ఆరాధన,…

Read More

బ్లడ్ క్యాన్సర్ కు నివారణకు మందు..

చాలా ముఖ్యమైన వార్త పూణేలో అందుబాటులో ఉంది దయచేసి ఈ ముఖ్యమైన వార్తను చదివిన తర్వాత తప్పకుండాఫార్వార్డ్ చేయండి. నా ప్రియమైన స్నేహితులారా బ్లడ్ క్యాన్సర్ కు మందు దొరికింది!! దాన్ని మళ్లీ ఫార్వార్డ్ చేయకుండా తొలగించవద్దు ఇది భారతదేశంలోని ప్రతి ఇంటికి చేరనివ్వండి. ‘ఎమోటిఫ్ మెర్సిలేట్’ బ్లడ్ క్యాన్సర్‌ను శుద్ధి చేసే ఔషధం. పూణేలోని యోశోద హెమటాలజీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉచితంగా లభిస్తుంది. అవగాహన కల్పించండి. ఇది ఎవరికైనా సహాయం చేయగలదు. మీకు వీలైనంత వరకు…

Read More

అయోధ్యా రాముడికి వెంకన్న చిరు కానుక..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రామ మందిరం ప్రారంభోత్సవానికి ఎంతో సమయం లేదు. జనవరి 22వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. మూడు రోజుల పాటు పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ప్రభుత్వం.   ప్రారంభోత్సవ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో నిర్మాణ పనులు వేగం పుంజుకొన్నాయి. మూడు షిఫ్టుల్లో పనులు కొనసాగుతున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 4,000 వేలమంది ప్రముఖులు హాజరు కానున్నారు. అయోధ్య జిల్లా అధికార…

Read More

ఇండియాలో మళ్లీ ‘కొవిడ్‌’ బెల్స్‌.. కేంద్రం సంచలన నిర్ణయం..

మొత్తం 4.5 కోట్ల కేసులు.. ఇక దేశంలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 4.5కోట్లుగా ఉంది. రికవరీలు 4,44,69,931గా నమోదైంది. ఫలితంగా.. కొవిడ్‌ రికవరీ రేట్‌ 98.81శాతంగా ఉంది. కొవిడ్‌ మరణాలు 5,33,317 ఉండగా, మరణాల రేట్‌ 1.19శాతంగా ఉంది. ఇప్పటివరకు 220.67 కోట్ల మంది కొవిడ్‌ టీకా తీసుకున్నారు.   కొత్త వేరియంట్‌తో.. అయితే.. దేశంలో కోవిడ్‌ కేసులు పెరగడానికి కొత్త సబ్‌ వేరియంట్‌ జేఎన్‌–1 అని తెలుస్తోంది. కేరళలో కేసులు పెరగడానికి ఈ వేరియంటే…

Read More

జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. జిల్లా SP ప్రవీణ్ కుమార్ తో కలసి శుక్రవారం ప్రెస్ మీట్

పత్రిక ప్రకటన తేది:03.11.2023 నిర్మల్ జిల్లా శుక్రవారం ప్రెస్ మీట్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. జిల్లా SP ప్రవీణ్ కుమార్ తో కలసి శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సంధర్బంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. మాట్లాడుతూ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ రోజు నుండీ ( నవంబర్ మూడవ తేదీ ) నామినేషన్లు ప్రారంభమయ్యాయని ఆన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో…

Read More