దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పలువురు ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. ఈ నెల 23న వీడియో కాన్పరెన్స్ ద్వారా సీఎంలతో కోవిడ్-19 తాజా పరిస్థితుల గురించి చర్చించనున్నారు. ఈ భేటీలో ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నట్లు సమాచారం.(: రసవత్తరంగా రాజ్యసభ.. గట్టెక్కేదెలా!) కాగా భారత్లో కోవిడ్-19 అంతకంతకూ విస్తరిస్తోంది. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు […]Read More
జమ్ముకశ్మీర్ లో మరో పేలుడు కుట్రను సైనికులు భగ్నం చేశారు. పుల్వామా తరహాలోనే సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగాలని ప్రణాళికలను పసిగట్టిన సైన్యం.. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాదీనం చేసుకున్నారు. గత ఏడాది సైనికుల కాన్వాయిపై ఉగ్రవాదులు దాడి జరుపడంతో 40 మందికి పైగా సైనికులు మరణించిన ప్రదేశానికి సమీపంలోనే ప్రస్తుతం పేలుడు పదార్థాలను భూమిలో పాతిపెట్టి ఉంచినట్లు సైనికులు గుర్తించారు. సైనికాధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గురువారం ఉదయం 8 గంటలకు “గడికల్ […]Read More
లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్ మన్ .. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ వెండితెరకెక్కనుందా? అంటే గత కొంతకాలంగా దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. పలువురు దర్శకులు సౌరవ్ జీవితకథను స్క్రిప్టుగా మారుస్తున్నారని కూడా బాలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపించాయి.తాజాగా ఇదే ప్రశ్న నేహా ధూపియా టీవీ షోలో సౌరవ్ కి ఎదురైంది. హృతిక్ రోషన్ ఈ సినిమాని ప్రారంభించే ముందు తనలాంటి శరీరాన్ని పొందవలసి ఉంటుందని చెప్పారు. తన బయోపిక్ లో ఏ బాలీవుడ్ […]Read More
రెడ్డీస్ ల్యాబ్తో రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్… కరోనా వ్యాక్సిన్.. రష్యా నుంచి భారత్కు
కరోనాను చెక్పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి… వ్యాక్సిన్ కోసం కొన్ని ప్రయోగాలు, మందుల కోసం మరికొన్ని ప్రయోగాలు సాగుతూనే ఉన్నాయి… వీటిలో అందరికంటే ముందుంది రష్యా.. అయితే, రష్యా తయారుచేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ… భారత్కు రాబోతోంది. ఇప్పటికే మూడోదశలో ఉన్న ఈ వ్యాక్సిన్ ట్రయల్స్.. ఇండియాలోనూ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. దీని కోసం భారత్లోని ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్తో రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) ఎంవోయూ కుదుర్చుకుంది. దీంతో […]Read More
ఐసిఎంఆర్తో కలిసి దేశీయ ఔషధ పరిశోధనా సంస్థలు అభివృద్ధి చేసిన రెండు వ్యాక్సిన్లు మొదటిదశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాల్లో ఎంతో సురక్షితమని తేలిందని ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్వినీచౌబే తెలిపారు. భారత్ బయోటెక్, క్యాడిలా హెల్త్కేర్ రూపొందించిన వ్యాక్సిన్ల గురించి ఆయన ప్రస్తావించారు. కొవిడ్19 నియంత్రణ కోసం వ్యాక్సిన్లు రూపొందించడంలో ఐసిఎంఆర్సహా దేశీయ ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్న క్లినికల్ ట్రయల్స్ పరిస్థితిపై రాజ్యసభలో మంగళవారం ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. రష్యా తయారు చేసిన వ్యాక్సిన్పైనా […]Read More
న్యూఢిల్లీ : జాతీయ అర్హత పరీక్ష (యూజీసీ-నెట్) మరోసారి వాయిదా పడింది. ఈ నెల 16 నుంచి 25 వరకు పరీక్షలు జరగాల్సి ఉండగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ షెడ్యూల్ను మార్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఎఆర్) పరీక్ష తేదీల్లోనే (16, 17, 22, 23) నెట్ పరీక్ష సైతం ఉండటంతో కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి […]Read More
కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్భల్లాతో తెదేపా ఎంపీలు భేటీ అయ్యారు. ఏపీ రాజధాని మార్పుపై అంశంలో ఇటీవల కేంద్ర హోంశాఖ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్పై వివరణ కోరారు. అనంతరం ఎంపీలు గల్లా జయదేవ్, కనమేడల రవీంద్రకుమార్ మీడియాతో మాట్లాడారు. రాజధాని ఎంపికపై కేంద్రం జోక్యం ఉండదంటూ కేంద్ర హోంశాఖ దాఖలు చేసిన అఫిడవిట్పై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు గల్లా జయదేవ్ తెలిపారు. రాజధాని మార్పు, మూడు రాజధానుల అంశం, కేంద్ర హోంశాక అఫిడవిట్పై తాము లేవనెత్తిన […]Read More
ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం… దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.. తక్షణమే ఎగుమతులపై నిషేధం అమల్లోకి వస్తుందంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది సర్కార్. అన్ని రకాల ఉల్లిపై ఆంక్షలు కొనసాగనున్నాయి.. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు రెక్కలు వచ్చినవేళ కేంద్రం దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.. నాణ్యతలేని ఉల్లిని అధిక ధరలకు విక్రయిస్తూ.. వినియోగదారులకు కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తోంది ఉల్లి. ఈ నేపథ్యంలో, కేంద్రం కాస్త కఠిన నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల […]Read More
బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా సవరించిన వడ్డీ రేట్లు సెప్టెంబర్ 10 నుంచే అమలులోకి వచ్చినట్లు ఎస్బీఐ పేర్కొంది. ఏడాది నుంచి రెండేళ్లలోపు చేసుకునే ఫిక్స్డ్ డిపాజిట్లపై 0.20 శాతం మేరకు వడ్డీ రేటును తగ్గించింది. ఇక గతంలో 1-2 ఏళ్ల ఎఫ్డీలపై 5.10 శాతం వడ్డీ రేటు ఉండగా.. ఇప్పుడు దాన్ని 4.90 […]Read More
పౌరసత్వ సవరణ చట్టం ఆందోళనలతో అట్టుడికిన ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో కీలక పరిణామం చోసుకుంది. ఈ కేసులో సహ కుట్రదారులుగా పలువురు ప్రముఖులును చేర్చడం తాజాగా సంచలనం రేపింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రఖ్యాత ఆర్థికవేత్త జయతి ఘోష్, ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అపూర్వానంద్, స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్ , డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ రాహుల్ రాయ్ పేర్లను సప్లిమెంటరీ చార్జిషీట్లో ఢిల్లీ పోలీసులు చేర్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు […]Read More











