భోపాల్ : ప్రపంచమంతా 5జీ నెట్వర్క్తో దూసుకుపోతుంటే మన ప్రధాని ఇంకా హిందూ, ముస్లిం అంటూ వ్యాఖ్యలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ప్రపంచ దేశాలు 5జీ నెట్వర్క్తో వేగంగా ముందుకు వెళ్తుంటే మన దేశంలో 3జీ కూడా సరిగ్గా పని చేయడంలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని ఇటీవల నరేంద్ర మోదీ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఆదివారం జరిగిన ఓ […]Read More
న్యూఢిల్లీ : డ్రైవింగ్ లైసెన్స్, కుల ధృవీకరణ పత్రం, జనన ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు వంటి వాటికోసం ఇక ప్రభుత్వ ఆఫీసులు, రెవెన్యూ ఆఫీసుల్లో గంటల తరబడి క్యూలైన్లలో వేచిచూడాల్సినవసరం లేదట. ఇక మీదట ఇలాంటి 100 రకాల ప్రజా సేవలను ఢిల్లీ ప్రభుత్వం ఇంటి వద్దనే అందించేందుకు సిద్ధమైంది. వచ్చే నెల నుంచి ఈ సేవలన్నింటిన్నీ ఇంటి వద్దనే అందించడం ప్రారంభిస్తామని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. అయితే వీటి కోసం అదనంగా 50 రూపాయల ఫీజు చెల్లించాలని […]Read More
న్యూఢిల్లీ: కార్లు, గూడ్స్ వాహనాలుకాని ఇతర వాహనాల విషయంలో డీజిల్, పెట్రోల్లకు ఒకే ధరను నిర్ణయించేందుకు వీలుందా? అని తెలియజేయాలంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. డీజిల్ వాహనాల ద్వారా కాలుష్యం పెరిగిపోతోందంటూ పర్యావరణ, కాలుష్య నియంత్రణ సంస్థ (ఈపీసీఏ) వెల్లడించిన నేపథ్యంలో సుప్రీం స్పందించింది. ఇతర భారీ వాహనాలు కాకుండా ప్రైవేటు వాహనాలు, క్యాబ్లకు ఒకే ధరలో పెట్రోల్, డీజిల్ అమ్మడంపై వివరాలివ్వాలని ధర్మాసనం సూచించింది. ‘పెట్రోల్, డీజిల్లకు ఒకే ధర తీసుకోవాలంటూ పెట్రోల్ పంపులకు ఆదేశాలివ్వగలరా?’ […]Read More
న్యూఢిల్లీ: ఈ శతాబ్దంలోనే సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం ఈనెల 27, 28వ తేదీల్లో సాక్షాత్కారం కానుంది. దాదాపు గంటా 43 నిమిషాలపాటు కొనసాగే ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం జూలై 27వ తేదీ అర్ధరాత్రి 11.54 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటిగంటకు సంపూర్ణ గ్రహణంగా మారనుంది. అలా 2 గంటల 43 నిమిషాలపాటు కొనసాగి తిరిగి 28వ తేదీ వేకువజామున 3 గంటల 49 నిమిషాలకు గ్రహణంవీడనుందని భూగోళ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని అన్ని ప్రాంతాలతోపాటు ఆస్ట్రేలియా, […]Read More
లక్నో : రామ మందిరం- బాబ్రీ మసీదు నిర్మాణ వివాదం గురించి ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ జన్మభూమి అయిన అయెధ్యలో కేవలం రామ మందిర నిర్మాణం మాత్రమే జరుగుతుందంటూ ఆయన వ్యాఖ్యానించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ‘అయోధ్యలో అసలు బాబ్రీ మసీదు అనేది లేనే లేదు. ఇక ముందు కూడా ఉండబోదు. అది రామ జన్మభూమి. అక్కడ కేవలం రామ మందిరం మాత్రమే నిర్మించబడుతుంది. బాబర్ సానుభూతి […]Read More
లక్నో : ఉత్తరప్రదేశ్లోని భాగ్పట్ జైల్లో దారుణ హత్యకు గురైన గ్యాంగ్స్టర్ మున్నా భజరంగీ కేసులో నిజాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ రాతి, భజరంగీ తనను హేళన చేయడం వల్లే అతన్ని హత్య చేశానని చెప్పడం కట్టుకథ అనే విషయం పోలీసుల విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఈ కేసులో లోతైన దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణపై ఓ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. భజరంగీని హత్య చేయడానికి […]Read More
న్యూఢిల్లీ: 23 ఏళ్లనాటి రూ.133 కోట్ల యూరియా కుంభకోణంలో తీస్ హజారీ ప్రత్యేక సీబీఐ కోర్టు దోషులకు భారీ జరిమానాతోపాటు కఠిన కారాగార శిక్ష విధించింది. ఇద్దరు టర్కీ దేశస్తులకు ఆరేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా విధించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బంధువు, మాజీ కేంద్ర మంత్రి తనయుడు సహా ఈ కేసుతో సంబంధమున్న భారతీయులకు భారీ జరిమానా విధించింది. టర్కీ దేశస్తులు టుంకే అలంకుస్, సిహాన్ కరాంచీ (వీరిద్దరూ కర్సాన్ లిమిటెడ్ […]Read More











