Headlines

శాసనసభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారి గెలుపుకు మద్దతుగా మాజీ కార్పొరేటర్ శ్రీ నీరుగొండ జగదీష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ నగర్ దుర్గా నగర్ కృష్ణానగర్ సాయి కాలనీ లక్ష్మీ సరస్వతి నగర్ పలు కాలనీలో ఇంటింటికీ ఎన్నికల ప్రచారం పాదయాత్ర నిర్వహించడం జరిగింది.

శాసనసభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారి గెలుపుకు మద్దతుగా మాజీ కార్పొరేటర్ శ్రీ నీరుగొండ జగదీష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ నగర్ దుర్గా నగర్ కృష్ణానగర్ సాయి కాలనీ లక్ష్మీ సరస్వతి నగర్ పలు కాలనీలో ఇంటింటికీ ఎన్నికల ప్రచారం పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు డివిజన్ అధ్యక్షుడు జీ నర్సింగ్…

Read More

భద్రాచలంరాములవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర డిజిపి రవి గుప్తా మరియు పలువురు పోలీస్ అధికారులు…

భద్రాచలంరాములవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర డిజిపి రవి గుప్తా మరియు పలువురు పోలీస్ అధికారులు…

Read More

మేమున్నాం అంటూ మై హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు యాడికి మండల కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీ కమలపాడు రోడ్డు నందు నివసిస్తున్న పూస శాంతయ్య భార్య పోసా రంగమ్మ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది…

న్యూస్.9) మేమున్నాం అంటూ మై హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు యాడికి మండల కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీ కమలపాడు రోడ్డు నందు నివసిస్తున్న పూస శాంతయ్య భార్య పోసా రంగమ్మ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. బంధువులు ఎవరు అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాకపోవడంతో యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ వారికి సమాచారం ఇచ్చారు. ఫౌండేషన్ సభ్యులు పోసా రంగమ్మ అంత్యక్రియలను సాంప్రదాయ బద్ధంగా పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మే ఐ…

Read More

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జన్మదిన పురస్కరించుకొని ఓల్డ్ నేరేడ్మెట్ అంబేద్కర్ భవన్లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జన్మదిన పురస్కరించుకొని ఓల్డ్ నేరేడ్మెట్ అంబేద్కర్ భవన్లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి సేవల్ని ఆయన ఆలంబించినటువంటి మార్గాలని విడమర్చి వివరించారు, ఆయన సేవలను మార్గాలని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ఆచరణ పెట్టినప్పుడే ఆయనకు నిజమైన నివాలని…

Read More

భక్తీ శ్రధ్ధలతో రంజాన్…

శ్రీ సత్యసాయిజిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో గురువారం రంజాన్ పండుగ జరుపుకున్నారు ముస్లిం సోదరులు,ముందుగ తమ తమ మసీదుల నుండి అల్లాహ్ నామ స్మరణతో ర్యాలీగ ఈద్గాకు చేరుకున్నారు,ఈద్గాలో ప్రత్యేక నమాజ్ చదివించారు వ్యవస్థాపకుడు మహమ్మద్ ప్రవక్త గురించి,ఆయన త్యాగం గురించి వివరించి,ఖురాన్,రంజాన్ ఉపవాసం యొక్క గొప్పతనం ను ముస్లీం సోదరులకు చెప్పారు,అనంతరం ప్రత్యేక దూవ చేస్తు సమస్త లోకం ఉండాలని,పరాయి స్ర్తీలను సోదరిమణులులా భావించి,వారీకి గౌరవీంచాలని,ప్రతి ముస్లిం సోదరుల కుటుంబం చల్లగ ఉండి,పెళ్ళి కాని ప్రతి…

Read More

సాకేతపురి ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం , సారపాక లోని సాకేతపురి ఆంజనేయస్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ఉదయం నుండి ఆంజనేయస్వామికి అభిషేకము ,వస్త్రాలంకరణ, అష్టోత్రము, ఆకు పూజ, హనుమాన్ చాలీసా , వంటి ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ సాకేతపురి ఆంజనేయ స్వామి ఆలయం చిన్నదైనా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా విలసిల్లుతుందని ఈ ఆలయ కేంద్రముగా ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా,…

Read More

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు..

కదిరి: భారతదేశంలోని షెడ్యూల్ కులాల వంటి అణగారిన వర్గాల హక్కులతో పాటు అంటరానివారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నం బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు పరికి సాధిక్ భాష, పట్టణ అధ్యక్షులు జిలాన్ భాష, లీగల్ సెల్ జోనల్ ఇంచార్జ్ లింగాల లోకేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒక సామాన్య రైతు…

Read More

మార్నింగ్ వాకర్స్ తో సఫిల్ కూడా లేక్ పార్క్ లో బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు, మల్కాజ్గిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి..

ఈరోజు మార్నింగ్ వాకర్స్ తో సఫిల్ కూడా లేక్ పార్క్ లో బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు, మల్కాజ్గిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మరియు నంది కంటి శ్రీధర్ మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఇతర బిఆర్ఎస్ నాయకులు వాకర్స్ తో కలిసి ముచ్చటించారు. మన పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే బి ఆర్ ఎస్ కు ఓటు వేసి అభ్యర్థినీ గెలిపించుకోవాలని…

Read More

నూతన అధ్యయనానికి నాంది పలకాలి..

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, మార్చి 27: . విద్యార్థులు విభిన్న ఆలోచనలు చేస్తూ నూతన అధ్యయనానికి నాంది పలకాలని వాల్ మార్ట్ గ్లోబల్ టెక్నాలజీస్ సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ఇంజనీర్ (బెంగళూర్) రితికుమారి సూచించారు. ఏపీ నిట్ ఇంచార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్.మూర్తి ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో సంస్థలోని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అసోసియేషన్ సహకారంతో గీక్ స్పీక్ ఎక్సఫ్లోరింగ్ ద ఎస్డిఈ ట్రెండ్స్ అనే అంశంపై బుధవారం సాయంత్రం…

Read More

యాడికి మండల కేంద్రంలోనిశ్రీ శివ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన పౌరాణిక నాటకంలో దుర్యోధనుడు వేషధారణలో జర్నలిస్ట్ జోగి రెడ్డి ఒక జర్నలిస్టు గానే కాదు..

న్యూస్.9) యాడికి మండల కేంద్రంలోనిశ్రీ శివ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన పౌరాణిక నాటకంలో దుర్యోధనుడు వేషధారణలో జర్నలిస్ట్ జోగి రెడ్డి ఒక జర్నలిస్టు గానే కాదు ఒక సేవలో కూడా ఇప్పుడు పౌరాణికంలో దుర్యోధుని పాత్రలో ఏకపాత్రాభినయం ప్రదర్శించి అందరిని మెప్పించాడు ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందే బొంబాయి రమేష్ ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్ లను కళాకారులు పూలదండలు శాలువాలతో సత్కరించడం శేషం

Read More