Headlines

యాడికి.తలారి రంగనాయకులు, రాజా ను పరామర్శించిన మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్ …

న్యూస్.9 యాడికి మండలం యాడికి గ్రామనికి చెందిన తలారి రంగనాయకులు, రాజ గత వరం మహాశివ రాత్రి సందర్బంగా కోన రామలింగేశ్వర స్వామి సన్నిధి వెళ్తుండగా మార్గ మధ్యంలో కోన ఉప్పలపాడు గ్రామ సమీపన రెండు బైకులు ఢీ కొనడంతో తీవ్ర గాయలతో అనంతపురం పావని హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న రంగనాయకులు, రాజ ను పరామర్శించిన యాడికి మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్, మరియు ఎస్సీ సెల్ కన్వీనర్ పండు…

Read More

నేరేడ్మెట్ శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయంలో రాజగోపురం నిర్మాణ నమూనా ఫ్లెక్సీ ని ఆవిష్కరణ.

నేరేడ్మెట్ ప్రధాన రోడ్డులో ఉన్న శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయం ధ్వజస్తంభం ముందు నిర్మించు తలపెట్టిన రాజగోపురం నిర్మాణ ప్రాజెక్టును లాంచనంగా ఆదివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు జనగామ రాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ ఇక్కడ దేవాలయం ఏర్పడి రానున్న సంవత్సరానికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆలయం ముందు రాజగోపురం నిర్మాణం చేసేందుకు…

Read More

ఆడుదాం ఆంధ్రలో స్టేట్ లెవెల్ లో కబడ్డీ మూడవ విజేతగా ఎంపిక అయిన గోనెగండ్ల జట్టు..

న్యూస్ నైన్ టివి పులికొండ 15-03-2024 తేదీన ఎమ్మిగనూరు: ఆడుదాం ఆంధ్రలో స్టేట్ లెవెల్ లో కబడ్డీ మూడవ విజేతగా ఎంపిక అయిన గోనెగండ్ల జట్టు.   కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ గోనెగండ్ల కేంద్రమైనా గోనెగండ్ల గ్రామానికి చెందిన ఆడుదాం ఆంధ్ర కబడ్డీ పోటీలలో మూడవ విజేతగా గెలుపొందారు. గెలుపొందిన జట్టుకు శుక్రవారం APPT అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ జాకీర్ హుస్సేన్ గారి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి “బుట్టా రేణుక” గారు…

Read More

బిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు మర్యాదపూర్వకంగా, మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని వారి స్వగృహంలో వెళ్లి కలవడం జరిగినది..

ఈరోజు బిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు మర్యాదపూర్వకంగా, మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని వారి స్వగృహంలో వెళ్లి కలవడం జరిగినది. వారితో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ మరియు కార్యకర్తలు కలిశారు.

Read More

భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థుల తో కలిసి నిర్వహించిన విజయ సంకల్ప రోడ్డు షోను, సికింద్రాబాద్ అభ్యర్థి శ్రీ కిషన్ రెడ్డి గారు, మల్కాజ్గిరి అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారితో, కలిసి మిర్యాలగూడ నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు ప్రజలకు కార్యకర్తలకు అభివాదం చేస్తూ విజయసంకల్ప రోడ్ షోని విజయవంతం చేశారు.

ఈరోజు భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థుల తో కలిసి నిర్వహించిన విజయ సంకల్ప రోడ్డు షోను, సికింద్రాబాద్ అభ్యర్థి శ్రీ కిషన్ రెడ్డి గారు, మల్కాజ్గిరి అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారితో, కలిసి మిర్యాలగూడ నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు ప్రజలకు కార్యకర్తలకు అభివాదం చేస్తూ విజయసంకల్ప రోడ్ షోని విజయవంతం చేశారు.

Read More

చరిత్రలో నిలిచిపోయే ఆవిష్కరణల రూపకల్పనకు పాటుపడాలి..

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, మార్చి 15 : దేశ నిర్మాణంలో యువతరానిదే కీలక పాత్ర అని, విద్యార్థులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఆవిష్కరణల రూపకల్పనకు పాటుపడాలని ఏపీ నిట్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డీన్ డాక్టర్ జి.ఆర్.కే. శాస్త్రి సూచించారు. నిట్ ఇంచార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్.మూర్తి ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో సంస్థలోని ఇనిస్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ సహకారంతో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఐడియా థాన్ – 2024 కార్యక్రమం శుక్రవారం…

Read More

ఇంటర్నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ పరీక్ష లో ప్రతిభ కనబరిచిన శ్రీ చైతన్య విద్యార్థులు..

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లి గూడెం, మార్చి15: దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇంటర్నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ పరీక్షలో చిన్న తాడేపల్లి శ్రీ చైతన్య సి బి ఎస్ ఈ కాంపస్ విద్యార్థులు ప్రతిభ చాటారు. 250 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 85% మంది అనగా 212 మంది విద్యార్థులు బహుమతులు సాధించారు. నాలుగవ తరగతి విద్యార్థిని మోవిక శ్రీ దుర్గ మొదటి బహుమతిగా లెనోవా టాబ్, మూడవ తరగతి విద్యార్థి నితిన్ రెండవ బహుమతి…

Read More

యాడికి మండల కేంద్రంలోనిఅగాపే ఆశ్రమంలో అన్నదానం. ..

న్యూస్.9) కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరిగింది.పంచాయతీ ఆఫీస్ లో పనిచేస్తున్న ఈటె జాను గారు వారి నాన్నగారి ఈటె అచ్చన్న 2వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు ఈటె జాను భార్య వెంకటమ్మ వారి పిల్లలు ఈటె అభిషేక్, ఈటె ఇంద్రజ, ఈటె బిట్టు,ఈటె జ్ఞానేశ్వరమ్మ వీరి కుటుంబం ఆశ్రమంలో ఉన్న వారందరికీ కూడా అన్నదానం చేశారు. ఈ విధంగా మా నాన్నగారి జ్ఞాపకార్థమై అగాపే ఆశ్రమంలో వారికి‌…

Read More

యాడికి మండల కేంద్రంలోనిజర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడుతాం: జాప్ జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు జోగిరెడ్డి..

న్యూస్.9) అనంతపురం, యాడికి : జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడుతామని జర్నలిస్ట్ అసోషియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు జోగిరెడ్డిలు పేర్కొన్నారు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వీరు అనంతపురం, పుట్టపర్తి జిల్లాలలో నూతన కమిటీలు వేస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే తాడిపత్రి నియోజకవర్గంలోని తాడిపత్రి, యాడికి, అలాగే గుత్తి, మండలాలలో శుక్రవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. యాడికి…

Read More

బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేతకు ఘనమైనఆత్మీయ సన్మానం..

అక్షరమే ఆయుధంగా భవిష్యత్తు తరాలను పరిచయం చేసిన విద్యావేత్త అయిన బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేతకు ఘనమైన ఆత్మీయ సన్మానం సారపాక బ్రిలియంట్ ప్రాంగణంలో అతిరథమహారధులు సమక్షంలో ఘనంగా జరిగింది. ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా (ఎస్ ఆర్ ఎఫ్ ) శ్రీ రామానుజన్ ఫౌండేషన్ వారు ప్రయివేట్ పాఠశాలలు కరస్పాండెంట్ లపాఠశాలల నడిపించే తీరు ,విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేసి విధానం , అత్యున్నత ప్రమాణాలు సేకరించి అందులో ఉత్తమంగా ఉన్నటువంటి మన బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం…

Read More