తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం మంత్రి వర్గం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నేత బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వైజర్, ఆర్యవైశ్య సంఘం నేత బొగ్గారపు దయానంద్ పేర్లను కేసీఆర్ కేబినెట్ ఖరారు చేసింది. ఈ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం […]Read More
మాసశివరాత్రి సందర్భంగా వేములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో స్వామివారికి ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు మహాన్యాసక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. రాత్రి ఆలయ అడ్డాల మండపంలో మహాలింగార్చన కార్యక్రమం అర్చకుల వేదమంత్రాల మధ్య ఘనంగా నిర్వస్తారు.Read More
పావుగంటలోనే మ్యుటేషన్ పూర్తయి పాస్బుక్ వచ్చిందనే సంతోషంతో ఖమ్మం జిల్లాలోని ఓ కుటుంబం స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నది. ‘మాది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం జీడీబీ పల్లి. వారసత్వంగా రెండు ఎకరాల 20 గుంటలు భూమి అచ్చింది. నాకు ముగ్గురు కొడుకులు. పెనిమిటి మరణించి చాలా కాలమైంది. అప్పటి సంది వాళ్ల పేర్న భూమి ఇద్దామనుకుంటి. మా కాలంల భూమి రిజిస్ట్రేషన్ చేయాలంటే పైసలతో పని. అంత ఈజీగా అయితదా, ఎంత ఖర్సయితదోనని దిగులుపడ్డా. […]Read More
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని వివిధ గ్రామాలకు చెందిన 13 మంది లబ్ధిదారులకు సుమారు రెండు లక్షల 70 వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు అనంతరం చందుర్తి మండల వ్యవసాయ సహకార సంఘం కమిటీ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మాట్లాడుతూ వీరు వివిధ జబ్బులతో బాధపడుతూ కార్పొరేట్ స్థాయి వైద్యం చేయించుకొని ఆ బిల్లులను ఎమ్మెల్యే రమేష్ బాబు గారు దృష్టికి తీసుకెళ్లగా వారు సీఎం సహాయనిధి కింద లబ్ధిదారులకు చెక్కులను […]Read More
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప త్వరలోనే ఒక ఆధ్యాత్మిక ప్రాంతంగా మారనుందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ అన్నారు. రాజీవ్ గృహకల్పలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్వంత నిధులతో నిర్మిస్తున్న సాయిబాబా, మార్కండేయ, సంతాన నాగదేవత ఆలయాలకు శుక్రవారం వేధమంత్రోచ్ఛరణల మధ్య రాగం సుజాతనాగేందర్ యాదవ్ దంపతులు ధ్వార బంధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ […]Read More
హైదరాబాద్:- బాణసంచా అమ్మకాలను నిషేధించడంతో సైదాబాద్ ప్రధాన రహదారిపై దుకాణాదారులు మనస్థాపానికి గురై తమ పటాకులు తామే కాల్చుకుంటూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీపావళి పండుగ నేపథ్యంలో తెలంగాణలో బాణసంచాను నిషేధించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించిన ఉత్తర్వులు ఎత్తి వేయాలంటూ దుకాణ దారులు.Read More
జనగాం జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు బొల్లంపల్లి నాగేందర్ ఆధ్వర్యంలో వనపర్తి, వడిచర్ల, నవాబుపేట, కుందారం, చీటూరు, లింగాల గణపురం, గుమ్మడవెల్లి, జీడికల్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన ఎంపీపీ చిట్లా జయశ్రీ ఉపేందర్ రెడ్డి జడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి.. mpo. శంకరయ్య. ఈ కార్యక్రమంలో రైతు బంధు మండల కన్వీనర్ బసవగాని శ్రీనివాస్, […]Read More
హైదరాబాద్: గచ్చిబౌలిలో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్ను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డిలు, డీజీపీ మహేందర్ రెడ్డి లతో కలిసి బుధవారం ప్రారంభించారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా ఈ డేటా సెంటర్ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. కాగా ఈ సెంటర్లో భారీ తెరను ఏర్పాటు చేశారు. దీని మీద ఒకేసారి 5వేల సీసీ కెమెరాలకు చెందిన లైవ్ దృశ్యాలను […]Read More
దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన అమర జవాన్లు ర్యాడ మహేష్, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని బీజేవైఎం రాష్ట్ర నాయకులు పవన్ కుమార్ ఆధ్వర్యంలో కూకట్ పల్లి లోని జేఎన్టీయూ నుంచి సర్దార్ పటేల్ నగర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ విచ్చేసి అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో చొరబాటుదారు లతో పోరాడి వీర మరణం […]Read More











