అల్లు అర్జున్ పుష్ప అనంతరం మరింత స్పీడ్ పెంచాలని గట్టిగానే డిసైడ్ అయినట్లున్నాడు. ప్రస్తుతం బన్నీ లైనప్ చూస్తేనే ఆ విషయం ఈజీగా అర్ధమవుతోంది. అయితే ఒక ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు చాలా రోజులుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. అల.. వైకుంఠపురములో సినిమాతో హిట్ కొట్టగానే గత ఏడాది మరో సినిమాతో రావాలని అనుకున్నాడు. కరోనా కారణంగా ప్లాన్స్ ప్లాప్ అయినప్పటికీ బన్నీ ఏ మాత్రం తగ్గకుండా స్పీడ్ పెంచుతున్నాడు. పుష్ప అనంతరం కొరటాల […]Read More
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ మండిపడ్డారు. ఆంధ్ర సెటిలర్ల ఓట్ల కోసమే కేటీఆర్ విశాఖ ఉక్కు గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయి తిస్తా అన్నట్లు ఉంది కేటీఆర్ మాటలు ఉన్నాయని ఎద్దేశాచేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో చాలా సమస్యలున్నాయని, ముందు వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిజాం షుగర్ను అమ్ముకున్న వీరు విశాఖ ఉక్కు మీద ఉద్యమం చేస్తారా అని ప్రశ్నించారు. ప్రధాని […]Read More
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ఎదుర్కొంటున్న మరో అగ్ని పరీక్ష నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక. సిట్టింగ్ ఎమ్మెల్సీ సిద్ధంగా ఉన్నా చివరి నిమిషం వరకు అభ్యర్థిని ప్రకటించకుండా టీఆర్ఎస్ అధినేత మీనమేషాలు లెక్కించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అర్థబలంతోనే గెలవమనే అభిప్రాయంతో చివరికి మళ్లీ సిట్టింగే టికెట్ ఇచ్చారు. అయితే ఆ గెలుపు నల్లేరుపై నడకలా లేదు. ఆ ఎన్నిక అధికార పార్టీ తేలిగ్గా పరిస్థితి లేదు. సిట్టింగ్ ఎమ్మెల్సీ అర్థికంగా బలవంతుడే అయినా […]Read More
ఉగాది నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయించింది తిరుమల తిరుపతి దేవస్థానం. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి.. కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల కోరికతో తిరుచానూరు ఆలయంలో కూడా టీటీడీ మాదిరిగానే తులాభారం ప్రారంభించాలని నిర్ణయించింది. తిరుమల పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడేందుకు గ్రీన్ పవర్కి ప్రాధాన్యమివ్వాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఇప్పుడున్న 20 మెగావాట్లకు తోడు.. దశలవారీగా 30మెగావాట్లదాకా సోలార్, విండ్పవర్ ఉత్పత్తి చేసుకోబోతోంది టీటీడీ. గ్రీన్పవర్ పూర్తిగా […]Read More
అడ్వకేట్ దంపతుల హత్య కేసు విచారణ సీన్.. సుందిళ్ల బ్యారేజీకి చేరింది. విచారణను వేగవంతం చేసిన పోలీసులు…నిందితులను కస్డడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. హత్య తర్వాత ఆయుధాలను బ్యారేజ్లో పడేయడంతో వాటిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు.. జల్లెడపడుతున్నారు. అటు.. హత్య కేసులో ఆడియో, వీడియో రికార్డులు కీలకంగా మారనున్నాయి. హైకోర్టు న్యాయవాదులు వామన్రావు, నాగమణి దంపతుల హత్య కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. నిందితులుగా ఉన్న బిట్టు శ్రీనుతో పాటు మరొకరని పోలీసులు పార్వతీ బ్యారేజ్కు తీసుకెళ్లారు. […]Read More
టీమ్ఇండియాలో కపిల్ దేవ్ ఎంతటి గొప్ప ఆటగాడో అందరికీ తెలిసిందే. 1983లో భారత్కు తొలి ప్రపంచకప్ను అందించిన దిగ్గజం అతడు. ఆ టోర్నీలో జింబాబ్వేపై కపిల్ సాధించిన 175 పరుగుల ఇన్నింగ్స్ ఎప్పటికీ ప్రత్యేకమే. మరి అలాంటి బ్యాట్స్మన్ వెస్టిండీస్పై అదే ఏడాది 22 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. దాంతో భారత్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా అర్ధశతకం నమోదు చేసిన తొలి క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు. అయితే, భారత జట్టులో ఆ తర్వాత పలువురు […]Read More
కొత్తగా తెచ్చిన 3 వ్యవసాయ రైతు వ్యతిరేక బిల్లును కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని నెల్లుట్ల గ్రామంలో సిపిఐ మండల కార్యదర్శి రావుల సదానందం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా తెచ్చిన వ్యవసాయక చట్టాల ద్వారా రైతు అపర భద్రత కోల్పోతాడు కార్పొరేట్ శక్తులకు లాభాలను చేకూర్చే విధంగా ఆర్డినెన్స్ ఉన్నాయని గత కొన్ని రోజులుగా ఢిల్లీలో రైతులు ఎముకలు కొరికే చలిని […]Read More
వీ కోట మండలం పెద్దబర్ణిపల్లి పంచాయతీ కామేపల్లి గ్రామం కామేపల్ల నందు గత ఆరు నెలలుగా డ్రైనేజీ కాలవలు క్లీన్ చేయలేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామ వాలంటరీ లకు చెప్పిన ఫలితం లేదని ఆవేదన చెందుతున్నారు దాదాపు 80 కుటుంబాలు నివాసం ఉంటున్న కామేపల్లి గ్రామం నందు వీధి కాలువలలో డ్రైనేజ్ వాటర్ పొంగిపొర్లుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని పలుమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వీధిలో చిన్న పిల్లలకు వృద్ధులకు డ్రైనేజ్ వాటర్ […]Read More
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ప్రతి ఒక్కరు నిత్యం ఎదుర్కొనే ప్రధాన సమస్య బ్యాటరీ బ్యాక్అప్. ఫేస్బుక్, వాట్సప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాం వంటి సోషల్ మీడియా వాడటం బాగా పెరిగినప్పటి నుండి ఫోన్ యొక్క బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతూ ఉంటాయి. అలాగే మనం ఏదైనా పని మీద వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, విహార యాత్రలకు వెళ్ళినప్పుడు పవర్ బ్యాంక్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ మధ్య పవర్ బ్యాంక్ వాడకం కూడా బాగా పెరిగింది. […]Read More
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. పీఎస్ఎల్వీ – సీ50 ని అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఈనెల 17 ను మహూర్తంగా నిర్ణయించింది. అత్యాధునిక సాంకేతిక సమాచారాన్ని సత్వరం అందుబాటులోకి తెచ్చేందకు ఇస్రో సాగించే నిరంతర ప్రక్రియ మరింత వేగవంతమైంది. షార్లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 17న సాయంత్రం 3:41 గంటలకు పీఎస్ఎల్వీ – సీ50 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు ఇస్రో రెఢీ అవుతోంది. 1,410 కేజీల […]Read More









