Headlines

యాడికి మండల కేంద్రంలోనిశ్రీ వివేకానంద హై స్కూల్,,మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్,, యాడికి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం..,

న్యూస్.9) కోన రోడ్డు లోని *శ్రీ వివేకానంద హై స్కూల్* వారి సహకారంతో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ యాడికి వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం *శ్రీ వివేకానంద హై స్కూల్* ఆవరణలో ఉదయం తొమ్మిది గంటల నుంచి *శాంతిరాం హాస్పిటల్, కర్నూలు* వారిచే *ఉచిత కంటి వైద్య శిబిరం* నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో కంటి సమస్యలు ఉన్నవారికి డాక్టర్లచే పరీక్షలు చేయించుకొని అవసరమైన చికిత్సలు ఉచితంగా చేస్తామని హాస్పిటల్ వారు తెలియజేశారు.కావున అటువంటి సమస్యలు…

Read More

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి యువచైతన్య బస్సు యాత్ర ..

న్యూస్.9)తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి యువచైతన్య బస్సు యాత్ర   యాడికి మండలంలో పలు గ్రామాలలో జెసి ప్రభాకర్ రెడ్డి యువచైతన్య బస్సు యాత్ర గురువారం మొదలుపెట్టడం జరిగింది. ఈ బస్సు యాత్రలో భాగంగా మొదటి రోజు గుడిపాడు, కుందనకోట, చింతలాయ పల్లి, బోయరెడ్డి పల్లి గ్రామాలలో మధ్యాహ్నం వరకు పర్యటించారు. తర్వాత భోజన విరామం అనంతరం వీరారెడ్డి పల్లి, వీరన్నపల్లి, కమలపాడు, తిరుణాం పల్లి గ్రామాలలో యువ చైతన్య బస్సు యాత్ర కొనసాగింది….

Read More

తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వ కార్యదర్శి బండి పరశురాం జన్మదిన వేడుకలు..

  అనంతపురం ప్రతినిధి శింగనమల : తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి *దండు శ్రీనివాసులు కార్యాలయంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బండి పరశురాం జన్మదిన సందర్భంగా ఏర్పాటుచేసిన వేడుకల్లో కేక్ కటింగ్ చేయడం జరిగింది అలాగే దండు శ్రీనివాసులు శాలువాతో సత్కరించి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింద ఈకార్యక్రమంలో *దాసరి గంగాధర్ మాజీ ఎంపీటీసీ కుళ్ళాయప్ప బిసి సెల్ పార్లమెంట్ అధికార ప్రతినిధి బండి పరుశురాం శింగనమలనియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు…

Read More

అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ..

👉ప్రజా పాలన.. 👉అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ.. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని, కొత్తగూడెం గ్రామ పంచాయతీలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పాలన ఐదు గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ గ్రామ సభలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ గారు.. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎండీ హకీమ్, పూజారి వెంకన్న, ఎర్రం పొట్టయ్యా, ఎళ్ళబోయిన సత్యం, ఎండి అశ్రఫునిస గ్రామస్తులు…

Read More

పల్లె ఆధ్వర్యంలో టీడీపీలోకి భారీగా చేరికలు… వలసలు మొదలయ్యాయి.తెలుగుదేశం జెండా ఎగడం ఖాయం…

పల్లె ఆధ్వర్యంలో టీడీపీలోకి భారీగా చేరికలు.   వలసలు మొదలయ్యాయి. తెలుగుదేశం జెండా ఎగడం ఖాయం.   కొత్తచెరువు, న్యూస్ 9, డిసెంబర్ 17:   పుట్టపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కొత్తచెరువు మండల పర్యటనలో భాగంగా మండలంలోని పలు గ్రామాలకి చెందిన పలు కుటుంబాలు వైసిపి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. వైసిపి నాయకులు నియంతృత్వం ధోరణితో వ్యవహరిస్తున్నారని చంద్రబాబు పల్లె రఘునాథ్ రెడ్డి నిబద్దత…

Read More

యాడికి మండలం రాఘవేంద్ర కాలనీకి చెందిన ఒక మహిళ తన కూతురుతో పాటు కనిపించకపోవడంతో భర్త స్టేషన్కు వచ్చి ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు..

Good evening all….. యాడికి మండలం రాఘవేంద్ర కాలనీకి చెందిన ఒక మహిళ తన కూతురుతో పాటు కనిపించకపోవడంతో భర్త స్టేషన్కు వచ్చి ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేయడం జరిగింది. 14 సంవత్సరాల కిందట పెళ్లయిందని ఇద్దరు కూతుళ్లు సంతానం కలరని తన చిన్న కూతురుతో పాటు నిన్న రాత్రి ఇంట్లో పడుకొని ఉండి తెల్లవారుజామున నాలుగున్నర గంటలకి లేచి చూడగా కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికిన కనిపించక పోవడంతో పోలీస్ స్టేషన్కు వచ్చి పిర్యాదు ఇవ్వడం…

Read More

ఓటు అడగడానికి వెళ్లిన బిఆర్ఎస్ నేతలకు చేదు అనుభవం

ఓటు అడగడానికి వెళ్లిన బిఆర్ఎస్ నేతలకు చేదు అనుభవం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా ఆశీర్వాదానికి వెళ్లిన బిఆర్ఎస్ నాయకులకి ప్రజల నుండి చేదు అనుభవం ఎదురైంది తానూర్ మండలంలోని హంగిర్గా గ్రామంలో మంగళవారం బిఆర్ఎస్ ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో గ్రామానికి చెందిన పలు కాలనీ వాసులు ఎన్నికలు వస్తేనే మేము గుర్తుకొస్తామా అంటూ నాయకులను నిలదీశారు.ఇంటింటికి నల్ల కల్పిస్తామని,సీసీ రోడ్లు వేస్తామని హామీ ఇచ్చి వేయలేదని తీవ్రంగా ఆగ్రహించారు.డ్రైనేజీ కాలువలు సరిగా లేవని ఇప్పుడు ఓట్ల…

Read More

రీసర్వే లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి … జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి

  పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం: సెప్టెంబర్ 21: విజయవాడ సిసిఎల్ఏ కార్యాలయం నుండి గురువారం వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం, రీ సర్వే, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ లు, జాయింట్ కలెక్టర్లతో సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డిలు…

Read More

కదిరిలో ఉమ్మడి జిల్లా టిడిపి నేతలు పాదయాత్ర

కదిరిలో ఉమ్మడి జిల్లా టిడిపి నేతలు పాదయాత్ర చంద్రబాబుకు తోడుగా మేము సైతం అంటూ కదిలి వచ్చిన టిడిపి కార్యకర్తలు చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించిన ఉమ్మడి జిల్లా టిడిపి నేతలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో పాదయాత్ర చేపట్టిన కదిరి టిడిపి ఇంచార్జ్  కందికుంట వెంకటప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి అనంతపురం జిల్లా టిడిపి నాయకులు, వేలాదిగా…

Read More

రైతులకు 9 గంటల కరెంటు ఇవ్వలేదని దానివల్ల నాట్లు వేసుకోవడం కష్టంగా ఉందని నిన్నేపల్లి రైతులు యాడికి సబ్ స్టేషన్ ముట్టడి

రైతులకు 9 గంటల కరెంటు ఇవ్వలేదని దానివల్ల నాట్లు వేసుకోవడం కష్టంగా ఉందని నిన్నేపల్లి రైతులు యాడికి సబ్ స్టేషన్ ముట్టడి

Read More