Headlines

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సామ్‌సంగ్‌ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్‌

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సామ్‌సంగ్‌ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. ఇందులో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఏ55, గెలాక్సీ ఏ35 స్మార్ట్​ఫోన్స్​ పేరుతో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌లను కంపెనీ మిడ్​ రేంజ్​ కేటగిరీల్లో తీసుకొచ్చింది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ55లో.. 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.6 ఇంచ్​…

Read More

యాపిల్ మ్యాక్‌బుక్‌ ధర రూ. 1 లక్షకాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 31,910 డిస్కౌంట్‌

యాపిల్ మ్యాక్‌బుక్‌ ధర రూ. 1 లక్షకాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 31,910 డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో ఇప్పుడు మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ఎమ్‌1ను రూ. 67,990కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 3500 డిస్కౌంట్‌ లభిస్తుంది. Apple 2nd gen AirPod: ఈ ఎయిర్‌పాడ్‌ల ధర రూ. 12,900కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 4,401 డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో వీటిని రూ. 8,499కే…

Read More

ఆదిత్య-ఎల్1 భూమిపైకి ప్రయోగించిన మూడో విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)

సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 భూమిపైకి ప్రయోగించిన మూడో విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆదివారం వెల్లడించింది. మూడోసారి విజయవంతంగా కక్ష్యను పెంచినట్లు తెలిపింది. ఆదిత్య ఎల్ 1 ను 296 కిమీ x 71767 కిలోమీట్రల కక్ష్యలో ప్రవేశపెట్టారు. మొత్తం ఐదుసార్లు కక్ష్య పెంచి ఆదిత్య ఎల్ 1 ను L1 రేంజ్ లో ప్రవేశపెడతారు. “మూడవ ఎర్త్-బౌండ్ యుక్తి (EBN#3) బెంగళూరులోని ISTRAC నుంచి విజయవంతంగా నిర్వహించం. మారిషస్, బెంగళూరు,…

Read More

మార్కెట్‌ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న శుభవార్త

మార్కెట్‌ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న శుభవార్త రానే వచ్చింది. కాని షేర్‌ మాత్రం నష్టాల్లో ముగిసింది. తనకు ఉన్న హోటల్‌ బిజినెస్‌ను విడిగా లిస్ట్‌ చేస్తుందని గత కొన్ని రోజులుగా మార్కెట్‌లో వార్తలు వస్తున్నాయి. కంపెనీ కూడా ఇదే తరహా సంకేతాలు ఇచ్చింది. ఈ వార్తలతో ఐటీసీ షేర్‌ క్రమంగా పెరుగుతూ… ఇటీవల రూ 499.60లను తాకింది. డీమెర్జర్‌ వార్తను ఇవాళ ఐటీసీ ప్రకటించింది. హోటల్‌ బిజినెస్‌ కంపెనీని లిస్ట్‌ చేస్తామని, కొత్త కంపెనీలో ఐటీసీకి…

Read More

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఎడుటెక్‌ సంస్థ బైజూస్‌ పలు కీలక నిర్ణయాలు

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఎడుటెక్‌ సంస్థ బైజూస్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంటోంది. రుణదాతల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా… కొన్ని రుణాల రీ షెడ్యూల్‌కు ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని రుణాలు తిరిగి చెల్లించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రుణదాతల్లో విశ్వాసం కల్పించడానికి.. చివరికి తాను ఇపుడు ఉంటున్న ఆఫీసును కూడా తరలించేందుకు సిద్ధపడింది. వ్యయ నియంత్రణ చర్యల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బైజూస్‌ ప్రకటించింది. ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించిన ఈ సంస్థ.. తాజాగా…

Read More

ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీ ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ మీడియా కంపెనీ ఖాతాలను దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది

ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీ ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ మీడియా కంపెనీ ఖాతాలను దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. కంపెనీ ఖాతాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ… కంపెనీ డైరెక్టర్లు స్టాక్‌ మార్కెట్‌లో ప్రవేశించకుండా మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ జూన్‌ నెలలో ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ ఖాతాల్లో చూపిన మొత్తాలు నిజమైనవి కావని… బాగా పెంచి చూపారని సెబీ అంటోంది. అలాగే నిధులను విదేశాలకు తరలించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నింటిని చూసిన కేంద్రం కార్పొరేట్‌ వ్యవహారాల…

Read More

. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, మెటాతో పాటు ఏటీ అండ్‌ టీ వంటి కంపెనీలు ఫలితాలు

ఈవారం అమెరికాలోని ప్రధాన టెక్‌ కంపెనీలు ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్నాయి. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, మెటాతో పాటు ఏటీ అండ్‌ టీ వంటి కంపెనీలు ఫలితాలు రానున్నాయి. చాలా మంది అనలిస్టులు ఆర్టిఫిషియ్‌ ఇంటెలిజెన్స్‌ గురించి ఈ కంపెనీలు ఏమంటాయోనని ఆసక్తితో ఉన్నారు. ఏఐ ప్రభావం ఈ కంపెనీలపై ఏమాత్రం ఉందో అంచనాకు రావడానికి ఈ ఫలితాలు ఉపకిస్తాయని భావిస్తున్నాయి. మరోవైపు జూకర్‌ బర్గ్‌ థ్రెడ్స్‌ గురించి ఏమంటారు… ముఖ్యంగా డిజిటల్‌ యాడ్స్‌ బాగా తగ్గుతున్నాయని వార్తలు వస్తున్న…

Read More

భారత ఆటో దిగ్గజం టాటా మోటార్స్‌ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో అద్భుతం

భారత ఆటో దిగ్గజం టాటా మోటార్స్‌ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో అద్భుతంగా రాణించింది. ఈ మూడు నెలల్లో కంపెనీ రూ. 3203 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 5007 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ రూ. 2412 కోట్ల నికర లాభాన్ని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేశారు. మార్కెట్‌ అంచనాలకు మించి ఫలితాలను టాటా మోటార్స్‌ ప్రకటించింది. ఇతర…

Read More

అమీ జాక్సన్ ముద్దుల వర్షం!

అమీ జాక్సన్.. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఇండో అమెరికన్ యాక్ట్రస్ అయిన అమీ జాక్సన్‌.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసింది. కానీ, సరైన హిట్ పడకపోవడం వల్ల ఎక్కడా సక్సెస్ కాలేకపోయింది. కొన్నేళ్ల నుంచి నటనకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. పెళ్లి కాకుండానే మొదటి ప్రియుడితో సహజీవనం చేసి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత ప్రియుడితో విడిపోయింది. ప్రస్తుతం ఎడ్వర్డ్ జాక్ పీటర్…

Read More

ప్రియురాలికి రూ.900 కోట్ల ఆస్తిని వదిలి వెళ్లిన బెర్లుస్కోని ప్రధాని

ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోని తన ప్రియురాలికి ఏకంగా రూ.900 కోట్ల విలువ చేసే ఆస్తిని వదిలి వెళ్లారు. ఈయన గత నెలలో తుదిశ్వాస విడిచారు. 86 యేళ్ల బెర్లుస్కోని లుకేమియాతో బాధపడుతూ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. అయితే, బెర్లుస్కోనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇపుడు వెలుగులోకి వచ్చింది. బెర్లుస్కోని గత కొంతకాలంగా మార్తా ఫాసినా అనే 33 యేళ్ల మహిళతో ప్రేమాయణం సాగిస్తూ వచ్చారు. ఇద్దరి మధ్య 53 యేళ్ళ…

Read More