Headlines

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సామ్‌సంగ్‌ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్‌

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సామ్‌సంగ్‌ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. ఇందులో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఏ55, గెలాక్సీ ఏ35 స్మార్ట్​ఫోన్స్​ పేరుతో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌లను కంపెనీ మిడ్​ రేంజ్​ కేటగిరీల్లో తీసుకొచ్చింది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ55లో.. 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.6 ఇంచ్​…

Read More

యాపిల్ మ్యాక్‌బుక్‌ ధర రూ. 1 లక్షకాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 31,910 డిస్కౌంట్‌

యాపిల్ మ్యాక్‌బుక్‌ ధర రూ. 1 లక్షకాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 31,910 డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో ఇప్పుడు మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ఎమ్‌1ను రూ. 67,990కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 3500 డిస్కౌంట్‌ లభిస్తుంది. Apple 2nd gen AirPod: ఈ ఎయిర్‌పాడ్‌ల ధర రూ. 12,900కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 4,401 డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో వీటిని రూ. 8,499కే…

Read More

ఇండియాలో మళ్లీ ‘కొవిడ్‌’ బెల్స్‌.. కేంద్రం సంచలన నిర్ణయం..

మొత్తం 4.5 కోట్ల కేసులు.. ఇక దేశంలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 4.5కోట్లుగా ఉంది. రికవరీలు 4,44,69,931గా నమోదైంది. ఫలితంగా.. కొవిడ్‌ రికవరీ రేట్‌ 98.81శాతంగా ఉంది. కొవిడ్‌ మరణాలు 5,33,317 ఉండగా, మరణాల రేట్‌ 1.19శాతంగా ఉంది. ఇప్పటివరకు 220.67 కోట్ల మంది కొవిడ్‌ టీకా తీసుకున్నారు.   కొత్త వేరియంట్‌తో.. అయితే.. దేశంలో కోవిడ్‌ కేసులు పెరగడానికి కొత్త సబ్‌ వేరియంట్‌ జేఎన్‌–1 అని తెలుస్తోంది. కేరళలో కేసులు పెరగడానికి ఈ వేరియంటే…

Read More

కాఫీ తాగితే త్వరగా బరువు తగ్గుతారు

అధిక శరీర బరువు తగ్గడానికి, వ్యాయామం, ఆహారం మరియు అనేక ఇతర విషయాలను అనుసరించండి. అయితే చాలా సార్లు ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. దాంతో చాలామంది సహనం కోల్పోతారు. కాఫీ తాగడం వల్ల బరువు తగ్గడం సాధ్యమవుతుందని మీకు తెలుసా? చాలా ఇళ్లలో రోజును ఒక కప్పు వేడి కాఫీతో ప్రారంభిస్తారు. ఉదయాన్నే కెఫీన్ మోతాదు బద్ధకాన్ని పోగొట్టడానికి మరియు శరీరాన్ని ఉత్తేజపరిచేందుకు చాలా సహాయపడుతుంది. కొందరు పాలు మరియు పంచదారతో కాఫీ తాగితే,…

Read More

రూ.160 పలుకుతున్న టమోటా ధరలు.. ధర ఎప్పుడు దిగొస్తుంది?

టమాటా ధరలు ప్రస్తుతం రూ.160 పలుకుతోంది. దీంతో టమాట తినడం ఎలా? ఇంత ధర పెట్టుకుని తినాల్సిన అవసరం ఉందా? తినకపోతే ఏమవుతుంది అనుకుంటున్నారు. మామూలుగా అయితే రూ. రూ.30 నుంచి రూ.40 వరకు ఉండే టమాట ధర ఇంత భారీగా పెరగడం వల్ల తినాలనే ఆశలను వదిలేసుకుంటున్నారు. ధర దిగొస్తుందని అంటున్నా అది మాత్రం దిగి రావడం లేదు. మధ్యప్రదేశ్‌లో టమాట ధర రూ.160 పలకడంతో ప్రజల బాధలు వర్ణించలేనివి. టమాట ధరలు పెరగడంతో ఇతర…

Read More

పిల్లల్ని కంటే ఐదేళ్ళలో రూ.5 లక్షలు ప్రోత్సాహక బహుమతి

తమ వద్ద పని చేసే ఉద్యోగులకు ఓ చైనా కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారు చేయాల్సిందిల్లా ఒక్కటే. పిల్లల్ని కనడమే. ఇలా పిల్లల్ని కంటే తొలి ఐదేళ్లలో రూ.5 లక్షలు చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతిని అందిస్తామని ప్రకటించింది. ఈ పథకం లక్ష్యం.. చైనాలో ఎక్కువ మంది పిల్లల్ని కనేలా ప్రోత్సహించడమే ఈ సరికొత్త పథక విధానం. భారతీయ కరెన్సీలో యేడాదికి రూ.1.1లక్షల చొప్పున ప్రోత్సాహక బహుమతిని అందిస్తారు. చైనాలో అతిపెద్ద ట్రావెల్ కంపెనీగా గుర్తింపు…

Read More

ఈ అల్లం వెల్లులి పేస్ట్ తింటే ప్రాణాలకే ప్రమాదం..! పోలీసుల దాడుల్లో బయటపడిన దారుణం

కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అన్నింటిని కల్తీ చేసేస్తున్నారు. కాసుల కక్కుర్తితో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇప్పటికే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ లు, చాక్లెట్లు కల్తీ చేసిన ఘటనలు వెలుగుచూశాయి. ఇప్పుడు కేటుగాళ్ల కళ్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ మీద పడ్డాయి. అల్లం వెల్లుల్లి పేస్ట కూడా కల్తీ చేస్తున్నారు. రాజేంద్రనగర్ లో కలకలం రేగింది. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. భారీగా కల్తీ అల్లం…

Read More

జీలకర్ర(Jeelakarra).. ప్రతి వంటింట్లో ఉండే ముఖ్యమైన తాలింపు దినుసుల్లో ఇదీ ఒకటి

జీలకర్ర(Jeelakarra).. ప్రతి వంటింట్లో ఉండే ముఖ్యమైన తాలింపు దినుసుల్లో ఇదీ ఒకటి. ఇది లేకపోతే చాలా రకాల వంటకాలకు రుచే ఉండదు. జీలకర్ర శాస్త్రీయ నామం క్యుమినియం సైమినమ్. ఇది అంబెల్లి ఫెరె కుటుంబానికి చెందినది. తూర్పు మధ్యదరా, ఈజిప్టులో(Egypt) వేల సంవత్సరాలుగా జీలకర్రను సాగుచేస్తున్నారు. ఇందులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి వంటి పోషకాలు లభిస్తాయి. జీలకర్రలోనూ రకాలున్నాయి. నల్ల జీలకర్ర, తెల్లజీలకర్ర, షాజీరా, ఆకుపచ్చ జీలకర్ర ఇలాంటివి ఉన్నాయి. షాజీరాను ఎక్కువగా మసాలా…

Read More

కోనసీమ జిల్లాలో గంజాయి విక్రయాలకు సంబంధించి సమాచారం అందిస్తే 50,000/- నజరానా – జిల్లా కలెక్టర్

అంబెడ్కర్ కోనసీమజిల్లాలో గంజాయి రవాణా, అమ్మే వారి(పెడ్లర్స్) సమాచారం పోలీసులకు అందిస్తే 50 వేల రూపాయలు. గంజాయి వినియోగించే వారి సమాచారం అందిస్తే 10 వేల రూపాయలు బహుమతిగా ఇస్తామని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.  గురువారం మధ్యాహ్నం గంజాయి మరియు ఇతర డ్రగ్స్ నియంత్రణలో మెరుగైన సమన్వయం కోసం జిల్లా స్థాయి కమిటీ (NCORD) సమావేశం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా…

Read More

గడ్డకట్టిన మంచులో న్యూడుల్స్ .. వీడియో వైరల్

సోషల్ మీడియా పుణ్యంతో పలు రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా జేక్ ఫిషర్ అని పిలువబడే ఇన్‌స్టాగ్రామ్ హోల్డర్ ఇటీవల చాలా మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన వీడియోను పంచుకున్నారు. అతని ముఖం, కనురెప్పలు, వెంట్రుకలపై కనిపించే మంచు స్ఫటికాలతో పాటుగా న్యూడుల్స్ తింటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పడిపోయిన ఉష్ణోగ్రతల మధ్య నూడుల్స్ గిన్నెను తినడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియో ద్వారా చూడొచ్చు. డిసెంబరు 28న షేర్ చేయబడిన వీడియో.. వైరల్…

Read More