Editor

బాలీవుడ్ బాద్ షా షారూఖ్‌ ఖాన్ మక్కాలో ఉమ్రా యాత్ర

బాలీవుడ్ బాద్ షా షారూఖ్‌ ఖాన్ మక్కాలో ఉమ్రా యాత్ర చేశారు. షారుఖ్ ఖాన్ ఇటీవల సౌదీ అరేబియాలోని జరిగిన సినిమా షూటింగులో పాల్గొన్నారు. తన షూటింగ్ పూర్తయిన తర్వాత సూపర్ స్టార్ షారూఖ్ మక్కాలో భక్తి శ్రద్ధలతో ఉమ్రా యాత్ర చేశారు. సౌదీ అరేబియాకు చెందిన ఒక జర్నలిస్ట్ షారూఖ్ ఖాన్ మక్కాలో ఉమ్రా చేస్తున్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.”బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఈ రోజు మక్కాలో ఉమ్రా చేశారు. అల్లాహ్…

Read More

నిర్మల్ జిల్లాలో బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్ర

బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్ర నిర్మల్ జిల్లాలో కొనసాగుతోంది. నర్సాపూర్ మండలంలోని రాంపూర్ గ్రామంలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శులు గుప్పించారు. రాంపూర్ లో అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చాయా..?కేసీఆర్ కి మళ్ళీ ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు.మనం కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గుర్తు చేశారు. రైతులకు రుణమాఫీ చేయలేదని… దళితులకు 3 ఎకరాలు, దళితబంధు ఇవ్వలేదని విమర్శించారు. ఢిల్లీలో కేసీఆర్ కూతురు కవిత లిక్కర్…

Read More

న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ గెలిచి.. వన్డే సిరీస్ కోల్పోయిన్ టీమిండియా..

న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ గెలిచి.. వన్డే సిరీస్ కోల్పోయిన్ టీమిండియా.. తాజాగా మరో దేశంలో పర్యటించనుంది. ఈ నెల 4 నుంచి బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా మూడు వన్డేలు సహా రెండు టెస్టుల సిరీస్‌ను ఆడనుంది. ముందుగా ఆదివారం నాడు ప్రారంభమయ్యే తొలి వన్డేతో భారత పర్యటన ప్రారంభం కానుంది. అయితే టీమిండియాతో వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టులోని ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరం కానున్నారు. బంగ్లా…

Read More

BJP రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం

టిఆర్ఎస్ పార్టీ నాయకులను వదిలి పెట్టేది లేదు అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లాలో ఉన్నారు. ఈ సందర్భంగా బిజెపి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లిక్కర్ డ్రగ్స్ పేకాట దందా చేసేటి వాళ్ళ అంతు చూస్తాం. కేసీఆర్ కుటుంబాన్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదు. టిఆర్ఎస్ నేతలు డ్రగ్స్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పటికే…

Read More

…….మూడు రోజుల పాటు లిక్కర్ విక్రయాలు బంద్

ఢిల్లీలో మూడు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు లిక్కర్ విక్రయాలు బంద్ కానున్నాయి. ఈ నెల 4వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో శుక్రవారం సాయంత్రం 5.30 గంటల నుంచి డిసెంబరు 4వ తేదీన సాయంత్రం 5.30 గంటల వరకు మద్యం షాపులతో పాటు వాటి అనుబంధ బార్లు, సేల్ ఔట్‌లెట్స్‌లు…

Read More

మళ్లీ విచారణకు రమ్మని ఏం చెప్పలేదు.’ : మంత్రి గంగుల కమలాకర్

మంత్రి గుంగుల కమలాకర్(minister gangula kamalakar), ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు సీబీఐ నోటీసులు(CBI Notices) ఇవ్వడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అయితా ఇరువురికి సీబీఐ విచారణ ముగిసింది. దిల్లీలో అరెస్టు అయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాసరావు కేసులు వీరిని విచారణకు పిలించారు. దిల్లీలోని సీబీఐ(CB I) కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎంపీ వద్దిరాజు విచారణకు హాజరయ్యారు. శ్రీనివాసరావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు సీబీఐ అధికారులు(CBI Officials). అతడిని ఎందుకు కలిశారు….

Read More

స్నేహపురి కాలనీలో బంగారం ఆభరణాల దుకాణంలో దుండగులు కాల్పులు

నాగోల్​(Nagole)లోని స్నేహపురి కాలనీలో బంగారం ఆభరణాల దుకాణంలో దుండగులు కాల్పులు జరిపారు. దుకాణం యజమానిని బెదిరించి.. బంగారం ఎత్తుకెళ్లారు. నాగోల్ లోని మహదేవ్ జువెల్లర్స్ లో ఇద్దరు దుండగులు చొరబడ్డారు. దుండగులు చేసిన కాల్పుల్లో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగోల్ స్నేహపురి కాలనీలో మహదేవ్ జువెల్లర్స్ కు ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. వారివెంట గన్స్(Guns) తీసుకెళ్లారు. నగల దుకాణం(Jewellery Shop)లో ఫైరింగ్ చేశారు. అక్కడ ఉన్న వారిపై కాల్పులు జరిపారు. ఈ…

Read More

ఇక సొంత జిల్లా(కడప)కు వెళ్లనున్న CM JAGAN

ఇప్పటికే పలు జిల్లాలకు వెళ్లిన సీఎం జగన్… ఇక సొంత జిల్లా(కడప)కు వెళ్లనున్నారు. ఇందులో భాగంగా టూర్ షెడ్యూల్‌ ఖరారైంది. డిసెంబరు 2, 3 తేదీల్లో జిల్లాలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. రేపటి షెడ్యూల్ .. డిసెంబర్‌ 2న ఉదయం ముఖ్యమంత్రి జగన్‌ తన నివాసం నుంచి బయల్దేరి 10.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 11.15 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు వెళ్తారు….

Read More

మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి CBI అధికారులు

గత కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాలను ఈడీ, ఐటీ సోదాలు కుదిపేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సీబీఐ ఎంట్రీ ఇచ్చేసింది. బుధవారం రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి ఓ బృందం వచ్చింది. కరీంనగర్ లోని ఆయన ఇంటికి వచ్చిన అధికారులు… కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు మంత్రి గంగుల ఇవాళ ఉదయమే కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వెళ్లారు. ఏ కేసులో..? మంత్రి లేకపోవటంతో ఆయన కుటుంబ సభ్యులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. రేపు ఢిల్లీలో…

Read More

రాబోయే ఎన్నికల్లో జనసేన(Janasena)తోనే బీజేపీ పొత్తు : విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్

రాబోయే ఎన్నికల్లో జనసేన(Janasena)తోనే బీజేపీ పొత్తు అని.. విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ అన్నారు. పవన్(Pawan)​తోనే ముందుకెళ్తామన్నారు. రాజమహేంద్రవరంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జు​ల సమావేశంలో మురళీధరన్​ పాల్గొన్నారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వడం లేదని మురళీ ధరన్ అన్నారు. ఈ కారణంగా ప్రాజెక్టుల్లో జాప్యం జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ‘ఏపీ అభివృద్ధికి బీజేపీ, కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మూడు లక్షల కోట్ల రూపాయలతో రహదారి విస్తరణ పనులు చేపట్టాం….

Read More