మదనపల్లెలో డిసెంబర్ 8న అన్నమయ్య జిల్లా సుమన్ టీవీ ఛానల్… కార్యాలయం ప్రారంభం..

మదనపల్లెలో డిసెంబర్ 8న అన్నమయ్య జిల్లా సుమన్ టీవీ ఛానల్… కార్యాలయం ప్రారంభం   త్వరలో మిమ్ములను నేరుగా కలిసి ఆహ్వాన పత్రిక అందించి.. మీ ఆశీర్వాదం పొందేందుకు మీ ముంగిటికి రానున్న…   కె. ఈశ్వర్ @ సిరి వేలు చరణ్

Read More

ఈరోజు కుకునూర్పల్లి మండల లకుడారం గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఈరోజు కుకునూర్పల్లి మండల లకుడారం గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించడం జరిగింది…ఈవీఎం ప్యాడ్లతో ప్రజలకు కెసిఆర్ గారి కారు గుర్తుకు ఓటు ఎలా వెయ్యాలో చూపిస్తూ మరియు కెసిఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని తెలియజేస్తూ కెసిఆర్ గారిని లక్షపై మెజారిటీతో గెలిపించాలి అని ప్రజలని కోరడం జరిగింది… ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య, వైస్ ఎంపిపి దేవి రవీందర్, BRS సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ప్రదీప్ యాదవ్, కంకణాల…

Read More

గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన కమలేష్ వృద్ధ దంపతులు పేదరికంతోపాటు అనారోగ్యం బారిన పడ్డారని వారికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని తెలియడంతో రవీందర్ స్వచ్ఛంద సేవ సంస్థ చైర్మన్ నర్సాపురం రవీందర్ వారికి సోమవారం రోజున 25 కిలోల బియ్యం అందజేశారు..

గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన కమలేష్ వృద్ధ దంపతులు పేదరికంతోపాటు అనారోగ్యం బారిన పడ్డారని వారికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని తెలియడంతో రవీందర్ స్వచ్ఛంద సేవ సంస్థ చైర్మన్ నర్సాపురం రవీందర్ వారికి సోమవారం రోజున 25 కిలోల బియ్యం అందజేశారు ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ తను చేసింది కేవలం ఉడుత భక్తి మాత్రమేనని మనిషికి సహాయం చేయాలంటే ఉండవలసింది ధనం కాదని మంచి మనసు అని అన్నారు ఎవరైనా మంచి మనసున్న దయా…

Read More

మల్కాజ్గిరి 140 డివిజన్ న్యూ విద్యానగర్ కాలనీలో ఎన్నికల ప్రచారంకై అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి గారి గెలుపు నాకు ఇంటింటికి ప్రచారంలో కొనసాగిన బిఆర్ఎస్ కార్యకర్తలు..

మల్కాజ్గిరి 140 డివిజన్ న్యూ విద్యానగర్ కాలనీలో ఎన్నికల ప్రచారంకై అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి గారి గెలుపు నాకు ఇంటింటికి ప్రచారంలో కొనసాగిన బిఆర్ఎస్ కార్యకర్తలు తుపాకుల జనార్ధన్ కోటేష్ జయమ్మ లక్ష్మి కాలనీవాసులు ఇతరులు పాల్గొన్నారు.

Read More

ఇండియన్ అబకస్ చివరి రాత పరీక్షలకు కదిరి భవిష్య స్కూల్ విద్యార్థులు..

  కదిరి, న్యూస్ 9, నవంబర్ 26:   కదిరి మారుతీ నగర్ లో ఉండే భవిష్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకు ఇండియన్ అబాకస్ చివరి రాత పరీక్ష పుట్టపర్తి లోని శ్రీ సాయి విద్యాలయం స్కూల్లో నిర్వహించడం జరిగింది. పరీక్ష అనంతరం విద్యార్థులకు భవిష్య స్కూల్ యాజమాన్యం ఈశ్వర్ విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా శ్రీ సాయి విద్యాలయం యాజమాన్యం సాయి గీత పాల్గొనడం జరిగింది, వీరితోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు…

Read More

చిన్నమయ్య జయంతి 108వ సందర్భంగా మని శరన్ మెమోరియల్ ట్రస్ట్ నిర్వహించిన కె.వి తిరపతి..

  హిందూపురం, న్యూస్ 9: నవంబర్ 26:   108వ చిన్మయ్య జయంతిసందర్బంగా మణి చరన్‌ మెమోరియల్ ట్రస్టు కే వి చలపతి మరియు ఎంహెచ్ ఈడబ్ల్యూహెచ్ఎస్ ఆధ్వర్యంలో కిమ్స్ సవేరా మరియు పుష్పగిరి నేత్రాలయ వారి సౌజన్యంతో హిందూపురం లోని డివిజ చిన్నమయ్య విద్యాలయం నందు జరిగిన ఉచిత వైద్య శిబిరము నందు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ ఆరోగ్యాలను పరీక్షించు కున్నారు కంటికి సంబంధించి ఆపరేషన్ అవసరం ఉన్నదని తెలిసిన కడప పుష్పగిరి కంటి…

Read More

జిల్లాలో లాంఛనంగా ప్రారంభమైన వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాలు.hu

    పుట్టపర్తి, న్యూస్ 9, నవంబర్ 26:     పుట్టపర్తి ,నవంబర్ 26: జిల్లాలో నేటి నుండి జనవరి 26 వరకు రెండు మాసాల పాటు నిర్వహించనున్న వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఆదివారం ఉదయం పుట్టపర్తి మండలం బొంతలపల్లి గ్రామంలో ని ఆర్ డి టి పాఠశాల ప్రాంగణం వద్ద లాంచనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ జిల్లా పంచాయతీ అధికారి శివకుమారి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ పి….

Read More

నూనె కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన దుద్దెడ గ్రామ యువకులు..

    ఈరోజు కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన పలువురు యువకులు పల్లె ప్రవీణ్, పిళ్లి సాయి దీపక్, పిల్లి భరత్, పిల్లి చందు, గడ్డల సాయి, పల్లె కరుణాకర్, కొమ్ము విశాల్, గజ్వేల్ వెంకట్, కౌడయపల్లి శరత్ కుమార్ లు బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గజ్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ప్రజల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బారాస మండల అధ్యక్షులు *నూనె కుమార్ యాదవ్* సమక్షంలో…

Read More

వినాయక నగర్ వాస్తవ్యులు సాయిలు గారు మృతి బాధాకరం

వినాయక నగర్ వాస్తవ్యులు సాయిలు గారు మృతి బాధాకరం… సాయిలు గారి అంతక్రియల కోసం వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన వినాయక్ నగర్ బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు డివిజన్ అధ్యక్షులు తులసి సురేష్ మాదిగ గారు ₹1000, శ్రీదేవి గారు ₹1000, హరి గారు ₹2000, బాపు మెట్టు గారు ₹500, సూరి గారు ₹500, అరుంధతి గారు ₹500, పెయింటర్ సూరి గారు ₹500, బాలకృష్ణ గుప్తా గారు ₹1000, మల్లేష్ చారి గారు…

Read More

మల్కాజిగిరి లోని పలు అపార్ట్మెంట్లలో *BRS అభ్యర్థి శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి* గారి కార్ గుర్తుకు వోట్ వేసి గెలిపించవల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది…

🙏నమస్కారము🙏 ఈరోజు అనగా 26.11.2023 నాడు మల్కాజిగిరి లోని పలు అపార్ట్మెంట్లలో BRS అభ్యర్థి శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి కార్ గుర్తుకు వోట్ వేసి గెలిపించవల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  శ్రీ ఎన్.వీరేశం యాదవ్ గారు, *శ్రీ గౌలికార్ రవీందర్ గారు, శ్రీ టి.ఎన్ కృష్ణా గౌడ్, శ్రీ కె.రాములు, శ్రీ కె.వివేకానంద,శ్రీ టి.సుధాకర్, అపార్ట్మెంట్ అధ్యక్షులు *శ్రీ పురుషోత్తమ్ రెడ్డి, శ్రీ రాజపాల్* మరియు అపార్ట్మెంట్ వాసులు(నివాసులు) హాజరయ్యారు.

Read More