మిస్సింగ్ కంప్లైంట్.. హెల్ప్ చేసిన తండ్రి!

జీవితాంతం తోడు ఉండాల్సిన భార్య.. పక్కదారి పట్టింది. ఏడడుగులు నడిచిన ఆమె.. భర్తను కాటికి పంపింది. తాగి హింసిస్తున్నాడని, అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని తిరిగిరానిలోకాలకు పంపింది. భర్తను హత్య చేయడంలో ఆమె తండ్రి కూడా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముగ్గురి సాయంతో.. భర్తను పూడ్చిపెట్టింది ఆ మహిళ. భర్త మిస్ అయ్యాడంటూ.. ఇచ్చిన కంప్లైంట్(Complaint) ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆర్మూర్ ఏసీపీ…

Read More

విచారణకు 11వ తేదీ ఓకే.. MLC కవిత

దిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటూ టీఆర్‌ఎస్‌(TRS) ఎమ్మెల్సీ కవితకు సీబీఐకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ముందుగా ఖరారు చేసుకున్న షెడ్యూల్ ప్రకారం మంగళవారం విచారణకు తాను రాలేనంటూ కవిత సీబిఐకి లేఖ రాశారు. 11,12,14,15 తేదీల్లో సీబీఐ(CBI) అధికారులకు అనువుగా ఉన్న తేదీలలో హైదరాబాద్‌లోని తన నివాసంలో భేటీ కావడానికి అభ్యంతరం లేదని వివరించారు. ఈ తేదీల్లో 11వ తేదీని సీబీఐ అధికారులు(CBI Officials) ఫిక్స్ చేశారు….

Read More

14,190 మందితో హైటెక్ వ్యభిచారం… భారీ సెక్స్ రాకెట్..

సైబరాబాద్ పోలీసులు(Cyberabad Police) అంతర్జాతీయ సెక్స్ రాకెట్(Sex Racket)ను చేధించారు. డ్రగ్స్(Drugs)ను సప్లై చేస్తూ.. యువతులను, మహిళలను సెక్స్ రాకెట్లో దించుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. 15 సిటీలకుపైగా యువతులను రప్పించి.. వెబ్ సైట్, వాట్సప్, కాల్ సెంటర్లు, యాడ్స్ ద్వారా కస్టమర్లను ఆకర్శిస్తున్నట్టుగా తెలిసింది. యాడ్స్ ద్వారా కస్టమర్లను ఆకర్శించి.. అమ్మాయిలను సప్లై చేస్తున్నారని గుర్తించారు. ఈ దాడిలో అంతర్జాతీయ(International) ముఠాకు చెందిన 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ రాకెట్ మెుత్తం ఆన్ లైన్(Online)…

Read More

ETURU NAGARAM ఎకో టూరిజం పున:ప్రారంభం.

ములుగు(Mulugu) జిల్లా పరిధిలో లక్నవరం, తాడ్వాయి, బొగత అటవీ ప్రాంతాల్లో ఎకో టూరిజం(Eco Tourism) పున:ప్రారంభమైంది. కరోనా(Corona) కారణంగా నిలిచిపోయిన పర్యావరణ పర్యాటకాన్ని మళ్లీ ప్రారంభించినట్లు అటవీ శాఖ ప్రకటించింది. తొలి దశలో తాడ్వాయి హట్స్ తో పాటు, లక్నవరం, బ్లాక్ బెర్రీ ఐలాండ్స్ దగ్గర సైక్లింగ్, ట్రెక్కింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టినట్లు జిల్లా అటవీ అధికారి కిష్టా గౌడ్ చెప్పారు. ఈ పర్యాటక ప్రాంతాలు అన్నీ ఏటూరు నాగారం అభయారణ్యం (వైల్డ్ లైఫ్ శాంక్చురీ) ములుగు…

Read More

టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత సిబిఐకు మరోమారు లేఖ

టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత సిబిఐకు మరోమారు లేఖను రాశారు. ఆ నెల ఆరున విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆ రోజు తాను విచారణకు హాజరు కాలేనంటూ సిబిఐకు రాసిన లేఖలో పేర్కొన్నారు. సిబిఐ నోటీసుల తర్వాత తన తండ్రి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన కవిత అదే రోజు సిబిఐకు లేఖ రాశారు. తాజాగా మరోసారి సిబిఐకు లేఖ రాసిన కవిత విచారణ తేదీలను మార్చాలని సిబిఐను కోరారు. సిబిఐకు…

Read More

ముందస్తు ఎన్నికలు జరిగితే పాదయాత్రకు బదులుగా బండి సంజయ్ BUS యాత్ర

ముందస్తు ఎన్నికలు జరిగితే పాదయాత్రకు బదులుగా బస్ యాత్రకు ప్రజా సంగ్రామ యాత్ర నిర్వాహకుల ప్లాన్ రాష్ట్రంలోని మిగలిన అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టి రావడమే లక్ష్యంగా బస్ యాత్ర 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసిన వెంటనే హైదరాబాద్ లో పాదయాత్ర 10 రోజుల్లో ముగించేలా రూట్ మ్యాప్ ఖరారు చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ప్రముఖ మనోహర్ రెడ్డి ఇప్పటికే అటు పాదయాత్ర…. ఇటు జిల్లాల సమీక్షలతో బిజీబిజీగా బండి సంజయ్ ఒకవైపు ప్రజల్లోకి……

Read More

టీఆర్ఎస్ పార్టీ అంటే తాలిబన్ల రాష్ట్ర సమితి.

టీఆర్ఎస్ పార్టీ(TRS Party) అవినీతిని, వైఫల్యాలను ఎత్తిచూపితే.. తట్టుకోలేక దాడులకు పాల్పడుతున్నారని వైఎస్ షర్మిల(YS Sharmila) ఆరోపించారు. వ్యక్తిగత దూషణలకు ఎప్పుడూ దిగలేదని చెప్పారు. మహిళను మరదలు, వ్రతాలు అనడం వ్యక్తిగత దూషణ కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు చేస్తున్నది ఏంటి అని ప్రశ్నించారు. ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తప్పులను ఏ ఒక్కరు ఎత్తిచూపలేదని చెప్పారు. కవిత ఒక మహిళ అయి ఉండి.. లిక్కర్ స్కామ్ లో ఉండటం ఏంటని షర్మిల అడిగారు….

Read More

ప్రగతి భవన్‌లో KCRతో కవిత భేటీ.!

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. కేసీయార్‌తో భేటీ కోసం కవిత ప్రగతి భవన్‌కి రావడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఎమ్మెల్సీ కవిత పై తీవ్ర ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. వంద కోట్ల ముడుపులకు సంబంధించి కవిత, శరత్ రెడ్డి తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈడీ పిలుపు నేపథ్యంలో.. లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి కవిత…

Read More

నగర శివారులో రేవ్ పార్టీలు

నగర శివారులో రేవ్ పార్టీలు ఆగటం లేదు. పోలీసులు దాడులు చేస్తున్నప్పటికీ…గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నగర శివారులోని హయత్‌నగర్‌ పరిధిలోని పసుమాములలో రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఈ రేవ్ పార్టీలో 29 మందికి పైగా యువకులను, నలుగురు అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన స్టూడెంట్స్ గా గుర్తించారు. ఓ విద్యార్థి పుట్టినరోజు సందర్భంగా ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్లుగా…

Read More

ఈడీ మరియు ఐటి లను పంపించడం సహజమే : తెలంగాణ మంత్రి హరీష్

ప్రతి రాష్ట్రంలో ఎన్నికలకు ముందు బిజెపి అధినాయకత్వం ఈడీ మరియు ఐటి లను పంపించడం సహజమే అంటూ తెలంగాణ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. బీజేపీ రాజకీయాలు అందరికీ తెలుసని తెలంగాణలో బిజెపి కుట్రలు నడవు అంటూ ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు రావడం నేపథ్యం లో హరీష్ రావు మాట్లాడుతూ.. బిజెపి రాజకీయాలు దేశంలో అందరికీ తెలుసు, ఎన్నికలు వస్తున్నాయి అంటే ఇలాంటి దాడులు బీజేపీ…

Read More