Headlines

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం

చిత్తూరు జిల్లా :  శ్రీ స్వామి వారి దేవస్థానం ఆస్థాన మండపం నందు వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అక్షరాభ్యాస కార్యక్రమం నందు 541 మంది టికెట్లు ద్వారా భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి మరియు ఈవో వెంకటేశు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం వారు తగు ఏర్పాట్లను చేశారు.