
Technology


ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన లిండా; ఎలాన్ మస్క్ స్పందన ఇదే!
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ వేదిక ట్విట్టర్ నూతన సీఈఓ గా లిండా యక్కరినో బాధ్యతలు చేపట్టారు. ఈమేరకు లిండా తన లింక్డ్ఇన్ ఎకౌంట్లో తన బయో గురించిన వివరాలను అప్డేట్ చేసి, తన బయోలో ట్విట్టర్ సిఈఓ అని పేర్కొన్నారు. తాను ట్విటర్ సీఈఓ గా బాధ్యతలు స్వీకరించినట్టు లిండా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ట్విట్టర్ భవిష్యత్తు గురించి తాను పాటుపడడానికి ఎలాన్ మస్క్ నుండి ప్రేరణ పొందినట్టుగా లిండా యక్కరినో వెల్లడించారు. ఎలాన్ మస్క్…

మళ్లీ ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్
ప్రపంచ కుబేరుల జాబితాలో మరోసారి నెంబర్ వన్ గా నిలిచారు టెస్లా, ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్. టెస్లా సిఈఓ ఎలాన్ మస్క్ మరోమారు ప్రపంచ అత్యంత సంపన్నుడిగా తన స్థానాన్ని తిరిగి సంపాదించారు. బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం టెస్లా సీఈవో యొక్క నికర విలువ ఇప్పుడు దాదాపు 192 బిలియన్ డాలర్లు. ఈ సంపదతో ప్రపంచంలో నెంబర్ వన్ గా ఎలాన్ మస్క్ నిలిచారు. గతంలో నంబర్ వన్ స్థానంలో ఉన్న లగ్జరీ వ్యాపారవేత్త,…

భారత్ కి గుడ్ బై.. తిరిగి రాలేమంటున్న ప్రవాసులు
ప్రవాస భారతీయులంటే.. ఆరు నెలలకో, ఏడాదికో ఒకసారి భారత్ కి వచ్చి కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని చూసి వెళ్లేవారు. ఇదంతా గతం. ఇప్పుటి ఎన్నారైలు నేరుగా కుటుంబంతోనే ఫ్లైటెక్కుతున్నారు. అక్కడికి వెళ్లాక ఇక తిరిగి రాలేమంటున్నారు. భారత పౌరసత్వం వదిలేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కుటుంబంతో సహా విదేశాల్లోనే స్థిరపడిపోవాలని ఆలోచిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇంకా చెప్పాలంటే ఏడాదికేడాది భారత్ ని వీడిపోతున్న ప్రవాసుల సంఖ్యలో గణనీయమైన మార్పు వస్తోంది. విద్య,…

థాయ్లాండ్ లో గ్యాంబ్లింగ్.. చికోటి ప్రవీణ్ సహా 83 మంది ఇండియన్స్ అరెస్ట్
గ్యాంబ్లింగ్ కింగ్ చికోటీ ప్రవీణ్ సహా మొత్తం 93 మంది భారతీయులను గ్యాంబ్లింగ్ ఆడుతుండగా థాయిలాండ్ పోలీసులు అరెస్టు చేశారు. పట్టాయాలోని ఆసియా పట్టాయా హోటల్లో అనేక మంది భారతీయులు అనధికారికంగా గ్యాంబ్లింగ్ ఆడుతున్నారన్న సమాచారం మేరకు అర్ధరాత్రి థాయ్ లాండ్ పోలీసులు ఆ హోటల్ పై దాడి చేశారు. ఏప్రిల్ 27 నుండి మే 1 వరకు హోటల్లో గదులు బుక్ చేసి, ఆ హోటల్ కాన్ఫరెన్స్ రూంలో జూదం ఆడుతున్నారు. పోలీసులను చూడగానే…

చాట్ జీపీటీ ద్వారా ఫేక్ న్యూస్… ప్రపంచంలోనే మొదటి అరెస్ట్
ఈ మధ్య కాలంలో ఏఐ ఆధారిత చాట్ జీపీటీపై జరుగుతున్నంతగా చర్చ ప్రపంచంలో మరే అంశంపై జరగకపోవచ్చు. చాట్ జీపీటీ ప్రపంచ టెక్నాలజీ రంగానే మార్చేసిందని, ఇదొక అద్భుతమైన ఆవిష్కరణ అని కొందరు వాదిస్తూ ఉంటే దీని వల్ల ప్రజలు ఉపాధి,ఉద్యోగాలు కోల్పోతారని, కొన్ని ప్రమాదకర పరిణామాలు కూడా సంభవిస్తాయని మరికొన్ని వాదనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి సారి చాట్ జీపీటీ ఆధారంగా ఓ ఫేక్ న్యూస్ ను ప్రచారంలో పెట్టిన వ్యక్తి అరెస్టయిన సంఘటన…

యూట్యూబ్ వీడియోలకు లైక్లు కొట్టి రూ.19 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్ వేర్..!
ఆమె ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. మంచి జీతం.. అయినా ఆమె పార్ట్ టైమ్ జాబ్ చేయాలనుకుంది. ఇదే ఆమె కొంపముంచింది. యూట్యూబ్ వీడియో లైక్ చేసి ఏకంగా రూ.19 లక్షలు పోగొట్టుకుంది. చివరికి పోలీసులను ఆశ్రయించింది. ఏపీలోని విజయవాడకు చెందిన ఓ యువతి హైదరాబాద్ లోని ఓ టెక్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. అయితే ఆమె ఫోన్ కు ఒక రోజు ఒక మేసేజ్…

ఆపిల్ ఐఫోన్లలో చాట్జీపీటీ యాప్ ఆగయా.. ఇక ఆండ్రాయిడ్లో ఎప్పుడంటే..?
ప్రపంచమంతా ఏఐ టెక్నాలజీపైనే ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లోకి OpenAI ద్వారా (ChatGPT) ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే మైక్రోసాఫ్ట్ బింగ్ ఏఐ (Bing AI), గూగుల్ బార్డ్ ఏఐ (Google Bard AI) పోటీగా అనేక ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పటివరకూ ఈ ఏఐ టూల్స్ వెబ్ బ్రౌజర్ మాత్రమే యాక్సస్ చేసుకునే వీలుంది. మొబైల్ డివైజ్ లేదా డెస్క్టాప్ డివైజ్ల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, చివరకు చాట్జీపీటీ (ChatGPT App)…

జొమాటో ఫౌండర్ లగ్జరీ కార్లను చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. అన్నీ కోట్లల్లోనే..!
చాలా మంది ధనవంతులు విలువైన వస్తువుల కలెక్షన్ను మెయింటైన్ చేస్తుంటారు. అరుదైన, ఖరీదైన వస్తువులు సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇండియాలో పాపులర్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ ఈ కోవకే చెందుతారు. ఆయన వద్ద అత్యంత ఖరీదైన కార్ల కలెక్షన్ ఉంది. ఆయన టాప్ కంపెనీల బెస్ట్ మోడల్స్ను వినియోగిస్తున్నారు. ఆయన లిస్ట్లోని లగ్జరీ కార్లు, వాటి ఫీచర్స్ గురించి ఇప్పుడు చూద్దాం. * లంబోర్గిని ఉరస్ (LAMBORGHINI URUS)…

పుతిన్ అజర్ బైజాన్ పర్యటనలో పేలుళ్లకు కుట్ర
మాస్కోః రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై బుధవారం హత్యాయత్నం జరిగిందని రష్యా ఆర్మీ బుధవారం ప్రకటించింది. అధ్యక్ష భవనంపై రెండు డ్రోన్లతో దాడి చేసే ప్రయత్నం జరిగిందని, వాటిని గాలిలోనే పేల్చేశామని వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా మీడియాకు విడుదల చేసింది. ఇది ఉక్రెయిన్ పనేనని ఆరోపిస్తూ.. ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇందులో భాగంగా గురువారం ఉక్రెయిన్ లోని ఖేర్సన్ పై తీవ్ర దాడులు చేసింది. అయితే, రష్యా అధ్యక్షుడు పుతిన్ ను…