Headlines

బ్రిటన్ నుంచి భారత్ చేరుకున్న ఛత్రపతి శివాజీ ఆయుధం..

వీర మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ యుద్ధ సమయాల్లో ఉపయోగించే ప్రత్యేకమైన ఆయుధం… వాఘ్ నఖ్. ఇది పులి పంజా ఆకారంలో ఉంటుంది. లోహంతో తయారైన వాఘ్ నఖ్ ను చేతికి ధరించి ఎదుటి వ్యక్తి శరీరాన్ని చీల్చివేయవచ్చు.   1659లో బీజాపూర్ సామ్రాజ్య సైన్యాధిపతి అఫ్జల్ ఖాన్ ను చంపడానికి శివాజీ ఈ వాఘ్ నఖ్ ను ఉపయోగించాడని చరిత్ర చెబుతోంది. కాలక్రమంలో ఈ చారిత్రక వస్తువు బ్రిటన్ కు చేరింది. లండన్ లోని ప్రఖ్యాత…

Read More

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. రక్షణ శాఖ మంత్రితో భేటీ..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్‌లో బిజీ బిజీగా ఉన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో ఈ మధ్యాహ్నం సమావేశమయ్యారు. తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటుపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు.   అలాగే రక్షణ శాఖ భూముల కేటాయింపుపై సీఎం రేవంత్ రాజ్‌నాథ్ సింగ్‌‌తో చర్చించారు. హైదరాబాద్‌లో హైదరాబాద్‌లో రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంపై సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దాదాపు 25…

Read More

కేంద్రం కొత్త చట్టం, పేపర్ లీక్ చేస్తే.. ఐదేళ్లు జైలు, కోటి జరిమానా..

పరీక్షా పేపర్ లీక్ వ్యవహారం మోదీ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ఓ వైపు విద్యార్థులు .. మరోవైపు రాజకీయ నేతలు మోదీ సర్కార్ వైఖరిని దుయ్యబడుతున్నారు. ఈ క్రమంలో ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కొత్త యాక్ట్‌ని తీసుకొచ్చింది కేంద్రప్రభుత్వం.   ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్-2024ను అమల్లోకి తెచ్చింది. జూన్ 21 అంటే (శుక్రవారం) నుంచి అమల్లోకి వచ్చినట్టు చెబుతూ నోటిఫికేషన్ వెలువడింది. ఇక నుంచి పరీక్ష పేపర్ లీకేజీ…

Read More

నీట్ గ్రేస్ మార్కుల తొలగింపు.. ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్ష..!

దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఇటీవల నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) వివాదంపై సుప్రీంకోర్టులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. విచారణ కమిటీ సూచనల మేరకు 1563 మంది విద్యార్థులకు కలిపిన గ్రేస్ మార్కులు తొలగిస్తామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అదేవిధంగా, పరీక్ష సందర్భంగా విలువైన సమయం కోల్పోయిన విద్యార్థులకు తిరిగి పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. జూన్ 23న…

Read More

సెమీ కండక్టర్ల తయారి హబ్ గా భారత్..

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, మార్చి 13: సెమీ కండక్టర్ల తయారీ విభాగంలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తుందని బిట్ సిలికా (హైదరాబాద్) మేనేజర్ డాక్టర్ ఎం.నాగ సీతారాం తెలిపారు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్ర ప్రదేశ్ (ఏపీ నిట్)లో వికసిత భారత్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సెమీ కండక్టర్ పరిశ్రమల్లో ఉన్న అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై విద్యార్థులకు బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిధి సీతారామ్ మాట్లాడుతూ దేశ…

Read More

ఉచిత ఆధార్ అప్‌డేట్ కోసం గడువు జూన్ 14 వరకు పొడిగించబడింది..

బూర్గంపాడు 13 న్యూస్9 ఆధార్ అప్డేట్ ఆన్‌లైన్‌లో ఎలా చేయాలి ఇక్కడ వివరాలు… ఉన్నాయి   ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి ఇచ్చిన సమయం మార్చి 14 నుండి జూన్14వరకు.పొడిగించబడింది.   చిరునామా మారితే, పేరు మారితే, పుట్టిన తేదీ మారితే ఆధార్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు.   10 సంవత్సరాల కంటే పాత ఆధార్‌ను అప్‌డేట్ చేయాలి.ఆధార్‌ను ఎందుకు అప్‌డేట్ చేయాలి?   పదేళ్లకు పైగా ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోని…

Read More

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సామ్‌సంగ్‌ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్‌

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సామ్‌సంగ్‌ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. ఇందులో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఏ55, గెలాక్సీ ఏ35 స్మార్ట్​ఫోన్స్​ పేరుతో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌లను కంపెనీ మిడ్​ రేంజ్​ కేటగిరీల్లో తీసుకొచ్చింది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ55లో.. 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.6 ఇంచ్​…

Read More

యాపిల్ మ్యాక్‌బుక్‌ ధర రూ. 1 లక్షకాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 31,910 డిస్కౌంట్‌

యాపిల్ మ్యాక్‌బుక్‌ ధర రూ. 1 లక్షకాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 31,910 డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో ఇప్పుడు మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ఎమ్‌1ను రూ. 67,990కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 3500 డిస్కౌంట్‌ లభిస్తుంది. Apple 2nd gen AirPod: ఈ ఎయిర్‌పాడ్‌ల ధర రూ. 12,900కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 4,401 డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో వీటిని రూ. 8,499కే…

Read More

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం..

  పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, ఫిబ్రవరి 9: ఆరోగ్య సంరక్షణలో భాగంగా నులి పురుగుల నిర్మూలనకు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను ఇప్పించాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి తెలిపారు శుక్రవారం జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం సందర్భంగా స్థానిక పురపాలక సంఘం శ్రీ పొట్టి శ్రీరాములు బాలికోన్నత పాఠశాలలో విద్యార్థినులకు జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి స్వయంగా ఆల్బెండజోల్ మాత్రలను వేశారు. అనంతరం బాలికలతో జిల్లా కలెక్టరు కొద్దిసేపు ముచ్చటించారు. ఆల్బెండజోల్ మాత్రలు వలన మనకు కలిగే ప్రయోజనాలు…

Read More

అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ… వారం రోజుల్లో ఏ రోజు ఏమి జరుగనుంది..?

  రమ జన్మభూమి అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 16వ తేదీతో ప్రారంభమై వారం రోజుల పాటు జరిపేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంతో ఈ ఉత్సవ సంబరం పతాక స్థాయికి చేరుతుంది.   *వారం రోజుల పాటు జరిగే ఉత్సవ కార్యక్రమాల్లోకి వెళ్తే…*   *జనవరి 16:* *టెంపుల్ ట్రస్ట్ శ్రీరామ్ జన్మభూమి క్షేత్ర ఆధ్వర్యంలో ప్రాయశ్చిత్త వేడుక (Atonement ceremony) జరుగుతుంది. సరయూ నది ఒడ్డున విష్ణుదేవుని ఆరాధన,…

Read More