Headlines

యాడికి మండలంలోని చందన గ్రామ శివారులో చందన గ్రామానికి చెందిన గుండె సావిత్రి భర్త కంబగిరి స్వామి

యాడికి మండలంలోని చందన గ్రామ శివారులో చందన గ్రామానికి చెందిన గుండె సావిత్రి భర్త కంబగిరి స్వామి అదే గ్రామానికి చెందిన ఆకుతోట రామాంజనేయులు 55 yrs అనే వ్యక్తి ని 2022 ఆగస్టు నెలలో ఇవ్వాల్సిన డబ్బులు గురించి (పొలంలో పని చేసినందుకు గాను) 400 రూపాయలు కూలీ డబ్బులు ఇవ్వమని అడిగినందుకు చోళకాల తీసుకొని వీపు పైన కొట్టగా వాపుడు గాయాలు అయినాయి. రామాంజనేయులు పైన కేసు నమోదు చేయడం జరిగింది.

Read More

టిడిపి వీడి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరిక

యాడికి : మండల పరిధిలోని కోన ఉప్పలపాడు గ్రామంలో టిడిపిని వీడి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి సమక్షంలో, మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో ఒంటెద్దు కేశవరెడ్డి, కులశేఖర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి,కిరణ్ కుమార్ రెడ్డి, మరికొన్ని కుటుంబాలు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి చేతుల మీదుగా కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. జెసి కుటుంబానికి ముఖ్య అను చరుడైన చవ్వా గోపాల్ రెడ్డి తమ్ముళ్లు టిడిపి పార్టీని వీడి వైసీపీలో…

Read More

Today 200 Members Joined From Congress Party To BRS In Favour Of Our Malkajgiri Brs Party Assembly Candidate Sri Marri Rajashekhar Reddy

Today 200 Members Joined From Congress Party To BRS In Favour Of Our Malkajgiri Brs Party Assembly Candidate Sri Marri Rajashekhar Reddy Garu And Also Had Election Campaign In Huge Gathering At BHARAT SINGH Ngr Malkajgiri Div. Brs Saikumar And Team,Colony Members Srinivas goud,Balnarsimha,Kistaiah,Satnarayana,Lingamanna,Bhasker,Vikram,Kumar,P.S.Srinivas,Bunty,Mallesh,Naveen,Prabhakar,Tarun,Kumar And Mahila Members Yadamma,Sulochana,Rajyalaxmi,Jayamma,Jayasri,Sandhya,Vasantha,Lavanya And Colony Members Participated In a Large…

Read More

అధికారులు లక్ష్యసాధనకు కృషి చేయాలి: జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి

  పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, అక్టోబరు 17 : అధికారులు లక్ష్యసాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి స్వమిత్వ, నాడు – నేడు పనులు, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, గృహ నిర్మాణం, ప్రయారిటీ బిల్డింగ్స్ నాలుగు అంశాలపై డివిజన్, మండలాల వారీగా ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టరు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా…

Read More

యాడికి మండలంలోని వేములపాడు క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీ

యాడికి మండలంలోని వేములపాడు క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీ చేయబడుతుండగా తాడిపత్రి వైపు నుండి యాడికి వస్తున్న ఇసుక ట్రాక్టర్ను ఆపి తనిఖీ చేయగా ఎటువంటి పత్రాలు లేకపోవడంతో పులిపొద్దుటూరు గ్రామానికి చెందిన హరీష్ కుమార్ రెడ్డి ని మరియు ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకుని సంబంధిత అధికారులకు పంపడం జరిగింది. ఎస్ఐ యాడికి పిఎస్

Read More

యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామం యందు హ్యాండ్ వాషింగ్ డే

యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామం యందు హ్యాండ్ వాషింగ్ డే ఈరోజు సభ్యులందరినీ మరియు వారి పిల్లలను అందర్నీ పిలిపించి చేతులు పరిశుభ్రంగా ఎలా కడుక్కోవాలి వాటి గురించి ప్రాక్టికల్ చేయించి చూపించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గ్రామ సర్పంచ్ మారికే రామలక్ష్మమ్మ విజన్ స్కూల్ హెడ్మాస్టర్ విశ్వనాధ్ మరియు గ్రామ సమైక్య లీడర్లు వివో ఏలు అందరు హాజరు కావడం జరిగినది

Read More

యాడికి రాయలచెరువు గ్రామ శివారులో ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పట్టుకుని కేసు నమోదు

Namaste sir, రాయలచెరువు గ్రామంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను మరియు యాడికి రాయలచెరువు గ్రామ శివారులో ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పట్టుకుని కేసు నమోదు చేయడం జరిగింది. ఎస్సై యాడికి పియస్.

Read More

అనంతపురం రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఈశ్వర్ రెడ్డి V&E అధికారులు మరియు రెవెన్యూ అధికారులు చందన గ్రామం వద్ద వాహనాల తనిఖీ

అనంతపురం రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఈశ్వర్ రెడ్డి V&E అధికారులు మరియు రెవెన్యూ అధికారులు చందన గ్రామం వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక బొలెరో ను ఆపి తనిఖీ చేయగా, అందులో ఉన్న 82 ప్లాస్టిక్ బ్యాగులు పరిశీలించగా, అందులో 45 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ ను స్వాధీనం చేసుకుని, వాహన డ్రైవర్ శివకుమార్ మరియు కృష్ణ కుమారుల పైన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఎస్సై యాడికి పియస్.

Read More

వివాదంలో మహిష దసరా ఉత్సవాలు, బీజేపీ వార్నింగ్, మైసూరు ‘సిటీ లో టెన్షన్ టెన్షన్ !

బెంగళూరు/మైసూరు: రోజుకో వివాదంతోవార్తల్లో ఉన్న మహిష ఉత్సవాన్ని (celebrations) నిర్వహించడానికి అవకాశం లేదని మైసూరు (Mysruru) సిటీ పోలీసులు తేల్చి చెప్పారు. ఈనెల13వ తేదీన మహిష దసరా (Dussehra) ఉత్సవాలు నిర్వహించడానికి కొంత మంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో మహిష దసరాను వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు ఛలో చామండికొండ ర్యాలీకి పిలుపునిచ్చారు. మహిష దసరాకు (Dussehra), బీజేపీ నాయకుల ర్యాలీకి అనుమతి లేదని మైసూరు సిటీ పోలీస్ కమిషనర్ రమేష్ ఆదేశాలు జారీ చేశారు. తిరుమలలో…

Read More

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తా

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు అవుతోంది. అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 14న అంకురార్పణ జరగనుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల్లో కీలకంగా భావించే గరుడ సేవ ఈ నెల 19న జరగనుంది. భక్తులందరికీ దర్శనం కల్పించేలా రాత్రి 12 గంటల వరకు ఉంటుంది. బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు : తిరుమల శ్రీవారి నవరాత్రి…

Read More