Headlines

గుండెపోటుతో ఎంపీటీసీ భర్త మృతికుటుంబ సభ్యులను పరామర్శించిన వైసిపి.మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్.

న్యూస్.9) యాడికి మండలంలోని లక్ష్యం పల్లి గ్రామం గుండెపోటుతో ఎంపీటీసీ భర్త మృతికుటుంబ సభ్యులను పరామర్శించిన వైసిపి.మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్. యాడికి: మండల పరిధిలోని చందన లక్షుంపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ లక్ష్మిదేవి భర్త బలరాముడు గత రాత్రి గుండెపోటుకు గురై మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్ లక్షుంపల్లి గ్రామానికి చేరుకొని బలరాముడు పార్థివదేహానికి నివాళి అర్పించారు….

Read More

జి. సి. సి.. ఏం.డి .. గా బాధ్యతలు స్వీకరించిన.. కల్పనా కుమారి..!!

న్యూస్ 9:- వైజాగ్ ) గిరిజన సహకార సంస్థ వైస్ చైర్మన్ మేనేజంగ్ డైరెక్టర్ గా కల్పనా కుమారి మంగళవారం విశాఖపట్నం ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం అధికారులు సిబ్బంది తో మాట్లాడుతూ.అమలు జరుగుతున్న కార్యక్రమలు వివిధ అంశాలు పై చర్చించారు. అధికారులు నిబద్దతతో పనిచెయ్యాలి అని, సంస్థ పురోభివృద్ధికి, గిరిజనల జీవనోపాధికు శక్తి వంచన లేకుండా పనిచెయ్యాలి అని తెలిపారు..

Read More

ఢిల్లీ కు వెళ్లిన… విశాఖ మేయర్..!!

న్యూస్ 9:-వైజాగ్ ) విశాఖ నగర మేయర్. హరి వెంకట కుమారి ఢిల్లీ వెళ్లారు. గురువారం వైసీపీ ఆధ్వర్యంలో జంతర్ మంతార్ వద్ద చేపట్టినున్న ఆందోళన కార్యక్రమంలో ఆమె పాల్గుంటారు. ముందుగా ఆమె వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు. విశాఖ లో మారుతున్నా రాజకీయ పరిస్థితి జగన్ కు ఆమెకు వివరించారు. ప్రధానంగా జి. వి. ఏం. సి. కార్పొరేటర్ల రాజీనామా పై చర్చించారు. అందుకు గల కారణాలును జగన్ అడిగి…

Read More

మాజీ మంత్రి అక్రమ లే అవుట్ పై..పిర్యాదు..!!

న్యూస్ 9:-వైజాగ్ ) కశింకోట మండలం, విసన్న పేట లో 609 ఎకరాలు లో నిబంధనలుకు విరుద్ధంగా మాజీ మంత్రి. గుడివాడ. అమర్ నాధ్ వేసిన అక్రమ లేఔట్ పై జి. వి.ఏం.సి, కోర్పేటర్ పీతల, మూర్తి యాదవ్, వి. ఏం. ఆర్. డి. ఏ.కమీషనర్ కే. ఎస్. విశ్వనాధన్ కు పిర్యాదు చేశారు. ప్రభుత్వ శాఖల నుండి ఎటువంటి అనుమతులు లేకుండా గెడ్డలు, సీలింగ్ భూములు, దళితుల అస్సేనేడ్ భూములు, డి -పట్టా భూములు, కలుపుకొని…

Read More

శాంతి చుట్టూ.. బిజిస్తున్న ఉచ్చు..!!

న్యూస్ 9:-వైజాగ్ ) దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషానర్ శాంతి అంశంలో ఏ పి లో దుమరం రేగుతున్నాయి. ఇప్పటికీ ఆమె పై 6 అభియోగాలు వచ్చాయి ఇప్పుడు కొత్త అభియోగం మొదలుయ్యింది. దేవాదాయ అసిస్టెంట్ కమిషణర్ నియమామకం పై ఆరోపణలు వస్తున్నాయి. అని దేవాదాయ శాఖ మంత్రి…అనం. రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆమె నియామకం అక్రమంగా ఉన్నదిఅని..అది తెలితే కఠిన చర్యలు తప్పవు అని హేచ్చిరించారు. ఇప్పటికై అన్ని ఆధారాలు అసెంబ్లీలో హాజరుపరిచ్చాము. ఈ మేరకు…

Read More

కన్న కూతిరి పై ..తండ్రి అత్యాచారం..!!

న్యూస్ 9:-వైజాగ్ ) రోజు రోజుకి కామాంధులుకు వావి వరస లేకుండా పోతుంది.ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకుని వస్తున్నా. స్త్రీలు కు సమాజంలో తిరడానికి భయం వేస్తుంది. విశాఖపట్నం, మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కన్న కూతురి పై ఒక కామాందుడు తండ్రి అత్యాచారం చేసాడు. ఏడు సంత్సరాలు మైనర్ బాలిక పై తండ్రి అత్యాచార ఘటన చోటుచేసుకుంది. పోక్స్ చట్టం క్రింద పోలీసులు కోర్టుకు హాజరుపరిచగా. కోర్టు ముద్దాయికి 20 సంత్సరాలు జైలు శిక్ష,12 వేలు…

Read More

న్యాయవాది తరగతులు శిక్షణ ప్రారంభం..!!!

న్యూస్ 9:-వైజాగ్ ) ఉత్తరాంధ్ర లో న్యాయమూర్తి లకు మధ్యవర్తితత్వం ఫై 40 గంటలపాటు జరిగే శిక్షణ తరగతులను విశాఖపట్నం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి. గిరిదర్, విశాఖ జిల్లా కోర్టు సముదాయల భవనం లో జ్యోతి వెలిగించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి. బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి మరియు విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి. సి హెచ్. సురేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Read More

లాలాల వీధిలో నీటి సమస్య ను తీర్చిన చవ్వ గోపాల్ రెడ్డి….టిడిపి మండల కన్వీనర్ రుద్రమ నాయుడు..

న్యూస్. 9) యాడికి. మాట ఇచ్చారంటే చాలు ఎలాంటి పని అయినా పూర్తి చేస్తారు అనే నమ్మకాన్ని మరొకసారి నిరూపించారు మన టిడిపి నాయకులు రుద్రమ నాయుడు చవ్వా గోపాల్ రెడ్డి …నిన్నటి రోజున పీర్ల చావిడి ప్రారంభోత్సవానికి లాలాల వీధికి విచ్చేసిన సందర్భంగా అక్కడ మహిళలు ఎదుర్కుంటున్న నీటి సమస్యను తెలుసుకొని వెంటనే అధికారులతో మాట్లాడి పైప్ లైన్ ను మరమ్మతు చేయించి 10 గంటల గడవక ముందే ఆ కాలనీ కి నీటిని వదిలేటట్లు…

Read More

అగాపే ఆశ్రమంలో అన్నదానం…

న్యూస్.9) యాడికి అగాపే ఆశ్రమంలో అన్నదానం. యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో తాడిపత్రిలో నివాసం ఉంటున్న దినేష్ అగాపే ఆశ్రమాన్ని ప్రేమించి ఒక్కసారైనా తన వంతుగా అన్నదానం ఏర్పాటు చేయాలని ఆశతో ఆశ్రమంలోని వారికందరికీ మంచి విందు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో రామన్న, మోషే ప్రశాంత్ ,పౌలు, ప్రతాప్, శ్రీదేవి, సుజాత బంధుమిత్రులు పాల్గొన్నారు.ఇందు నిమిత్తమై ఆశ్రమ పౌండర్ బత్తుల ప్రసాద్ , ఆశ్రమంలోని వారంతా వారి కుటుంబానికి కృతజ్ఞతలు…

Read More

అల్లాదుర్గ్ మండలోని ఖాన్ శిరం నగారానికి చెందిన గణేష్ అనే కుర్రడు కరెంటు షాక్ తో మృతి..

న్యూస్ 9) అల్లాదుర్గ్ మండలోని ఖాన్ శిరం నగారానికి చెందిన గణేష్ అనే కుర్రడు కరెంటు షాక్ తో మృతి చెందడు ఇతను గతా సంవత్సరం నుండి విధ్యుత్ శాఖ లోని వెంకట్రావుపేట,రెడ్డిపల్లి. గ్రామాలలో జూనియర్ లైన్ మెన్స్ గా విధులు నిర్వహించచున్నాడు సోమవారం ఉదయం విధులకు వెళ్ళాడు అక్కడ విది నిర్వహించడనికి లొ విధ్యుత్ షాక్ తగిలి అక్కడికి అక్కడే వృతి చెందడు సంఘటన స్థలం లొ వున్నా తన అనుచరులు జోగిపేట ప్రభుత్వం ఆసుపత్రికి…

Read More