Headlines

మల్కాజ్గిరి లో ఈ నెల 29న జరిగే బోనాల పండుగ ఉత్సవాల సందర్భంగా సోమవారం రోజు మాజీ కార్పొరేటర్ నీరుగొండ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించే అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు సిద్దిపేట్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారిని, మల్కాజ్గిరి శాసనసభ్యులు గౌరవ శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మరియు మేడ్చల్ శాసనసభ్యులు గౌరవ శ్రీ మల్లారెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది..

మల్కాజ్గిరి లో ఈ నెల 29న జరిగే బోనాల పండుగ ఉత్సవాల సందర్భంగా సోమవారం రోజు మాజీ కార్పొరేటర్ నీరుగొండ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించే అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు సిద్దిపేట్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారిని, మల్కాజ్గిరి శాసనసభ్యులు గౌరవ శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మరియు మేడ్చల్ శాసనసభ్యులు గౌరవ శ్రీ మల్లారెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో…

Read More

మెదక్ జిల్లా రేగోడు మండలం ఆరిట్యాల గ్రామస్తులు రైతు రుణమాఫీ సంబరాలు రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు..

న్యూస్.. 9 మెదక్ జిల్లా రేగోడు మండలం ఆరిట్యాల గ్రామస్తులు రైతు రుణమాఫీ సంబరాలు రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు

Read More

మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు సెక్రటేరియట్ లో MAUD ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిషోర్ గారిని కలిసి మల్కాజ్గిరి నియోజకవర్గంలో నీటి సరఫరా మెరుగ్గా అయ్యేందుకు, మరియు ఎత్తు ప్రాంతాలైన దయానంద్ నగర్, మల్లికార్జున్ నగర్, గౌతమ్ నగర్, హనుమాన్ పేట్, ఏకలవ్య నగర్, అయ్యన్నగర్, 5 ML RCC GLSR రిజర్వాయర్ నిర్మించాలని, కృపా ఆనంద అపార్ట్మెంట్స్ నందు ఒక్క రూపాయి కింద నీటి కనెక్షన్ ఇవ్వాలని కోరడం జరిగింది.

మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు సెక్రటేరియట్ లో MAUD ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిషోర్ గారిని కలిసి మల్కాజ్గిరి నియోజకవర్గంలో నీటి సరఫరా మెరుగ్గా అయ్యేందుకు, మరియు ఎత్తు ప్రాంతాలైన దయానంద్ నగర్, మల్లికార్జున్ నగర్, గౌతమ్ నగర్, హనుమాన్ పేట్, ఏకలవ్య నగర్, అయ్యన్నగర్, 5 ML RCC GLSR రిజర్వాయర్ నిర్మించాలని, కృపా ఆనంద అపార్ట్మెంట్స్ నందు ఒక్క రూపాయి కింద నీటి కనెక్షన్ ఇవ్వాలని కోరడం జరిగింది. నియోజకవర్గంలో పలు అభివృద్ధి…

Read More

మెదక్ జిల్లా ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నది కాంగ్రెస్ రేగోడు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ ఒకటే కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్నారు రేగోడు మండలంలో గురువారం రైతు రుణమాఫీ సంబరాలను ప్రజా ప్రతినిధులు రైతులతో కలిసి ర్యాలీగా రైతు వేదికకు వద్దకు వరకు వెళ్లి అక్కడి నుండి సంబరాలు..

న్యూస్..9 మెదక్ జిల్లా ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నది కాంగ్రెస్ రేగోడు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ ఒకటే కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్నారు రేగోడు మండలంలో గురువారం రైతు రుణమాఫీ సంబరాలను ప్రజా ప్రతినిధులు రైతులతో కలిసి ర్యాలీగా రైతు వేదికకు వద్దకు వరకు వెళ్లి అక్కడి నుండి సంబరాలు ప్రారంభించి సీఎం రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చిత్రపటాలకు…

Read More

ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేది కాంగ్రెస్..

రేగోడు : ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేది కాంగ్రెస్ పార్టీ ఒకటే అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్నారు. రేగోడు మండలంలో గురువారం రైతు రుణమాఫీ సంబరాలను ప్రజాప్రతినిధులు, రైతుల తో కలసి ర్యాలీగా రైతు వేదిక వద్ద వరకు వెళ్లి అక్కడినుండి సంబరాలను ప్రారంభించి సీఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతు…

Read More

మందా క్రిష్ణ మాదిగ గార్కి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం నకు MRPS ద్వారా వినతి పత్రం అందజేయాలి..

న్యూస్.9) యాడికి మందా క్రిష్ణ మాదిగ గార్కి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం నకు MRPS ద్వారా వినతి పత్రం అందజేయాలి. అలాగే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి కేంద్రానికి నివేదిక అందజేయాలిమన్యశ్రీ మందా కృష్ణమాదిగ గారి ఆద్వర్యంలో 1994 సంవత్సరం లో ఇది ముడి గ్రామంలో MRPS స్థాపించిన దినం నుంచి వేసుకున్న నల్ల కండువా మార్చుకుండా ఒకే జెండా పైన 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని కొనసాగిస్తు ప్రజా ఉద్యమాలు తద్వారా ప్రజలకు…

Read More

నేరేడ్మెట్ డివిజన్ ఎమ్మార్వో కార్యాలయానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు పలు సమస్యలపై ఎమ్మార్వో సీతారాం గారికి కలిసి వినతి పత్రం అందజేశారు..!

నేరేడ్మెట్ డివిజన్ ఎమ్మార్వో కార్యాలయానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు పలు సమస్యలపై ఎమ్మార్వో సీతారాం గారికి కలిసి వినతి పత్రం అందజేశారు, ముఖ్యంగా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను నిర్దిష్ట సమయంలో అందజేయాలని. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్(UPHC) అగ్నిమాపక కేంద్రం (ఫైర్ స్టేషన్). ముస్లిమ్స్ స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని. మల్కాజ్గిరి సర్దార్ పటేల్ నగర్ లోని 74 మంది నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని. చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన…

Read More

ప్రజావాణి కి ఆరు ఫిర్యాదులు…!

మల్కాజిగిరి,జూలై 1 సోమవారం మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి ఆరు ఫిర్యాదులు వచ్చాయని డిప్యూటీ కమిషనర్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు.టౌన్ ప్లానింగ్ సెక్షన్ కు అక్రమ నిర్మాణాలపై రెండు ఫిర్యాదులు,టాక్స్ సెక్షన్ కు రెండు,ఇంజనీరింగ్ సెక్షన్ కు రెండు ఫిర్యాదులు రోడ్లు, డ్రైనేజీ కాల్వపూడిక పై ఫిర్యాదులు అందాయని తెలిపారు. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆ శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్…

Read More

జవహర్ నగర్ లో జిమ్ కోచ్ ఆత్మహత్య..

న్యూస్9: కప్రా మండల్, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బాలాజీ నగర్ ఆనంద్ నగర్ లో నివసిస్తున్న జిమ్ కోచ్ రమేష్ (40) ఆత్మహత్య చేసుకున్నాడు. రమేష్ తండ్రితో కలిసి ఆనంద్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. భార్య విడాకులు ఇవ్వడం, కూతురికి దూరం కావడంతో రమేష్ మనస్థాపానికి గురయ్యాడు. నాకు బ్రతకాలని ఉంది కానీ బలవంతంగా చనిపోతున్నాను అని సెల్ఫీ వీడియో తీసుకుని ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. పోలీసులు…

Read More

బిఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్ర కె చంద్రశేఖర రావు గారిని,మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి గారు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తో వెళ్లి మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది.

బిఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్ర కె చంద్రశేఖర రావు గారిని,మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి గారు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తో వెళ్లి మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది.

Read More