కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పోలీస్ కమిషనర్ శ్వేత అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నరు..

కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పోలీస్ కమిషనర్ శ్వేత అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నరు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు ప్రజలు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు

Read More

మల్కాజ్గిరి నియోజకవర్గం లో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు..

మల్కాజ్గిరి నియోజకవర్గం లో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు నేరేడ్మెట్ జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్ లో ప్రశాంతంగా జరిగిన ఎన్నికలు. అక్కడక్కడ చెదురు ముదురు ఘటనల మధ్య ఎన్నికలు ముగిసాయి.

Read More

కొండపాక మండలం మర్పడగ శ్రీ విజయ దుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో యజ్ఞము పూజలు ఘనంగా నిర్వహించారు..

కొండపాక మండలం మర్పడగ శ్రీ విజయ దుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఆరుద్ర మహోత్సవంను దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ చెప్పెల హరినాధశర్మ గారి ఆధ్వర్యంలో వేద పండితులు మోహన కృష్ణ శర్మ, వేదవ్యాస్ శర్మ, లక్ష్మణ్ రావు శర్మ గార్లు ఉదయము గణపతి పూజ, స్వస్తివాచనం, యజ్ఞము పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులకి అనంతరము అన్న ప్రసాద వితరణ జరిగినది ఈ కార్యక్రమంలో క్షేత్ర నిర్వహణ…

Read More

రేపు జరగబోవు ఎన్నికలకు భారీ బందోబస్తు..సమస్యత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు. జిల్లా ఎస్పీ..

పత్రిక ప్రకటన నిర్మల్ జిల్లా, నవంబర్, 29.   రేపు జరగబోవు ఎన్నికలకు భారీ బందోబస్తు సమస్యత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు. జిల్లా ఎస్పీ   అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని NTR స్టేడియంలో, ముధోల్ లోని TSWRJC లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి సెక్టార్ అధికారులు, పోలీసు రూట్ మొబైల్ అధికారులు, ఆర్ముడ్ అధికారులతో పోలింగ్ అధికారులను, పోలింగ్ పరికరాలను పోలింగ్ లొకేషన్ లకు పటిష్టమైన భద్రతతో…

Read More

దుద్దెడ గ్రామ సర్పంచ్ సిద్దిపేట జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఆరేపల్లి మహాదేవ్ గౌడ్ గారి తండ్రి ఆరేపల్లి యాదగిరి గౌడ్ అనారోగ్యంతో మరణించారు..ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు మహాదేవ్ గౌడ్ గారి ఇంటికి వచ్చి ఓదార్చి అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పడం జరిగింది.

దుద్దెడ గ్రామ సర్పంచ్ సిద్దిపేట జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఆరేపల్లి మహాదేవ్ గౌడ్ గారి తండ్రి ఆరేపల్లి యాదగిరి గౌడ్ గత వారం రోజుల కిందట అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు మహాదేవ్ గౌడ్ గారి ఇంటికి వచ్చి ఓదార్చి అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పడం జరిగింది.

Read More

డిసెంబర్ 8న సుమన్ టీవీ అన్నమయ్య ఛానల్..

డిసెంబర్ 8న సుమన్ టీవీ అన్నమయ్య ఛానల్.. మదనపల్లె సుమన్ టీవీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా మంగళవారం రాయచోటిలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ పిఎస్ గిరీష, ఐ.ఏ.ఎస్,. గారిని, జిల్లా సుపరెండెంట్ ఆఫ్ పోలీస్ బి.కృష్ణారావు ఐ.పీ.ఎస్,. గారిని మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానించడం జరిగింది.

Read More

మల్కాజ్గిరి ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు భారీగా తరలి వచ్చిన ప్రజలు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి మద్దతు..

మల్కాజ్గిరి ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు భారీగా తరలి వచ్చిన ప్రజలు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గారు బద్దం పరుశురాం రెడ్డి జితేందర్ రెడ్డి కార్పొరేటర్ సునీత రాము యాదవ్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు కలిసి రోడ్ షో నిర్వహించారు. మరి రాజశేఖర్ రెడ్డి ర్యాలీలో మాట్లాడుతూ మూడోసారి కూడా బి.ఆర్.ఎస్ కి పట్టం కడతారని తెలిపారు.

Read More

ప్రశాంతంగా కౌంటింగ్ విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ అన్నారు…

పత్రిక ప్రకటన తేది:28.11.2023 నిర్మల్ జిల్లా మంగళవారం   ప్రశాంతంగా కౌంటింగ్ విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు వారి విధులపై, జిల్లా స్థాయి మాస్టర్ శిక్షకులు లక్ష్మణ్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఎన్నికలలో ముఖ్యమైన ఘట్టం కౌంటింగ్ అని ఎలాంటి పొరపాట్లు జరగకుండా కౌంటింగ్ విధులు నిర్వహించాలని సూచించారు. కౌంటింగ్ కొరకు కేటాయించబడిన…

Read More

మల్కాజిగిరి తో ప్రచారం ముగించిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు మల్కాజిగిరి ప్రజల మధ్యకు వెళ్లాయని రాహుల్ గాంధీ అన్నారు…

మల్కాజిగిరి తో ప్రచారం ముగించిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు మల్కాజిగిరి ప్రజల మధ్యకు వెళ్లాయని రాహుల్ గాంధీ అన్నారు. మైనంపల్లికి మద్దతుగా రేవంత్ రెడ్డి ప్రియాంకా గాంధీ, అశోక్ గెహ్లాట్ తో కలిసి రోడ్ షో నిర్వహించారు, 10 ఏండ్ల పాలనలో బిఆర్ఎస్ చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఓటు హక్కుతో తెలంగాణ ప్రజలు భవిష్యత్తు నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. ర్యాలీలో ఆయన స్థానికులను చాక్లెట్లు పంచారు. సభ ముగియగానే ఓటర్లతో సెల్ఫీ దిగారు.

Read More

నిర్మల్ తాలూకాలో సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీహరి రావు ప్రచారం..

నిర్మల్ తాలూకాలో సాధారణ ఎన్నికల్లో భాగంగా ఈనెల జరగబోయే 30న ఎన్నికలకు చివరి రోజు ప్రచారం కావడంతో నాన్న కోసం కూతురి ప్రచారం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీహరి రావు గెలుపు కోసం తన కూతురు మాధురి నిర్మల్ పట్టణంలోని అన్ని దుకాణ సముదాయల యజమానులతో పాటు ప్రజలతో మాట్లాడుతూ చేతు గుర్తుకే ఓటు వేసి నాన్నను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Read More