Headlines

తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు..!

తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. ఏకంగా 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పలువురు ఐఏఎస్ లకు పోస్టింగులు ఇచ్చింది.   కరీంనగర్ కలెక్టర్ గా అనురాగ్ జయంతిని నియమించింది. ఖమ్మం కలెక్టర్ గా ముజామిల్ ఖాన్, నారాయణపేట కలెక్టర్ గా సిక్తా పట్నాయక్, నాగర్ కర్నూల్ కలెక్టర్ గా బదావత్ సంతోష్, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝా, కామారెడ్డి…

Read More

తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీస్‌లు..!

అన్న క్యాంటీన్ల తరహాలో తెలంగాణలో ‘మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులు’ ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. రాష్ట్రంలో ‘మహిళా శక్తి – క్యాంటీన్ సర్వీస్’ల ఏర్పాటుపై ఈరోజు సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.   రెండేళ్లలో 150 మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కలెక్టరేట్లు, బస్టాండ్లు, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాల్లో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామన్నారు. క్యాంటీన్ల నిర్వహణపై గ్రామైక్య సంఘాలకు శిక్షణ…

Read More

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక ‘కీ’ విడుదల..

తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో మాస్టర్ ప్రశ్నపత్రంతో పాటు ప్రాథమిక కీ కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఆన్సర్ కీపై అభ్యంతరాలు ఉంటే జూన్ 17 వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు.   ప్రాథ‌మిక కీపై అభ్యంత‌రాల‌ను 13వ తేదీ నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంట‌ల లోపు టీజీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లొచ్చు. దీనికోసం మొదట కమిషన్ వెబ్‌సైట్‌లోని ప్రత్యేక…

Read More

బస్సు ఛార్జీల పెంపు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ..!

తెలంగాణ ఆర్టీసీ ఛార్జీలు పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్‌గేట్ల వద్ద ఈ ఫీజులు స్వల్పంగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో టోల్ ప్లాజాలు ఉన్న రూట్లలో తిరిగే ఆర్టీసీ బస్సుల్లో రూ.3 పెంచారని వార్తలు వచ్చాయి. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.10 నుంచి రూ.13, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సుల్లో రూ.13 నుంచి రూ.16,…

Read More

అధికారుల నిర్లక్ష్యం, స్కూల్స్ ఓపెన్, పుస్తకాలు వెనక్కి..!

విద్యా శాఖలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినా, అధికారులు మాత్రం పాత ప్రభుత్వమనే భ్రమల్లోనే ఉన్నారు. మొద్దు నిద్ర వీడడంలేదు. దాని ఫలితమే తెలంగాణలో పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలేం జరిగింది?   తెలంగాణలో బుధవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. తెలుగు పాఠ్య పుస్తకం ముందుమాటలో ముఖ్యమంత్రిగా కేసీఆర్, విద్యాశాఖ…

Read More

మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు,జలమండలి అధికారులతో జి. ఎం. సునీల్ గారు తో నిర్వహించిన సమావేశంలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు…

మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు,జలమండలి అధికారులతో జి. ఎం. సునీల్ గారు తో నిర్వహించిన సమావేశంలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యలను పరిష్కరించడం పై అశ్రద్ధ వహించకూడదని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టే వారికి సరైన డ్రైనేజీ, వాటర్ లైన్ వ్యవస్థ లేకుండా అనుమతులు ఎలా ఇస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. ఈ…

Read More

భారత దేశానికి మూడోసారి నరేంద్ర మోడీ ప్రధనమంత్రిగ ప్రమాణ స్వీకారం చేసినందుకు గాను జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో జుగ్గి జోపిడ్డి కో కన్వీనర్ మల్కాజ్గిరి పార్లిమెంట్, అధ్వర్యంలో స్వీట్లు పంచుతూ భారీగా ర్యాలీ..

భారత దేశానికి మూడోసారి నరేంద్ర మోడీ ప్రధనమంత్రిగ ప్రమాణ స్వీకారం చేసినందుకు గాను జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో జుగ్గి జోపిడ్డి కో కన్వీనర్ మల్కాజ్గిరి పార్లిమెంట్, అధ్వర్యంలో స్వీట్లు పంచుతూ భారీగా ర్యాలీ తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంగుల శంకర్ నేత తో పాటు ముత్యం సుజాత, కొస్గి శివ, కిషోర్, బత్తిని శ్రీనివాసు, నోముల సాయినాథ్, కిట్టు, సాయబోయిన ప్రసాద్, రామాచారి, సాయి బత్తిని, సంతోష్, సరిత, శృతి తదితరులు పాల్గొన్నారు.

Read More

తెలుగు బాషకు రామోజీ రావు అమోఘమైన సేవ..!!

న్యూస్ 9 వైజాగ్ :-ప్రింట్, బ్రాడ్ కాస్ట్ మీడియాకు సంబందించిన ఈనాడు, ఈ టీవీతో పాటు అనేక వాణిజ్య సంస్థలను సృష్టించి,కొత్త పుంతలను తొక్కిన చెలుకూరి. రామోజీ రావు మృతి పట్ల నేషనల్ అలీయన్స్ అఫ్ జర్నలిస్ట్ (ఆన్ అ జె )అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎస్.కే పాండే. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకట రావు, జి. ఆంజినేయులు మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్ కన్వీనర్లు వి. శ్రీనివాస్,…

Read More

2024 సాధారణ ఎన్నికలు మరియు కౌంటింగ్ దృష్ట్యా ప్రజలకు పోలీసువారి హెచ్చరిక…

న్యూస్.9) 1. ప్రజలకు తెలియజేయడమేమనగా సెక్షన్ 144 సి ఆర్ పి సి జిల్లా అంతట అమలులో ఉన్నది. కాబట్టి నలుగురు అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడి ఉండరాదు. అలా ఉండినచో చట్ట ప్రకారం వారిపైన కఠిన చర్యలు తీసుకొనబడును.   2. అదేవిధంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా అమలులో ఉన్నది. కాబట్టి వ్యక్తులు గాని, రాజకీయ పార్టీలు గానీ పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు గాని, బహిరంగ సభలు గానీ,…

Read More

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ విజ్ఞప్తిని స్పందించిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు..

గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ మార్చి 3 నాడు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారిని తన నివాసంలో కలిసి గంభీరావుపేట మండల కేంద్రంలో మూతబడి ఉన్న బీసీ హాస్టల్ ను పునః ప్రారంభించి సుదూర ప్రాంతాల నుంచి విద్యను అభ్యసించడానికి వస్తున్న విద్యార్థులకు వసతి కల్పించి మెరుగైన విద్య కోసం పాటుపడాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. స్పందించిన మంత్రివర్యులు రాష్ట్ర బీసీ వెల్ఫేర్ కమిషనర్ గారికి…

Read More