కొండపాక మండల ఆర్ఎంపీ..పీఎంపీ డాక్టర్ల సంపూర్ణ మద్దతు* *ప్రకటించి మంత్రి హరీష్ రావు గారికి పత్రాన్ని అందజేసిన డాక్టర్లు…

  ఈరోజు సిద్దిపేటలోని మంత్రి హరీష్ రావు గారి నివాసంలో కొండపాక మండల ఆర్.ఎం.పి మరియు పి.ఎం.పి డాక్టర్లు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ బారాస మండల అధ్యక్షుడు *నూనె కుమార్* ఆర్ఎంపి& పిఎంపి డాక్టర్ల సంఘం మండల అధ్యక్షుడు *మిద్దె* *శంబయ్య* ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు పత్రాన్ని గౌరవ మంత్రివర్యులు *హరీష్ రావు* గారికి అందజేయడం జరిగింది. ఈ నెల 30వ తారీఖున జరిగే గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికలలో ఆర్ఎంపీ. పీఎంపీ డాక్టర్లమంతా కేసిఆర్ గారి కారు…

Read More

నూనె కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన జనసేన మండల అధ్యక్షులు అన్వర్..

    ఈరోజు కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో బారాస కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో మర్పడగ గ్రామానికి చెందిన కొండపాక మండల జనసేన పార్టీ అధ్యక్షుడు ఎండి అన్వర్ తో పాటు బందారం అధ్యక్షుడు కృష్ణ, ఖమ్మం పల్లి అధ్యక్షుడు రాకేష్, జప్తి నాచారం అధ్యక్షుడు పురుషోత్తం, మర్పడగ భాస్కర్, మైనారిటీ జనసేన నాయకులు షాదుల్…… బిఆర్ఎస్ పార్టీలో చేరారు.   ఈ సందర్భంగా పార్టీలో చేరిన జనసేన…

Read More

అదనపు కట్నం కోసం అత్తా, భర్త వేధిస్తున్నారని, అనేక సార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ చేసిన తన ప్రవర్తన మారలేదని బాధితురాలు పోలీస్ స్టేషన్కు వచ్చి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది..

న్యూస్.9 అదనపు కట్నం పిశాచి యాడికి గ్రామంనకు చెందిన ఒక మహిళను 2021 సంవత్సరంలో కర్నూలు జిల్లా కోడుమూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుకు ఏడున్నర తులాల బంగారము 1,90,000 నగదు ఇచ్చి పెళ్లి చేసినారని, ఇంకా అదనపు కట్నం కోసం అత్తా, భర్త వేధిస్తున్నారని, అనేక సార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ చేసిన తన ప్రవర్తన మారలేదని బాధితురాలు పోలీస్ స్టేషన్కు వచ్చి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఎస్సై గురు ప్రసాద్…

Read More

కాకతీయ నగర్ 137 డివిజన్ లో బిజెపి అభ్యర్థి ఎన్ రామచంద్ర రావు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీనియర్ సిటిజన్స్ తో అల్పాహార విందుకు హాజరవ్వడం జరిగినది..

కాకతీయ నగర్ 137 డివిజన్ లో బిజెపి అభ్యర్థి ఎన్ రామచంద్ర రావు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీనియర్ సిటిజన్స్ తో అల్పాహార విందుకు హాజరవ్వడం జరిగినది మీ అందరి సహకారంతో భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలి. అని మల్కాజ్గిరి లో ఉన్న పెండింగ్ సమస్యలను పూర్తి చేస్తా మల్కాజ్గిరి ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు సమావేశంలో 137 డివిజన్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి డివిజన్ ప్రెసిడెంట్ ఓం ప్రకాష్ పార్లమెంట్ కన్వీనర్ ఆర్కే శ్రీనివాస్…

Read More

భారతీయ జనతా పార్టీ గడగడపకు జోరుగా ప్రచారం..

    జగిత్యాల జిల్లా–;ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండలం తిరుమలపురం(పి.డి) గ్రామంలో ప్రదానమంత్రి నరేంద్రమోదీ అధ్వర్యంలో … మన నియోజకవర్గ అభ్యర్థి ఎస్. కుమార్ అన్న అదేశాల మేరకు ధర్మపురి అసెంబ్లీ కన్వీనర్ కస్తూరి సత్యం అలాగే ధర్మపురి ప్రచార కమిటీ చైర్మన్ ఈర్తి మధుకర్ మండల బిజెపి పార్టీ అధ్యక్షులు కట్ట మహేష్ EX. మండల ప్రదాన కార్యదర్శి ఉష్కమల్ల సత్యం అలాగే తిరుమలపురం బుత్ కమిటీ అధ్యక్షులు నలువాల సతీష్ జగడం మనోహర్ బిజెపి…

Read More

వినాయక నగర్ డివిజన్ లో బిఆర్ఎస్ మల్కాజిగిరి అసెంబ్లీ ఇన్చార్జ్ బద్దం పరశురాం రెడ్డి గారి సూచనల మేరకు సూర్య నగర్, శారదా నగర్ లోని గడపగడపకు వెళ్లి బిఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి గారి కార్ గుర్తుకు ఓటు వేయాలని, భారీ మెజారిటీతో గెలిపించాలని కరపత్రాలు పంచడం జరిగింది.

ఈరోజు వినాయక నగర్ డివిజన్ లో బిఆర్ఎస్ మల్కాజిగిరి అసెంబ్లీ ఇన్చార్జ్ బద్దం పరశురాం రెడ్డి గారి సూచనల మేరకు సూర్య నగర్, శారదా నగర్ లోని గడపగడపకు వెళ్లి బిఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి గారి కార్ గుర్తుకు ఓటు వేయాలని, భారీ మెజారిటీతో గెలిపించాలని కరపత్రాలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మల్కాజిగిరి అభ్యర్థి మరియు రాజశేఖర్ రెడ్డి గారి సతీమణి మర్రి మమతా రెడ్డి గారు మరియు బిఆర్ఎస్ డివిజన్…

Read More

జిల్లాలో పోలింగ్ రోజు మైక్రో అబ్జర్వర్లు విధుల పట్ల నిబద్ధతతో పనిచేయాలని జిల్లా సాధారణ పరిశీలకులు రవి రంజన్ కుమార్ విక్రమ్ , కే. గోపాల కృష్ణ లు అన్నారు..

పత్రిక ప్రకటన తేది : 24.11.2023 నిర్మల్ జిల్లా శుక్రవారం   శుక్రవారం ఐ.డి.ఓ.సి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మైక్రో అబ్జర్వరు లు పోలింగ్ రోజున చేపట్టే విధివిధానాల శిక్షణా కార్యక్రమంలో సాధారణ పరిశీలకులు పాల్గొని మాట్లాడుతూ నిర్మల్ , ముదోల్ , ఖానాపూర్ నియోజకవర్గాల లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో సూక్ష్మ పరిశీలకుల విధులు కీలకమని అన్నారు. తప్పక చెక్ లిస్ట్ ప్రకారం విధులు నిర్వహించాలని సూచించారు. మైక్రో అబ్జర్వర్ల పోలింగ్ రోజున పోలింగ్…

Read More

ఆరె కటిక సంఘం బోలారం బజార్ ఆధ్వర్యంలో ఆరే కటిక సమ్మేళనం జరిగినది..

ఆరె కటిక సంఘం బోలారం బజార్ ఆధ్వర్యంలో ఆరే కటిక సమ్మేళనం జరిగినది. అట్టి కార్యక్రమానికి BRS అభ్యర్థి శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు,BRS సీనియర్ నాయకులు శ్రీ కల్వకుంట్ల కన్నా రావు గారు , శ్రీ డోలి రమేష్ గారు, శ్రీ గౌలికార్ రవిందర్ కుమార్ గారు(తెలంగాణ రాష్ట్ర ఆరే కటిక ఉపాధ్యక్షులు మరియ మల్కాజిగిరి ఆరే కటిక ప్రెసిడెంట్),శ్రీ శివ శంకర గారు(బోలారం ఆరే కటిక సంఘం ప్రెసిడెంట్)*, శ్రీ గౌలికార్ శైలేందేర్(ప్రధాన…

Read More

మల్కాజ్గిరి డివిజన్ ఓల్డ్ నేరేడ్మెట్ బాల ఆంజనేయస్వామి దర్శించుకున్న బిజెపి అభ్యర్థి ఎన్ రామ్ చందర్ రావు గారు

మల్కాజ్గిరి డివిజన్ ఓల్డ్ నేరేడ్మెట్ బాల ఆంజనేయస్వామి దర్శించుకున్న బిజెపి అభ్యర్థి ఎన్ రామ్ చందర్ రావు గారు మరియు మాజీ ఎక్స్ మున్సిపల్ వైస్ చైర్మన్ బాల్ లింగం గారు జిహెచ్ఎంసి 140 డివిజన్ బిజెపి కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ బీజేవైఎం జిల్లా అధికారి ప్రతినిధి జూలకంటి సుఖేష్ గౌడ్ నందు యాదవ్ కిషన్ సతీష్ ఇతర కార్యకర్తలతో గడప గడపకు ప్రచారంలో కొనసాగించారు ఈసారి బిజెపి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిస్తారని దిమా వ్యక్తం…

Read More

మల్కాజ్గిరి డివిజన్ లోని కేశవ నగర్ భగత్ సింగ్ నగర్ కాలనీలో మర్రి మమత రెడ్డి గారు మాజీ కార్పొరేటర్ మంజుల గౌడ్ మరియు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి పసుపు బొట్టు ప్రచారంలో కొనసాగారు..

మల్కాజ్గిరి డివిజన్ లోని కేశవ నగర్ భగత్ సింగ్ నగర్ కాలనీలో మర్రి మమత రెడ్డి గారు మాజీ కార్పొరేటర్ మంజుల గౌడ్ మరియు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి పసుపు బొట్టు ప్రచారంలో కొనసాగారు దీనికి ప్రజల నుండి బిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున మద్దతు తెలపడం తో భారీ మెజారిటీతో గెలిపిస్తామని కార్యకర్తలు గడ్డం భాస్కర్ ఈశ్వర్ గౌడ్ ప్రవీణ్…

Read More