Admin

బీజేపీ మ్యానిఫెస్టోలో కర్నాటక విఫల హామీలు ? టార్గెట్ అదేనా !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను బీజేపీ ఇవాళ విడుదల చేసింది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ మ్యానిఫెస్టోలను విడుదల చేసేశాయి. దీంతో ఎన్నికలకు సరిగ్గా 12 రోజుల ముందు బీజేపీ తమ మ్యానిఫెస్టో ప్రకటించింది. అయితే ఇందులో కొన్ని వివాదాస్పద అంశాలను కూడా చేర్చింది. ఈ ఏడాది కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో విఫలమైన హామీల్ని తిరిగి తెలంగాణలో ఇవ్వడంతో వాటిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ మధ్య బీజేపీ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ…

Read More

రేవంత్ రెడ్డి హెలికాప్టర్‍లో సాంకేతిక లోపం..

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. రేవంత్ కామారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి బయల్దేరిన సమయంలో లోపం ఏర్పడింది. హెలికాప్టర్ వెళ్లలేని పరిస్థితి ఉండడంతో రేవంత్ రోడ్డు మార్గంలో కామారెడ్డికి వెళ్లారు. రేవంత్ కామారెడ్డి నియోజకవర్గంలో మూడు సభల్లో పాల్గొంటారు. హెలికాప్టర్ కాకుండా రోడ్డు మార్గంలో వెళ్లడంతో ఈ సభలు ఆలస్యంగా మొదలయ్యాయి. కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో కూడా సాంకేతిక లోపం…

Read More

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ మరోసారి గంగుల కమలాకర్ టార్గెట్ గా విమర్శలు

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ మరోసారి గంగుల కమలాకర్ టార్గెట్ గా విమర్శలు చేశారు. కరీంనగర్ లో ప్రచారం నిర్వహించారు. తాను వందల కోట్లు సంపాదించానని ఆరోపించిన గంగుల.. వాటిని నిరూపించాలని.. అవినీతి పరుడెవరో తేల్చుకుందామా అంటూ బండి సవాల్ విసిరారు. తాను అవినీతికి పాల్పడినట్లు తేలితే తన ఆస్తులన్నీ కరీంనగర్ ప్రజలకు రాసిస్తానని బండి సంజయ్ స్పష్టం చేశారు. గంగుల అవినీతి, అక్రమాస్తుల వివరాలను ప్రజల ముందుంచుతానని ప్రకటించారు. గంగుల…

Read More

సోమవారం ప్రజాఫిర్యాదుల స్వీకరణ “స్పందన” కార్యక్రమం

సోమవారం ప్రజాఫిర్యాదుల స్వీకరణ “స్పందన” కార్యక్రమం పుట్టపర్తి   కలెక్టరేట్లో  స్పందన హాలు నందు జిల్లాస్థాయి స్పందన కార్యక్రమం నిర్వహణ జిల్లా కలెక్టర్  అరుణ్  బాబు పుట్టపర్తి, న్యూస్ 9 , నవంబర్ 19: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకోసం  నవంబర్ 20 వతేదీన   సోమ వారం “స్పందన” గ్రీవెన్స్ కార్యక్రనాన్ని యథాతథంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్  అరుణ్ బాబు  ఆదివారం  ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతోపాటు గ్రామ, మండల,…

Read More

వాల్మీకి విగ్రహానికి విరాళం అందించిన బంగారు కృష్ణమూర్తి వాల్మీకి గారు —ఏపీవీబీస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు

  ఈ రోజు ధర్మవరం నియోజకవర్గానికి చెందిన పోతుకుంట కాలనీ వాల్మీకి కుల బంధువులు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు కృష్ణమూర్తి వాల్మీకి గారిని తన స్వగృహంలో కలిసి మా కాలనీలో వాల్మీకి భగవాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కుల బంధువులు నిశ్చయించుకొని మన వాల్మీకి కుల బంధువుల నుంచి పెద్ద ఎత్తున విరాళాలను సేకరిస్తూన్నాము అని అందులో భాగంగా మేము కూడా ఈరోజు మిమ్మల్ని కలుస్తున్నామని చెప్పగానే బంగారు కృష్ణమూర్తి వాల్మీకి…

Read More

అంకిరెడ్డిపల్లి బందారం గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెయ్యి గుర్తుకు ఓటు వేసి నర్సారెడ్డిని గెలిపించవలసిందిగా ఇంటింటి ప్రచారం

సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని కొండపాక దుద్దెడ మర్పడగా ఖమ్మం పల్లి ధమక్కపల్లి అంకిరెడ్డిపల్లి బందారం గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెయ్యి గుర్తుకు ఓటు వేసి నర్సారెడ్డిని గెలిపించవలసిందిగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలోని ప్రతాప్ చందర్ పంజా చిరంజీవి కుసుంబు సతీష్ రాజు నూరుద్దీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Read More

భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షునికి వినతి పత్రం అందించిన వాల్మీకి బోయలు.

  నల్లమాడ, వజ్ర భారతి బ్యూరో, నవంబర్ 16: బీసీవై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కు వినతి పత్రం అందజేసిన ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయలు. ఈ సందర్భంగా వాల్మీకి బోయలు మాట్లాడుతూ భారత చైతన్య యోజన పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో వాల్మీకి బోయలు గత 60 సంవత్సరాలుగా పోరాడుతున్న ఎన్నో పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఎస్టీ సాధన మాత్రం కరుమరుగైపోయింది. మరియు బివైసి పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోల్లో ఎస్టీ సాధన వాల్మీకి బోయలకు కల్పిస్తామని…

Read More

పేద విద్యార్ధులకు విద్యా సామాగ్రి పంపిణీ

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, నవంబర్ 18: స్థానిక కడకట్ల మున్సిపల్ కాలనీలోని పేద విద్యార్ధులకు రిచ్ ద వరల్డ్ ఫౌండేషన్ ఛైర్మన్ జి.రాజేష్ ఆధ్వర్యంలో విద్యా సామాగ్రి శుక్రవారం పంపిణీ చేశారు. బాలల దినోత్సవం పురస్కరించుకుని కమ్యూనిటీ హాల్ లో బాలలకు సాస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ ఘనపరచిన విద్యార్థులకు పుస్తకాలు, పలకలు తదితర విద్యా సామాగ్రిని అందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ జి.రాజేష్ మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు….

Read More

వినాయక్ నగర్ డివిజన్ వినాయక్ నగర్ బ్లాక్ 1లో ఇంటి ఇంటి ప్రచారం

వినాయక్ నగర్ డివిజన్ వినాయక్ నగర్ బ్లాక్ 1లో ఇంటి ఇంటి ప్రచారం లో పాల్గొన్న కార్పొరేటర్ శ్రీమతి రాజ్యలక్ష్మి గారు బీజేపీ అభ్యర్థి శ్రీ రామచంద్ర గారిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..

Read More

క్రీడల్లో రాణిస్తే ఉన్నత ఉద్యోగ అవకాశాలు

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, నవంబర్ 18: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు ఎంచుకున్న క్రీడా రంగంలో రాణిస్తే ఉన్నత విద్యా, ఉద్యోగ అవకాశాలు సులభంగా లభిస్తాయని లోటస్ పాఠశాల కరస్పాండెంట్, సెక్రటరీ బొలిశెట్టి రాజేష్ అన్నారు. శనివారం పెదతాడేపల్లిలోని లోటస్ పాఠశాలలో 13వ వార్షికోత్సవం సందర్భంగా బాల, బాలికలకు రన్నింగ్, కబాడ్డీ, త్రో బాల్, హైజంపింగ్ తదితర ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను కరస్పాండెంట్ రాజేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో…

Read More