Headlines

Admin

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సామ్‌సంగ్‌ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్‌

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సామ్‌సంగ్‌ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. ఇందులో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఏ55, గెలాక్సీ ఏ35 స్మార్ట్​ఫోన్స్​ పేరుతో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌లను కంపెనీ మిడ్​ రేంజ్​ కేటగిరీల్లో తీసుకొచ్చింది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ55లో.. 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.6 ఇంచ్​…

Read More

యాపిల్ మ్యాక్‌బుక్‌ ధర రూ. 1 లక్షకాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 31,910 డిస్కౌంట్‌

యాపిల్ మ్యాక్‌బుక్‌ ధర రూ. 1 లక్షకాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 31,910 డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో ఇప్పుడు మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ఎమ్‌1ను రూ. 67,990కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 3500 డిస్కౌంట్‌ లభిస్తుంది. Apple 2nd gen AirPod: ఈ ఎయిర్‌పాడ్‌ల ధర రూ. 12,900కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 4,401 డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో వీటిని రూ. 8,499కే…

Read More

సమ్మెలోకి దిగిన ఏ.ఐ.టి.యు.సి. మునిసిపల్ కార్మికులు!

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, జనవరి 3: తమకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయనందునే నేటి నుండి మునిసిపల్ కార్మికులు నిరవధిక సమ్మె లోకి దిగాల్సి వచ్చిందని ఏ.ఐ.టి.యు.సి. నాయకులు స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెంలో సమ్మె చేస్తున్న మునిసిపల్ కార్మికుల సమ్మె శిబిరం వద్ద బుధవారం జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్ మాట్లాడుతూ అమరావతిలో మంగళవారం ప్రభుత్వంతో జరిగిన సంప్రదింపులు ఫలించలేదని, దాంతో ఆరు కార్మికసంఘాల జే.ఏ.సి. ఆధ్వర్యంలో మునిసిపల్…

Read More

నూతన సంవత్సర వేడుకలలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారిని గుర్తింపు సంఘాలు ఐ ఎన్ టి యు సి, ఐ ఎన్ టి యు సి నాయకులకు శుభాకాంక్షలు తెలియజేసిన కాంట్రాక్ట్ కార్మికులు

పత్రికా ప్రకటన 3-1-2024 నూతన సంవత్సర వేడుకలలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారిని గుర్తింపు సంఘాలు ఐ ఎన్ టి యు సి, ఐ ఎన్ టి యు సి నాయకులకు శుభాకాంక్షలు తెలియజేసిన కాంట్రాక్ట్ కార్మికులు ఈ సందర్భంగా ఐఎఫ్టియు ఏరియా అధ్యక్షులు ఎ. మంగీలాల్ మాట్లాడుతూ త్వరలో సింగరేణి యాజమాన్యంతో గుర్తింపు సంఘాల నాయకులు ప్రాథమిత్య సంఘాలతో జరిగే చర్చలు సమావేశాలలో కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన హై పవర్ కమిటీ వేతనాలకు…

Read More

అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ..

👉ప్రజా పాలన.. 👉అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ.. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని, కొత్తగూడెం గ్రామ పంచాయతీలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పాలన ఐదు గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ గ్రామ సభలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ గారు.. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎండీ హకీమ్, పూజారి వెంకన్న, ఎర్రం పొట్టయ్యా, ఎళ్ళబోయిన సత్యం, ఎండి అశ్రఫునిస గ్రామస్తులు…

Read More

గౌరవ ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు బాల సరస్వతి నగర్ లో కొత్తగా ఫ్రీ హెల్త్ క్యాంపు ఏర్పాటు

గౌరవ ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు బాల సరస్వతి నగర్ లో కొత్తగా ఫ్రీ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు, దుర్గా నగర్ ,బలరాం నగర్, నాళాలు పరిశీలించి మరియు ఆర్కేపురం లేక్ ను కూడా సందర్శించారు, మల్కాజ్గిరి డివిజన్ కు చెందిన బిఆర్ఎస్ నేతలు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, గంగాధరి కృష్ణ ,పి ఎస్ శ్రీనివాస్, శ్రీకాంత్ ,కోటేష్, సతీష్, జయమ్మ, బంటి, ఉపేందర్ ,లింగం విక్రమ్, రాజ్యలక్ష్మి, బలరాం నగర్…

Read More

అయోధ్య రామ మందిరం అక్షింతలు మోతే గ్రామంలో ఇంటింటికి చారవేస్తున్న కార్యక్రమం

బూర్గంపాడు జనవరి 3 న్యూస్ 9 బూర్గంపాడు మోతే గ్రామంలో అయోధ్య రాముని అక్షింతలు ఇంటింటికి చేరవేస్తున్న కార్యక్రమం లో మోతే గ్రామ మహిళా మణులు జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ భక్తి శ్రద్ధలతో ఈ యొక్క అక్షింతలు మహిళలందరూ కలిసికట్టుగా ఇంటింటికి అందిస్తూ ఈ అక్షింతలు యొక్క ప్రాముఖ్యత చెప్పడం జరుగుతుంది. అయోధ్య రామ మందిర్ నిర్మాణంలో భాగంగా పూజలు జరిపించి ఆ పూజా కార్యక్రమంలో అక్షింతలు ప్రసాదంగా…

Read More

బీజేపీ మ్యానిఫెస్టోలో కర్నాటక విఫల హామీలు ? టార్గెట్ అదేనా !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను బీజేపీ ఇవాళ విడుదల చేసింది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ మ్యానిఫెస్టోలను విడుదల చేసేశాయి. దీంతో ఎన్నికలకు సరిగ్గా 12 రోజుల ముందు బీజేపీ తమ మ్యానిఫెస్టో ప్రకటించింది. అయితే ఇందులో కొన్ని వివాదాస్పద అంశాలను కూడా చేర్చింది. ఈ ఏడాది కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో విఫలమైన హామీల్ని తిరిగి తెలంగాణలో ఇవ్వడంతో వాటిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ మధ్య బీజేపీ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ…

Read More

రేవంత్ రెడ్డి హెలికాప్టర్‍లో సాంకేతిక లోపం..

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. రేవంత్ కామారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి బయల్దేరిన సమయంలో లోపం ఏర్పడింది. హెలికాప్టర్ వెళ్లలేని పరిస్థితి ఉండడంతో రేవంత్ రోడ్డు మార్గంలో కామారెడ్డికి వెళ్లారు. రేవంత్ కామారెడ్డి నియోజకవర్గంలో మూడు సభల్లో పాల్గొంటారు. హెలికాప్టర్ కాకుండా రోడ్డు మార్గంలో వెళ్లడంతో ఈ సభలు ఆలస్యంగా మొదలయ్యాయి. కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో కూడా సాంకేతిక లోపం…

Read More

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ మరోసారి గంగుల కమలాకర్ టార్గెట్ గా విమర్శలు

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ మరోసారి గంగుల కమలాకర్ టార్గెట్ గా విమర్శలు చేశారు. కరీంనగర్ లో ప్రచారం నిర్వహించారు. తాను వందల కోట్లు సంపాదించానని ఆరోపించిన గంగుల.. వాటిని నిరూపించాలని.. అవినీతి పరుడెవరో తేల్చుకుందామా అంటూ బండి సవాల్ విసిరారు. తాను అవినీతికి పాల్పడినట్లు తేలితే తన ఆస్తులన్నీ కరీంనగర్ ప్రజలకు రాసిస్తానని బండి సంజయ్ స్పష్టం చేశారు. గంగుల అవినీతి, అక్రమాస్తుల వివరాలను ప్రజల ముందుంచుతానని ప్రకటించారు. గంగుల…

Read More