Headlines

శబరి ఎక్స్ ప్రెస్ కు తప్పిన ముప్పు.

గుంటూరు కంకర గుంట గేటు సముపంలో రైల్వే ట్రాక్ పై అడ్డంగా ఇనుప రాడ్డును కట్టిన దుండగులు. శబరి ఎక్స్ ప్రెస్ కు తప్పిన ముప్పు. రాడ్డు ను ముందుగా గుర్తించి రైలును నిలిపి వేసి రాడ్డు ను తొలగించిన సిబ్బంది. రాడ్డు ను అడ్డంగా కట్టడం పై రైల్వే పోలీసులు సీరియస్. ఇప్పటికే కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు. సెక్షన్ 154, 174సి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు

Read More

రాహుల్ గాంధీ మీడియా ఇంటరాక్షన్ స్క్రోలింగ్ పాయింట్స్..

రాహుల్ గాంధీ మీడియా ఇంటరాక్షన్ స్క్రోలింగ్ పాయింట్స్.. మోదీ హయాంలో ప్రణాళికా బద్దంగా రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేశారు. ఇది దేశానికి నష్టదాయకం ఉద్యోగాల కల్పన లేకుండా చేశారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆరెస్ ఒకే విధానాన్ని అవలంబిస్తున్నాయి. సంపదను కొద్ది మంది వ్యాపారుల చేతుల్లో పెడుతున్నారు. దేశ సమైక్యత కోసమే మేం భారత్ జోడో యాత్ర చేపట్టాం బీజేపీ విద్వేష రాజకీయాలను తిప్పికొట్టాలనే మా ప్రయత్నం మేం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రూట్ ను…

Read More

ఛత్తీస్ గఢ్ లో ఎదురు కాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు హతం..

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు.కాంకేర్‌ జిల్లాలోని సిక్సోడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కడ్మే శివారు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు.జిల్లా రిజర్వ్ గార్డ్, సరిహద్దు భద్రతా దళం ప్రత్యేక బృందాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారని.. ఈ క్రమంలోనే ఎదురుకాల్పులు జరిగాయని అధికారులు చెప్పారు. కొందరు మావోయిస్టులు డీజీఆర్‌ పెట్రోలింగ్‌ బృందంపై కాల్పులు జరిపారని అధికారులు…

Read More

సైనిక స్కూళ్లలో ప్రవేశాలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం

సైనిక స్కూళ్లలో ప్రవేశాలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం 2023-24 విద్యా సంవత్సరానికి 6, 9 తరగతులలో ప్రవేశం దేశవ్యాప్తంగా 33 స్కూళ్లలో మొత్తం 4786 సీట్లు దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 30   కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో నడిచే సైనిక స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్(ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2023) విడుదలైంది. 2023-24 విద్యా సంవత్సరంలో ఆరో తరగతితో పాటు తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి, అందులో అర్హత…

Read More

చెన్నై లో అట్టహాసంగా ఐజేయు 10వ జాతీయ మహాసభలు ప్రారంభం

చెన్నై లో అట్టహాసంగా ఐజేయు 10వ జాతీయ మహాసభలు ప్రారంభం అనంత, సత్యసాయి జిల్లాల నుంచి గుత్తా ప్రభాకర్ నాయుడు, అయ్యన్నగారి శ్రీనివాస్ హాజరు.. చెన్నై: ఐ.జే.యు. 10 వ ప్లీనరీ (జాతీయ మహాసభలు) శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభసభ 30 వ తేదీ ఉదయం 11 గంటలకు చెన్నైలోని డి.బి.ఎన్.మహల్ కామ్రేడ్ కే.అమర్నాథ్ హాల్ లో ఉత్సాహపూరిత వాతావరణంలో మొదలు అయ్యింది. తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ మాజీమంత్రి , బీజీపీ సీనియర్ నేత డా.హెచ్.వి. హాండే…

Read More

నవంబర్‌లో బ్యాంకులకు సెలవులివే…వివిధ రాష్ట్రాలలో అత్యధిక సెలవులు

  దీపావళి పండుగ ముగిసింది.. దాంతోపాటు ఈ ఏడాది అక్టోబర్‌ నెల కూడా మరో మూడు రోజుల్లో కాలగర్భంలో కలిసిపోనున్నది. అక్టోబర్‌లో అధిక రోజులు బ్యాంకులు పని చేయలేదు. వచ్చే మంగళవారం నుంచి నవంబర్‌ నెల రానున్నది. వారాంతపు సెలవులతోపాటు పలు పండుగల వల్ల బ్యాంకులు మూసి ఉంటాయి. సెప్టెంబర్‌, నవంబర్‌ నెలలతో పోలిస్తే నవంబర్‌ నెలలో బ్యాంకు సెలవులు తక్కువగానే ఉంటాయి. నాలుగు ఆదివారాలు, రెండవ శనివారం, నాల్గవ శనివారంతో కలిపి సుమారు పది రోజుల…

Read More

అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌

ఎన్‌డీటీవీలో 26 శాతం వాటా కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. 26 శాతం వాటాకు సమానాంగా 1.67 కోట్ల షేర్లను అదానీ గ్రూప్‌ కంపెనీ ఒక్కో షేర్‌ను రూ. 294 ధరకు కొనుగోలు చేయనుంది. ఈ ఆఫర్‌ కోసం తాము రూ. 492.81 కోట్లు వెచ్చించనున్నట్లు అదానీ గ్రూప్‌ వెల్లడించింది. ఓపెన్‌ ఆఫర్‌ అక్టోబర్‌ 17వ తేదీన ప్రారంభమౌతుంది. నవంబర్‌ 1వ తేదీన ముగుస్తుంది. ఎన్‌డీటీవీ ప్రమోటర్లకు చెందిన 29.18 శాతం షేర్లను…

Read More