Headlines

బ్లడ్ క్యాన్సర్ కు నివారణకు మందు..

చాలా ముఖ్యమైన వార్త పూణేలో అందుబాటులో ఉంది దయచేసి ఈ ముఖ్యమైన వార్తను చదివిన తర్వాత తప్పకుండాఫార్వార్డ్ చేయండి. నా ప్రియమైన స్నేహితులారా బ్లడ్ క్యాన్సర్ కు మందు దొరికింది!! దాన్ని మళ్లీ ఫార్వార్డ్ చేయకుండా తొలగించవద్దు ఇది భారతదేశంలోని ప్రతి ఇంటికి చేరనివ్వండి. ‘ఎమోటిఫ్ మెర్సిలేట్’ బ్లడ్ క్యాన్సర్‌ను శుద్ధి చేసే ఔషధం. పూణేలోని యోశోద హెమటాలజీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉచితంగా లభిస్తుంది. అవగాహన కల్పించండి. ఇది ఎవరికైనా సహాయం చేయగలదు. మీకు వీలైనంత వరకు…

Read More

అయోధ్యా రాముడికి వెంకన్న చిరు కానుక..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రామ మందిరం ప్రారంభోత్సవానికి ఎంతో సమయం లేదు. జనవరి 22వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. మూడు రోజుల పాటు పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ప్రభుత్వం.   ప్రారంభోత్సవ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో నిర్మాణ పనులు వేగం పుంజుకొన్నాయి. మూడు షిఫ్టుల్లో పనులు కొనసాగుతున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 4,000 వేలమంది ప్రముఖులు హాజరు కానున్నారు. అయోధ్య జిల్లా అధికార…

Read More

ఇండియాలో మళ్లీ ‘కొవిడ్‌’ బెల్స్‌.. కేంద్రం సంచలన నిర్ణయం..

మొత్తం 4.5 కోట్ల కేసులు.. ఇక దేశంలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 4.5కోట్లుగా ఉంది. రికవరీలు 4,44,69,931గా నమోదైంది. ఫలితంగా.. కొవిడ్‌ రికవరీ రేట్‌ 98.81శాతంగా ఉంది. కొవిడ్‌ మరణాలు 5,33,317 ఉండగా, మరణాల రేట్‌ 1.19శాతంగా ఉంది. ఇప్పటివరకు 220.67 కోట్ల మంది కొవిడ్‌ టీకా తీసుకున్నారు.   కొత్త వేరియంట్‌తో.. అయితే.. దేశంలో కోవిడ్‌ కేసులు పెరగడానికి కొత్త సబ్‌ వేరియంట్‌ జేఎన్‌–1 అని తెలుస్తోంది. కేరళలో కేసులు పెరగడానికి ఈ వేరియంటే…

Read More

జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. జిల్లా SP ప్రవీణ్ కుమార్ తో కలసి శుక్రవారం ప్రెస్ మీట్

పత్రిక ప్రకటన తేది:03.11.2023 నిర్మల్ జిల్లా శుక్రవారం ప్రెస్ మీట్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. జిల్లా SP ప్రవీణ్ కుమార్ తో కలసి శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సంధర్బంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. మాట్లాడుతూ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ రోజు నుండీ ( నవంబర్ మూడవ తేదీ ) నామినేషన్లు ప్రారంభమయ్యాయని ఆన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో…

Read More

కెనడాలో శాశ్వతం స్థిరపడాలనుకునే వారికి గుడ్ న్యూస్.. 4.85 లక్షల మందికి పీఆర్..

కెనడాలో శాశ్వతంగా స్థిరపడాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. మరిన్న వలసలను కెనడా ప్రభుత్వం ప్రోత్సహించనుంది. వచ్చే ఏడాది 4.85 లక్షల మంది శాశ్వత నివాసితులను ఆహ్వానించనుంది. 2025 నాటికి 5 లక్షల మందిని స్వాగతిస్తామని ప్రకటించింది. దేశంలో వృద్ధాప్య జనాభా పెరగడంతో పాటు కీలక రంగాల్లో కార్మికుల కొరతని ఎదుర్కొంటోంది. భారతదేశం వంటి దేశాల నుంచి కొత్తగా అర్హత కలిగిన నిపుణుల సాయంతో కెనడా ఆర్థికవృద్ధిని పెంచుకోవాలని అనుకుంటోంది. వలసదారులు కెనడా ఆర్థిక వ్యవస్థకు ఇంధనంగా…

Read More

నేరేడ్‌మెట్ డివిజన్ లోని మధుర నగర్, రేణుకా నగర్ మరియు వడ్డెర బస్తీలో ఇంటింటి ప్రచారం

నేరేడ్‌మెట్ డివిజన్ లోని మధుర నగర్, రేణుకా నగర్ మరియు వడ్డెర బస్తీలో ఇంటింటి ప్రచారం చేసిన తెలంగాణ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ గారు మరియు కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి గారు. కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి 136 డివిజన్ కార్పొరేటర్ నేరేడ్మెట్.

Read More

నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను కలిసి తన రాజీనామ ను సమర్పించిన స్వదేశ్ పరికి పండ్ల

నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను కలిసి తన రాజీనామ ను సమర్పించిన స్వదేశ్ పరికి పండ్ల చైల్డ్ వెల్ఫేర్ కమిటి నిర్మల్ జిల్లా సభ్యులుగా మరియు మంచిర్యాల జిల్లా కమిటీకి ఇంఛార్జిగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ లో గత రెండు సంవత్సరాలుగా పనిచేస్తూ, చాలా ఏళ్ల నుండి గల్ఫ్ కార్మికుల హక్కుల, సంక్షేమం కోసం ప్రవాసీ మిత్ర కార్మిక సంఘం స్థాపించి పోరాటం చేస్తు,గల్ఫ్ జెఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఉండగా,…

Read More

బీసీలను అందరూ మోసం చేశారు.. అండగా నిలిచింది బీజేపీ మాత్రమే..

ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన చాలామంది బీజేపీలో చేరారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇంకో రెండు మూడు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని, బీజేపీ పూర్తిస్థాయిలో ప్రచారాన్ని వచ్చే నెల 3 నుంచి నిర్వహిస్తామన్నారు. జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు ప్రచారానికి వస్తారని కిషన్‌ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది.. బీజేపీ నేత ముఖ్యమంత్రి అవుతారని ఆయన…

Read More

యాడికి మండలం కమలపాడు గ్రామంలో వాయిస్ ఎంపీపీ చెన్నప్ప ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం

న్యూస్. 9. యాడికి మండలం కమలపాడు గ్రామంలో వాయిస్ ఎంపీపీ చెన్నప్ప ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంపీడీవో లక్ష్మీనారాయణ యాడికి రాయల్ చెరువు వైద్య అధికారులు అప్పయ్య ప్రవీణ్ కుమార్ అనంతపురం వైద్య నిపుణులు స్రవంతి జాహ్నవి పాల్గొన్నారు

Read More

రిజిస్ట్రేషన్ ప్రక్రియను సద్వినియోగం చేసుకోండి : జిల్లా జాయింట్ కలెక్టర్

  పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, అక్టోబర్ 19: సచివాలయం ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చిన రిజిస్ట్రేషన్లు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టరు ఎస్.రామ్ సుందర్ రెడ్డి అన్నారు.గురువారం స్థానిక కలెక్టరేట్ జిల్లా జాయింటు కలెక్టరు ఛాంబరు నందు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియపై జిల్లా రిజిస్ట్రారు, సబ్ రిజిస్ట్రార్లులతో సమావేశాన్ని జిల్లా జాయింటు కలెక్టరు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్లు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడానికి సచివాలయాలు ద్వారా రిజిస్ట్రేషన్లు చేయడానికి…

Read More