Headlines

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం నందు 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు దినం కావడంతో మరియు పంచమి శుభ దినం సందర్భంగా ఆలయంలో పోటెత్తిన భక్తులు

చిత్తూరు జిల్లా

స్వయంభు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం నందు 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు దినం కావడంతో మరియు పంచమి శుభ దినం సందర్భంగా ఆలయంలో పోటెత్తిన భక్తులు. క్యూలైన్లన్నీ నిండి ఆలయం వెలుపల వరకు వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన దేవస్థానం అధికారులు మరియు సిబ్బంది.