అమరావతి
హైకోర్టుకు జర్నలిస్టులు
జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలపై హైకోర్టులో పిటిషన్ వేయనున్న.
పిటిషన్ వేయనున్న సీనియర్ జర్నలిస్టుల, నాన్- అక్రిడేషన్ జర్నలిస్టులు.
ఇళ్ళ స్థలాల అవకతవల పై పరిశీలించి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని పిటిషన్.
కనీసం 5 సంవత్సారాల అనుభవాన్ని ప్రామాణికంగా తీసుకుని గుర్తింపు పొందిన విలేకరులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని పిటిషన్.
ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవరించి ఇళ్ళ స్థలాలు కేటాయించాలని పిటిషన్.
గతంలో ఇళ్ళ స్థలాలు పొందిన జర్నలిస్టులను అనర్హులుగా గుర్తించాలని డిమాండ్.