ఎమ్మెల్యే గారికి పార్వేట తిరునాల ఆహ్వానం…

 

మకర సంక్రాంతి సందర్భంగా శ్రీమద్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వారి శ్రీవారి పార్వేట తిరునాల మహోత్సవానికి కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్దా రెడ్డి గారిని ఆలయ కమిటీ చైర్మన్, కార్యనిర్వాహణాధికారి మరియు కమిటీ సభ్యులు ఆహ్వానించారు.