మంత్రికి ఘన స్వాగతం…

 

 

(మాపటేళ న్యూ స్ )శ్రీ సత్యసాయిజిల్లా రొద్దం మండలం తాడేంగిపల్లి,మోపర్లపల్లి,గౌరాజుపల్లి,రొద్దకంపల్లి లలో మంత్రి,పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీ చరణ్ సుడిగాలి పర్యటన చేసారు,ప్రతి పల్లిలో ప్రజలకు,మహిళళకు అభివాదం చేస్తు,జగనన్నను మళ్ళి గెలిపించి సియం చేయాలని,పెనుకొండలో వైసిపి జెండా ఎగరవేదాం అన్నారు,ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పద్మాఅక్కులప్ప,ఎంపిపి చంద్రశేఖర్,నాయకులు నారాయరెడ్డి,నరసింహులు,తిమ్మయ్య,నారాయణరెడ్డిలు పాల్గోన్నారు…