భారతావనికి వందనం..భావి తరాలకు బంగారు భవిత ఇద్దాం:సర్పంచ్ గంగాదేవి నరసింహమూర్తి..

  • భారతావనికి వందనం
  • భావి తరాలకు బంగారు భవిత ఇద్దాం:సర్పంచ్ గంగాదేవి నరసింహమూర్తి

 

శ్రీ సత్యసాయిజిల్లా సోమందేపల్లీ మేజర్ పంచాయితీ కార్యాలయంలో శుక్రవారం స్థానిక సర్పంచ్ గంగాదేవీ నరసింహమూర్తి గణతంత్ర్య దినోత్సవం సందర్భంగ జాతీయ జెండా ఎగరవేసారు,అనంతరం దేశ నాయకుల గొప్పతనం గురించి వివరించారు,రాబోయే తరాలకు బంగారు భవిషత్తు ఇద్దాం అని అందరికి పిలుపునిచ్చారు,ఈ జెండా వందన కార్యక్రమంలో వైసిపి నాయకులు రమాకాంత్ రెడ్డి,వైస్ ఏంపిపి వెంకట నారాయణ రెడ్డి ఉప సర్పంచ్ వేణుగోపాల్ కార్యదర్శి మరియు వార్డు మెంబర్లు తదితరులు పాల్గోన్నారు…