ఆడుదాం ఆంధ్రలో స్టేట్ లెవెల్ లో కబడ్డీ మూడవ విజేతగా ఎంపిక అయిన గోనెగండ్ల జట్టు..

న్యూస్ నైన్ టివి పులికొండ

15-03-2024 తేదీన ఎమ్మిగనూరు:

ఆడుదాం ఆంధ్రలో స్టేట్ లెవెల్ లో కబడ్డీ మూడవ విజేతగా ఎంపిక అయిన గోనెగండ్ల జట్టు.

 

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ గోనెగండ్ల కేంద్రమైనా గోనెగండ్ల గ్రామానికి చెందిన ఆడుదాం ఆంధ్ర కబడ్డీ పోటీలలో మూడవ విజేతగా గెలుపొందారు. గెలుపొందిన జట్టుకు శుక్రవారం APPT అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ జాకీర్ హుస్సేన్ గారి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి “బుట్టా రేణుక” గారు అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బందె నవాజ్, కడివెళ బాషా, కబాడీ కోచ్ కుబేర నాయుడు (కర్నూల్ జిల్లా కబాడీ అసోసియేషన్ సెక్రటరీ) ప్లేయర్స్: నబి రసూల్ (కెప్టెన్ ), వీరేంద్ర, ఖాజా, బడేసావాలి, సలీమ్, శివ, నరసింహ, సాధిక, నితిన్,మల్లికార్జున, చంద్ర, రఫీ తదితరులు పాల్గొన్నారు.