ఎమ్మిగనూరు పట్టణంలోని 8వ వార్డు ఎంబీ చర్చ ముందు వేదాస్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, పట్టణ అధికార ప్రతినిధి కె. సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు..

న్యూస్ నైన్ టీవీ పులికొండ

16-03-2024 తేదీన ఎమ్మిగనూరు పట్టణంలోని 8వ వార్డు ఎంబీ చర్చ ముందు వేదాస్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, పట్టణ అధికార ప్రతినిధి కె. సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి విశ్వమాత మదర్ థెరిస్సా గారి  విగ్రహ ఆవిష్కరన ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు, నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో నాయకులు బుట్టా శివనీలకంఠ గారు మల్లెల ఆల్ఫ్రేడ్ రాజు, కౌన్సిలర్లు, ఇన్ చార్జ్ లు, వార్డు కన్వీనర్లు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.