న్యూస్ నైన్ కథనంతో స్పందించిన అధికారులు..విగ్రహాలకు ముసుగులు..

న్యూస్ 9 ఎఫెక్ట్–;

యాడికిలో ఎన్నికల కోడ్ ఇంకా అమలు కాలేదని న్యూస్ 9 ఆన్లైన్ పేపర్లో కథనం వెలువడడంతో స్పందించిన అధికారులు వెంటనే వైయస్సార్ ఎన్టీఆర్ విగ్రహాలకు ముసుగులు కప్పారు. దీంతో విలేకరులు వార్తలు రాస్తే తప్ప అధికారులు స్పందించారని స్థానికులు చర్చించుకుంటున్నారు.